Headlines
వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. కీలక టోర్నమెంట్‌కు బుడ్డోడు రెడీ.. కెప్టెన్‌గా ఎవరో తెలిస్తే షాకే..? | Vaibhav sooryavanshi east zone vice captain ishan kishan duleep trophy 2026

వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. కీలక టోర్నమెంట్‌కు బుడ్డోడు రెడీ.. కెప్టెన్‌గా ఎవరో తెలిస్తే షాకే..? | Vaibhav sooryavanshi east zone vice captain ishan kishan duleep trophy 2026

Vaibhav Sooryavanshi East Zone Vice Captain: భారత దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీ 2026 సీజన్ కోసం ఈస్ట్ జోన్ (తూర్పు మండలం) బలమైన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నాయకత్వం వహించనుండగా.. ఇటీవల జింబాబ్వే టూర్‌లో అద్భుతంగా రాణించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అనూహ్యంగా వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్…

Read Full News
Kiran Abbavaram: మా కోసం స్నాక్స్ తీసుకురావడానికి వెళ్లి.. అన్నయ్య మరణాన్ని తల్చుకుని కిరణ్ అబ్బవరం కన్నీళ్లు | Kiran Abbavaram Gets Emotional While Remembering His Brother Tragic Death In Road Accident

Kiran Abbavaram: మా కోసం స్నాక్స్ తీసుకురావడానికి వెళ్లి.. అన్నయ్య మరణాన్ని తల్చుకుని కిరణ్ అబ్బవరం కన్నీళ్లు | Kiran Abbavaram Gets Emotional While Remembering His Brother Tragic Death In Road Accident

క, కే- ర్యాంప్ వంటి సూపర్ హిట్స్ తర్వాత హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించింది. కలర్ ఫొటో, బేబీ సినిమాలతో జాతీయ అవార్డు అందుకున్న సాయి రాజేష్ ఈ సినిమాకు కథ, స్క్రీన ప్లే అందించారు. జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మొదటి…

Read Full News
వందే భారత్‌ డ్రైవర్ కావాలంటే ఏం చేయాలి? జీతం, అర్హతలు ఏమేం కావాలో పూర్తి వివరాలు | Vande Bharat Loco Pilot Recruitment: Eligibility, Selection Process and Salary Explained

వందే భారత్‌ డ్రైవర్ కావాలంటే ఏం చేయాలి? జీతం, అర్హతలు ఏమేం కావాలో పూర్తి వివరాలు | Vande Bharat Loco Pilot Recruitment: Eligibility, Selection Process and Salary Explained

భారతీయ రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సెమీ హైస్పీడ్‌ రైళ్లలో ఒకటైన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై ప్రయాణికుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల ఢిల్లీ-హిమాచల్‌ ప్రదేశ్‌ మార్గంలోని వందే భారత్‌కు నంగల్‌ డ్యామ్‌ స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా హాల్ట్‌ ఏర్పాటు చేయడం, అలాగే ముంబై-నాందేడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓవర్‌హెడ్‌ ఎక్విప్‌మెంట్‌ (OHE) లోపం కారణంగా ఆలస్యం కావడం వంటి అంశాలు వార్తల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో వందే భారత్‌ రైలును నడిపించే లోకో పైలట్లు ఎవరు? వారికి ఎలా…

Read Full News
NTR భరోసా పింఛన్ల తేదీ మారింది.. ఈ 6 జిల్లాల్లో రేపే అకౌంట్లలోకి డబ్బులు.. | NTR Bharosa Pension Date Changed Andhra Pradesh Advances Pension Distribution in 6 Districts Ahead of PM Modis Visit

NTR భరోసా పింఛన్ల తేదీ మారింది.. ఈ 6 జిల్లాల్లో రేపే అకౌంట్లలోకి డబ్బులు.. | NTR Bharosa Pension Date Changed Andhra Pradesh Advances Pension Distribution in 6 Districts Ahead of PM Modis Visit

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ప్రధాని పర్యటన కారణంగా ఆరు జిల్లాల్లో జులై 30న పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పంపిణీకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఎంపికయ్యాయి.

Read Full News
చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?

చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?

ఇక ఈ దృష్టి దోషం అనేది గత కొంత కాలం నుంచి వస్తూ ఉంది. పూర్వీకులు కూడా దీని నుంచి బయటపడటానికి కొన్ని కొన్ని నియమాలు అనుసరిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు దృష్టి దోషానికి ఎక్కువగా గురి అవుతారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం. సింహ రాశి : సింహ రాశి వారికి న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా వీరికి ప్రతిభ కూడా చాలా…

Read Full News
జీవితాన్ని మలుపు తిప్పే రేఖ.. మీ అరచేతిలో ఉంటే లైఫ్ మారిపోవడమే

జీవితాన్ని మలుపు తిప్పే రేఖ.. మీ అరచేతిలో ఉంటే లైఫ్ మారిపోవడమే

చేతిలో ఉండే అనేక రేఖల్లో వి ఆకారం రేఖ కూడా ఒకటి. దీనిని విష్ణు రేఖ అని కూడా అంటారు. అయితే కొంత మంది అరచేతిల్లో విష్ణు రేఖ కూడా ఉంటుంది. ఇది ఎవరి చేతిలో ఉంటుందో, వారికి అనుకోని విధంగా ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా శ్రీమహావిష్ణువు ఆశీస్సులు కలిగి వీరికి అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయంట. ఎవరి చేతిలో అయితే విష్ణు రేఖ ఉంటుందో, వారి జీవితం మొదటి నుంచే…

Read Full News
Jabardasth: ఈ అక్కాచెల్లెళ్లు ఇప్పుడు బాగా ఫేమస్.. ఎవరో గుర్తు పట్టారా? ఒకరు జబర్దస్త్‌లో స్టార్ కమెడియన్

Jabardasth: ఈ అక్కాచెల్లెళ్లు ఇప్పుడు బాగా ఫేమస్.. ఎవరో గుర్తు పట్టారా? ఒకరు జబర్దస్త్‌లో స్టార్ కమెడియన్

పై ఫొటోలో ఉన్న అక్కాచెల్లెళ్లను గమనించారా? అందులో ఒకామె ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. లేడీ కమెడియన్ గా ప్రస్తుతం బిజీ బిజీగా ఉంటోంది. అంతకు ముందు జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ మెరిసిందీ అందాల తార. తన యాక్టింగ్ తో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్లు ఈ నటి తల్లి కూడా టాలీవుడ్ లో బాగా…

Read Full News
ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ పేరిట వేధింపులు.. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అసలేం జరిగిందంటే? | Instagram Friendship Turns Criminal Case: Trainee IPS Uday Krishna Reddy Booked for Stalking, Cyber Harassment

ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ పేరిట వేధింపులు.. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అసలేం జరిగిందంటే? | Instagram Friendship Turns Criminal Case: Trainee IPS Uday Krishna Reddy Booked for Stalking, Cyber Harassment

హైదరాబాద్, జూలై 29: లైంగిక వేధింపులు, స్టాకింగ్, బెదిరింపులు తదితర ఆరోపణల కేసులో ఐపీఎస్ ట్రైనీ అధికారి ఎం ఉదయ్ కృష్ణారెడ్డి (33)ను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సీపీ సజ్జనార్‌ మీడియాకు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేసి, అనంతరం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత…

Read Full News
Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. కేవలం రూ.50కే.. ఆగస్ట్ 1 నుంచి కొత్త పథకం..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. కేవలం రూ.50కే.. ఆగస్ట్ 1 నుంచి కొత్త పథకం..

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యంను కిలో రూ.52కు అందించనుండగా.. గ్రేడ్-1 పచ్చి బియ్యం కేజీ రూ.50కు పంపిణీ చేయనుంది. రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా వీటిని సబ్సిడీపై అందించనుంది. రైతు బజార్లలో ప్రజలు సబ్సిడీపై వీటిని కొనుగోలు చేయవచ్చు. ప్రతీఒక్కరూ దీనిని ఉపయోగించుకోవాలని పౌరసరఫరాల…

Read Full News
Elon Musk: ఎలాన్ మస్క్‌ మరో సూపర్‌ ప్లాన్‌.. X Moneyతో యాప్‌లోనే పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు! | Elon Musk Launches ‘X Money’ Banking Services in the US video tv9d – Technology Videos in Telugu

Elon Musk: ఎలాన్ మస్క్‌ మరో సూపర్‌ ప్లాన్‌.. X Moneyతో యాప్‌లోనే పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు! | Elon Musk Launches ‘X Money’ Banking Services in the US video tv9d – Technology Videos in Telugu

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మరో సూపర్‌ ఐడియాతో సరికొత్త సేవలను ప్రజలను అందుబాటులోకి తెచ్చారు. ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ మరో భారీ అడుగు వేసింది. ఎక్స్‌ను ‘ఎవ్రీథింగ్ యాప్‌’గా మార్చాలనే మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగంగా అమెరికాలో పూర్తిస్థాయి బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. ‘ఎక్స్ మనీ’ పేరుతో తీసుకొచ్చిన ఈ సేవలు ప్రస్తుతం ప్రీమియం, ప్రీమియం ప్లస్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు యాప్…

Read Full News