Headlines

cwcuppal@gmail.com

Train Journey: రైలు ప్రయాణంలో కంటిమీద కునుకు లేకుండా చేసిన తోటి ప్రయాణికులు..అసలేం జరిగింది..? | Train Journey: I’m Travelling With Family, It’s Uncomfortable: Man Confronts Passengers Drinking Alcohol On Train

Train Journey: చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. కానీ రైలులో కొందరి ఓవరాక్షన్‌ వల్ల తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన సందర్భాలు ఉంటాయి. ట్రైన్‌ జర్నీ అంటే సేఫ్‌గా ఉంటుందని భావిస్తున్నప్పటికీ కొందరి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ట్రైన్‌లో ఓ తాగుబోతుల హంగమాకు ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. రైలు ప్రయాణం అంటే సుఖవంతమైనది, ప్రశాంతమైనది అని భావించే ప్రయాణికులకు తరచూ తోటి వారి అనాలోచిత ప్రవర్తన…

Read Full News

Nepal: వందల మంది మ‌ృతి, వేల మంది గల్లంతు.. ఇంతటి విషాదంలోనూ ఆగని దోపిడి! | Nepal Flash Floods: 392 Dead, 1,468 Missing as Rescue Operations Continue; Indians Among Those Missing

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామాలు, రహదారులు, వంతెనలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో కనీసం 392 మంది మరణించినట్లు నిర్ధారించగా.. సరిహద్దుకు ఇరువైపులా కలిపి 1,468 మంది గల్లంతైనట్లు సమాచారం. మృతులు, గల్లంతైన వారి సంఖ్యపై అధికారిక గణాంకాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. భారీగా పెరుగుతున్న గల్లంతైన వారి సంఖ్య నేపాల్‌ విపత్తు సంస్థ గురువారం వెల్లడించిన వివరాల…

Read Full News

Srisailam Ropeway: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ప్రారంభమైన రోప్‌వే సేవలు! | Good News! Srisailam Patala Ganga Ropeway Services Restored for Pilgrims

శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు అధికారులు శుభవార్త చెప్పారు. నిర్వహణ పనుల్లో భాగంగా గత నెల పాటు ఆపేసిన పాతాళ గంగవైపు వెళ్లే టూరిజం రూప్‌వే సేవలను మళ్లీ అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో భక్తులు పుణ్యస్నానాలకు పాతాళగంగకు వెళ్ళే రోప్ వేని తిరిగి పున ప్రారంభించినట్లు రోప్ వే మేనేజర్ పెంచల్ రెడ్డి తెలిపారు. రోప్ వే నిర్వహణ పనులలో భాగంగా గత 30 రోజులుగా నిలుపుదల చేసి నెల…

Read Full News

Kamal Haasan : కమల్ హాసన్‏తో 13 ఏళ్ల సహజీవనం.. విడిపోవడానికి కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్.. | Actress Gautami Once Opens Up On Separation from Kamal Haasan

సీనియర్ హీరోయిన్ గౌతమి ఒకప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం తల్లి పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమి మాట్లాడుతూ తాను కమల్ హాసన్ తో తన విడిపోవడంపై అనేక విషయాలను పంచుకున్నారు. ఆమె ట్వీట్ ద్వారా ఈ వార్తను వెల్లడించినప్పుడు, అది ముందుగా ప్రణాళిక చేయబడలేదని ఎవరూ అనుకోరని, ఈ నిర్ణయం వెనుక కొన్ని…

Read Full News

గరిష్టం నుంచి రూ.1,35,000 తగ్గిన వెండి ధర! ఇప్పుడు కొంటే లాభమేనా? | Silver Price Falls 1.35 Lakh From Record High: Is It the Right Time to Buy Silver in 2026?

వెండి ధరలు 2026లో భారీ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. జనవరి 29న అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ఔన్స్ ధర 121 డాలర్లకు పైగా ఆల్‌టైమ్‌ హైని తాకింది. మన కరెన్సీలో దాదాపు రూ.4 లక్షల పైనే. ఆ తర్వాత భారీగా దిద్దుబాటు రావడంతో ఏప్రిల్‌ నాటికి ధరలు 70 డాలర్లకు పడిపోయాయి. ఇప్పుడు మన దేశంలో వెండి ధర కిలో రూ.2,64,900 లుగా ఉంది. ఆల్‌టైమ్‌ హైతో పోలిస్తే వెండి ఇంకా గణనీయంగా తక్కువ స్థాయిలోనే ఉంది. ఆల్…

Read Full News

Nepal Floods: ప్రకృతి ప్రకోపానికి 178 భారతీయులు బలి..సచిన్ టెండూల్కర్ ఆవేదన | Nepal Floods 178 Indians Missing Amid Devastating Floods, Sachin Tendulkar Expresses Grief

Nepal Floods: హిమాలయ దేశమైన నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సర్వం ధ్వంసం చేశాయి. ఎటు చూసినా నీట మునిగిన ఇండ్లు, కొండచర్యలు విరిగిపడిన దృశ్యాలు భయానకంగా మారాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు సుమారు 392 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారతీయుల గల్లంతుతో ఆందోళన నేపాల్ టూరిజం బోర్డు అందించిన వివరాల ప్రకారం వరద ప్రవాహానికి…

Read Full News

Tollywood : సినిమా ఆడకపోతే అమీర్ పేట సెంటర్‏లో నిలబడి గుండు గీయించుకుంటా.. యంగ్ హీరోయిన్ ఛాలెంజ్.. | Young Heroine Swetha Lakshman Challenge at Sahaa Life Of Sanju movie Trailer Launch Event

సెప్టెంబర్ 4న విడుదల కానున్న చిన్న సినిమాలలో ‘సహ: లైఫ్‌ ఆఫ్‌ సంజు’ ఒకటి. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగ్గా.. ఈ వేడుకకు నిర్మాత బన్నీ వాసు హాజరయ్యారు. అయితే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ శ్వేతా లక్ష్మన్ స్పీచ్ అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే, వంశీ నందిపాటి, బన్నీ వాస్ వంటి…

Read Full News

Raksha Bandhan: రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు? రాఖీ విశిష్టత, సంప్రదాయాలు ఇవే! | Raksha Bandhan: Rakhi Purnima Importance Significance, Traditions, Why We Celebrate Raksha

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రాఖీ పౌర్ణమి. సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, అతని క్షేమం, సంతోషం కోరుకోవడం.. సోదరుడు ఆమెకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇవ్వడం ఈ పండుగలో ప్రధాన భావన. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో, భిన్నమైన ఆచారాలతో ఈ పండుగను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రాఖీ పౌర్ణమిని ఎంతో ఆనందంగా నిర్వహిస్తారు. రాఖీ పండుగ అసలు ఉద్దేశం ఏమిటి? రాఖీ పౌర్ణమిని ప్రధానంగా సోదరసోదరీమణుల మధ్య…

Read Full News

Mobile Apps: మొబైల్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే మీ డబ్బు గోవిందా..! | Remove These Apps From Your Mobile Immediately.. Otherwise, You Could Face Huge Losses

Android App Security: ఆధునిక డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక అంతర్భాగంగా మారింది. అయితే, దానితో పాటే పెరుగుతున్న సైబర్ బెదిరింపులు, డేటా దుర్వినియోగం, హ్యాకింగ్ భయాలు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ మొబైల్ ఫోన్ల భద్రత, యాప్ పర్మిషన్లు, వ్యక్తిగత డేటా రక్షణపై చాలాసార్లు కీలక విషయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. మొబైల్‌ వాడకం, హ్యాకింగ్‌ వంటిపై జాగ్రత్తలు వివరిస్తుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపిన వివరాల…

Read Full News

Telangana: పాలకుర్తిలో వినూత్న రక్షాబంధన్: గోవులకు రాఖీలు కట్టి ఆప్యాయత చాటిన మహిళ | Animal Lover Ties Rakhi to Pet Cows in Telangana’s Jangaon, Unique Raksha Bandhan Celebration

అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల సోదర భావానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. అయితే రక్షాబంధన్ అంటే కేవలం మనుషులకు మాత్రమే కాదని, మూగజీవులకు కూడా వర్తిస్తుందని నిరూపించారు జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన జంతు ప్రేమికురాలు దేవగిరి భార్గవి. రాఖీ పౌర్ణమి పర్వదినాన ఆమె తన పెంపుడు గోవులకు రాఖీలు కట్టి తన మమకారాన్ని, సోదర భావాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దేవగిరి భార్గవి అనే జంతు ప్రేమికురాలు రాఖీ పౌర్ణమి రోజు పెంపుడు…

Read Full News