Headlines

cwcuppal@gmail.com

Megastar Chiranjeevi : మిత్రుడు జీవీ నారాయణరావు పార్ధివదేహానికి చిరంజీవి నివాళులు.. జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్.. | Megastar Chiranjeevi Emotional Tribute to Senior Actor GV Narayana Rao

సీనియర్ నటుడు జి.వి. నారాయణ రావు మరణం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. మెగాస్టార్ చిరంజీవి దివంగత నటుడితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. జీవీ నారాయణ పార్ధివదేహానికి నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. జి.వి. నారాయణ రావు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి తన ప్రసంగాన్ని 1987 నాటి జ్ఞాపకాలతో ప్రారంభించారు. అప్పుడు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న…

Read Full News

పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా పోస్ట్.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్..! | Delhi couple arrested for spying for Pakistan ISI, sent SIM cards, sensitive information to Pak

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌ (ISI) గూఢచర్య నెట్‌వర్క్‌‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన సాహిల్‌ (25), అతని భార్య సమీరా (21)ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాహిల్‌కు 2024లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం గూఢచర్య కార్యకలాపాలకు…

Read Full News

ఒక్క మెసేజ్.. 34 ఏళ్ల దూరం మాయం..1992 నాటి పాత ఫొటో రీక్రియేట్.. నెటిజన్ల ఫిదా.. | IIM Lucknow Alumni Recreate 1992 Photo After 34 Years: Emotional Viral Reunion Story

నిజమైన స్నేహానికి కాలంతో పనిలేదు.. ఒక చిన్న మెసేజ్ చాలు దశాబ్దాల దూరాన్ని క్షణాల్లో చెరిపేయడానికి. సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన సంఘటనే ఐఐఎం లక్నో పూర్వ విద్యార్థుల జీవితంలో చోటుచేసుకుంది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ప్రాణస్నేహితులు ఏకంగా 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో మళ్లీ ఒకే గదిలో కలుసుకున్నారు. 1992లో తీసుకున్న తమ పాత ఫోటోను 2026లో అదే పోజుతో రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నారు. ఐఐఎం…

Read Full News

బాస్ కాదు అంతకు మించి.. ఉద్యోగుల ప్రమోషన్లపై AI దే నిర్ణయం! కొత్త ప్రయోగం | AI Decides Who Gets Promoted: Billionaire CEO Introduces New Employee Evaluation System

ఉద్యోగుల పనితీరును అంచనా వేసి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్‌ ఇవ్వడం సాధారణంగా మేనేజర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఓ బిలియనీర్‌ వ్యాపారవేత్తకు చెందిన కంపెనీలో మాత్రం ఈ ప్రక్రియలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటోంది. తమ కంపెనీ ఉద్యోగుల్లో ఎవరికి ప్రమోషన్‌ ఇవ్వాలో నిర్ణయించేందుకు AI వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు ఫుడ్‌-టెక్‌ కంపెనీ Wonder వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ వ్యాపారవేత్త మార్క్ లోర్ వెల్లడించారు. మార్క్ లోర్‌కు చెందిన Wonderలో ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు…

Read Full News

Tollywood: ఏ అవసరం వచ్చినా అండగా ఉంటాను.. బ్లైండ్ ఫౌండేషన్‌ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న టాలీవుడ్ హీరో.. | Tollywood actor sanjosh celebrates rakhi festival with sri matha foundation girls

టాలీవుడ్ హీరో సంజోష్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. లెజండ్రీ యాక్టర్ రాజేంద్రప్రసాద్ నటించిన బేవర్స్ సినిమాలో హీరోగా నటించారు సంజోష్. నటనతో మంచి మార్కులు కొట్టేసిన సంజోష్.. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రీల్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు. శుక్రవారం రాఖీ పండగ సందర్భంగా హైదరాబాద్ నాగోల్ లోని శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్ కు చెందిన అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఉపయోగపడే…

Read Full News

New Rules: సెప్టెంబర్ 1 నుండి మారనున్న నిబంధనలు.. ఎల్‌పిజి సిలిండర్ ధ‌ర‌ల‌తో పాటు ఆధార్‌లో కీల‌క మార్పులు! | Key Financial Changes Effective From September 1: From LPG Cylinder Rates to Aadhaar Updates

September New Rules: ప్రతి నెలా ప్రారంభంలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు , ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ నిబంధనలలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉంటాయి . ఆగస్టు నెల ముగియడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ త్వరలో ప్రారంభం కానున్నందున కొన్ని ముఖ్యమైన మార్పులు అమలులోకి రానున్నాయి. అవేమిటో వివరంగా చూద్దాం. సెప్టెంబర్‌లో అమల్లోకి రానున్న ప్రధాన మార్పులు: గ్యాస్ సిలిండర్లు, ఆధార్ కార్డులతో సహా…

Read Full News

Joe Root: సచిన్ టెండూల్కర్ లెజెండరీ క్లబ్‌లోకి జో రూట్.. పాంటింగ్‌ను సమం చేస్తూ సంచలన రికార్డు | Joe root equals ricky ponting test matches sachin tendulkar record target

Joe Root: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మైదానంలోకి అడుగుపెట్టడమే తడవుగా ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించారు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన అరుదైన మైలురాయిని అందుకోవడంతో పాటు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాల సరసన నిలిచారు. లార్డ్స్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ జో రూట్ కెరీర్‌లో 168వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో ఆయన ఆస్ట్రేలియా పూర్వ దిగ్గజ…

Read Full News

Trending Song: యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు సాంగ్.. ఏకంగా 81 కోట్ల మందిని ఊర్రుతలూగించిన పాట.. డీజేలో వింటే మాములుగా ఉండదు.. | Mahesh Babu and Sreeleela Kurchi Madathapetti Song Set New Record In You Tube With 819 Million Views

యూట్యూబ్‌లో ఏ ఆల్ టైమ్ రికార్డునైనా బద్దలు కొట్టడంలో మన టాలీవుడ్ పాటలు ఎప్పుడూ ముందే ఉంటాయి. మన సౌత్ ఇండియన్ మ్యూజిక్, దానికి తోడయ్యే పవర్‌ఫుల్ డాన్స్ స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ తెలుగు పాట యూట్యూబ్‌లో ఏకంగా 819 మిలియన్ల (81.9 కోట్లు) వ్యూ్స్ సొంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. డిజిటల్ వేదికలపై తెలుగు సినిమా స్టామినా ఏ స్థాయిలో ఉందో నిరూపించడానికి ఈ రికార్డే…

Read Full News

Hyderabad: 8 గజాల స్థలంలో 2 అంతస్థుల బిల్డింగ్.. మామూలు ప్లానింగ్ కాదు సామీ.. లోపలికెళ్లి చూస్తే.. | How a Man Built a 2 Storey House in Just 8 Yards in Hyderabad, Check details

మహానగరాల్లో సొంతింటి కలను నెరవేర్చుకోవడం సామాన్యులకు పెను సవాలుగా మారుతోంది. ఆకాశాన్నంటుతున్న స్థలాల ధరలు, భారంగా మారుతున్న ఇంటి అద్దెల నడుమ తక్కువ బడ్జెట్‌లో సొంత గూడు నిర్మించుకోవడానికి సరికొత్త ఇంజనీరింగ్ ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. స్థలం చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు.. సరైన ప్రణాళిక, పట్టుదల ఉంటే కొద్దిపాటి స్థలంలోనే అద్భుతమైన ఇంటిని నిర్మించవచ్చని నేటి ఆధునిక నిర్మాణాలు నిరూపిస్తున్నాయి. ఇలాంటి వినూత్న ఆలోచనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్ మండలం…

Read Full News

రాఖీ కడుతున్నప్పుడు అది తెగిపోవడం అశుభమా? | Rakhi Breaking During Raksha Bandhan: Is It Inauspicious, Pundits Reveal Truth

జానపదకథల ప్రకారం, రాఖీ తెగిపోవడం అనేది సోదరుడి దారిలో వచ్చిన ఏదైనా ప్రమాదం లేదా ప్రతికూల శక్తి , చెడు దృష్టి తొలిగిపోవడం, రాఖీ తెగిపోయినా అస్సలే భయపడకూడదు అని చెబుతున్నారు పండితులు. రాఖీ తెగిపోయిన రాఖీని నీటిలో నిమజ్జనం చేయడం లేదా తులసి మొక్కకు సమర్పించి, దేవుడిని ప్రార్థించి కొత్తది కట్టాలంట. దీని వలన ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా మీ బంధం కొనసాగుతుంది.

Read Full News