Headlines

cwcuppal@gmail.com

Raksha Bandhan: సోదరుల దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేసే దానాల్లో ఏది అత్యంత శుభప్రదం? | Raksha Bandhan 2026: Donate These Things for Your Brother’s Well Being, Prosperity and Long Life

aksha Bandhan Donations Telugu: రక్షాబంధన్ పండుగ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే పవిత్రమైన ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా భావిస్తారు. 2026లో రక్షాబంధన్‌ను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి శ్రేయస్సు, ఆరోగ్యం, ఆయుష్షు కోసం రాఖీ కట్టి, పూజలు చేయడంతో పాటు తమ శక్తి మేరకు దానధర్మాలు చేయడం శుభప్రదమని సంప్రదాయ విశ్వాసం. శాస్త్రోక్త సంప్రదాయాల్లో దానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా రక్షాబంధన్ వంటి పవిత్రమైన రోజుల్లో భక్తిశ్రద్ధలతో…

Read Full News

Ratan Tata: రతన్‌ టాటా ఎక్కడ నివసించేవారో తెలుసా? సముద్రం ఎదురుగా రూ.150 కోట్ల బంగ్లా.. ప్రత్యేకతలు ఇవే! | Do You Know Where Ratan Tata Lived? His Rs150 Crore Sea Facing Bungalow and Its Stunning Features

Ratan Tata: రతన్‌ టాటా.. ఈ పేరు పెద్దగా పరియం అక్కర్లేదు. రతన్‌ టాటా మరణించినా ఆయన జ్ఞాపకాలు, ఆయనకున్న ప్రత్యేకత గురించి ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. అయితే రతన్‌ టాటా ఇంటి గురించి మీకు తెలుసా? ఆయన ఎక్కడ నివాసిస్తారో తెలుసా? ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్‌ అంబానీ ఇంటి యాంటిలియా గురించి మీకు తెలిసి ఉండవచ్చు. ముంబైలో నిర్మించిన ఈ ఇల్లు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. 4…

Read Full News

వార్నీ.. ఫ్రెష్ చేపలను గుర్తుపట్టడం ఇంత ఈజీనా.. ఈ ట్రిక్స్ తెలిస్తే అవాక్కే..

నాన్ వెజ్ ప్రియులకు చేపలంటే మహా ఇష్టం. ఇవి ఆరోగ్యానికి సైతం ఎంతో మంచివి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె, మెదడు పనితీరు మెరుగవుతుంది. అయితే మార్కెట్‌కు వెళ్లి చేపలు కొనేటప్పుడు చాలా మందికి ఒక పెద్ద సవాలు ఎదురవుతుంది. ఏది అప్పుడే పట్టిన ఫ్రెష్ చేప? ఏది రోజులు గడిచిన పాత చేప? రసాయనాలతో నిల్వ ఉంచిన చేపలేవి? అనే విషయాలు తెలియక చాలామంది…

Read Full News

టాక్సిక్ స్టార్ నయనతార కోట్ల ఆస్తుల కథ.. చెన్నై హోమ్-స్టూడియో టూ హైదరాబాద్ ప్రాపర్టీల వరకు! | Inside Nayanthara’s Real Estate Empire: From Chennai Luxury Homes to Hyderabad Properties

లేడీ సూపర్‌స్టార్ నయనతార కేవలం సినిమాల్లోనే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ భారీ పెట్టుబడులు పెట్టారు. చెన్నై, హైదరాబాద్, కేరళ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఆమెకు అత్యంత విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఐకానిక్ బంజారాహిల్స్ ప్రాంతంలో రెండు అల్ట్రా-లగ్జరీ ఫ్లాట్లు, కేరళలో తిరువల్లలోని పూర్వీకుల ఇల్లు ఆమె రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోలో ముఖ్య భాగాలు. ఈ ఆస్తులన్నీ నయనతార రాయల్ లైఫ్‌స్టైల్‌ను, ఆమె వ్యాపార పరిజ్ఞానాన్ని చాటిచెబుతున్నాయి. చెన్నైలోని భారీ నివాసాలు, స్టూడియో: నయనతార, విఘ్నేష్…

Read Full News

Raksha Bandhan: రాఖీ పండగ రోజే చంద్రగ్రహణం.. భారత్‌లో సూతక కాలం ఉంటుందా? రాఖీ కట్టొచ్చా? పూర్తి వివరాలు | Chandra Grahan and Rakhi 2026: Will Sutak Kaal Apply on Raksha Bandhan? Know the Rules

Chandra Grahan 2026 Sutak Kaal And Raksha Bandhan Telugu: క్షాబంధన్ పండుగను అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. 2026లో రక్షాబంధన్ పండుగను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకోనున్నారు. అయితే ఈసారి రక్షాబంధన్ రోజున చంద్రగ్రహణం, సూతక కాలం ఉంటాయనే వార్తలతో చాలామందిలో సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ విషయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా అన్నదే సూతక కాలం వర్తిస్తుందా లేదా అనేదాన్ని…

Read Full News

Asian Games 2026: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సెమీస్‌ పోరుకు సిద్ధమైన భారత్, పాకిస్తాన్.. ఎప్పుడంటే? | Asiangames2026 cricket schedule india pakistan semi final dates fixtures released

Asian Games 2026: ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ పోటీల పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. పురుషుల విభాగంలో మొత్తం 10 జట్లు, మహిళల విభాగంలో 8 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయి. ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ సెమీఫైనల్‌లో జరిగే అవకాశం ఉండడంతో ఈసారి క్రికెట్ పోటీలు మరింత ఆసక్తికరంగా మారాయి. పురుషుల విభాగం – గ్రూపులు,…

Read Full News

Onion Prices: ఉల్లిపాయ ధరలకు కళ్లెం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు, కేంద్రం కీలక నిర్ణయం | Centre Takes Steps to Control Onion Prices Retail Sale at rupees 35 per Kg

Onion Prices: దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధరలు ఒక్కసారిగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేసి సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకు బఫర్‌ స్టాక్‌లో ఉన్న ఉల్లిపాయలను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో గురువారం నుంచి కిలో ఉల్లిపాయలను రూ.35కే సబ్సిడీ ధరకు విక్రయించనుంది. పెరిగిన ఉల్లిపాయ ధరలు ఇటీవల దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఉల్లిపాయల రిటైల్ ధరలు భారీగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లిపాయలు…

Read Full News

నీటి బాంబుగా మారిన హిమాపాతం.. భారీ వరదలకు నేపాల్‌ వినాశనం.. అండగా నిలిచిన భారత్! | Nepal Flash Flood Devastation: India Pledges Aid and Sends Supplies Amid Humanitarian Crisis, Many Indians Missing

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడి భారీ విధ్వంసం చోటుచేసుకుంది. భోటేకోశి నది ఉప్పొంగడంతో రసువా జిల్లాతో పాటు పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, రహదారులు, వంతెనలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. విద్యుత్ మౌలిక వసతులు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు భారీ నష్టం వాటిల్లింది. అధికారుల ప్రకారం మృతుల సంఖ్య 160కి పైగా చేరగా, వందలాది మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం…

Read Full News

చిన్న ఇంటి కోసం మినీ ఫ్రిజ్​ కావాలా? రియల్​మీ స్పేస్ సేవింగ్ రిఫ్రిజిరేటర్‌‌ వివరాలు మీకోసం | Realme Launches TechLife Mini Refrigerator Featuring 84L Capacity and Direct Cooling at Rs 9490!

ఆధునిక జీవనశైలిలో నిత్యవసరాలను తాజాగా ఉంచుకోవడానికి కాంపాక్ట్ సైజులో లభించే కూలింగ్ అప్లయన్సెస్‌కు ఆదరణ పెరుగుతోంది. టెక్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న రియల్‌మీ సంస్థ సరికొత్త ఫీచర్లతో కూడిన మినీ ఫ్రిజ్‌ను ఆవిష్కరించింది. సామాన్యుల బడ్జెట్‌కు సరిపోయే ఈ ట్రెండింగ్ డివైజ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఇంటి కోసం లేదా బ్యాచిలర్ రూమ్‌ల కోసం ఒక మంచి రిఫ్రిజిరేటర్ కొనాలని ఆలోచిస్తున్నప్పుడు, ఎక్కువ స్థలం తీసుకోని, తక్కువ బడ్జెట్‌లో లభించే మోడల్స్ కోసం వెతుకుతుంటాము….

Read Full News

రీల్స్‌ మోజుతో రైలు పట్టాలపై విన్యాసాలు! కట్‌చేస్తే మొండి చేతులతో యువతి.. | Teen Girl Seriously Injured After Train Hits Her While Filming a Reel on Railway Tracks

సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం యువత చేసే విన్యాసాలు వారి ప్రాణాలకే ఎసరు తెస్తున్నాయి. ప్రమాదకరమైన ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ అమాయకంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఒక విషాద సంఘటన సోషల్ మీడియా పిచ్చి ఏ స్థాయికి చేరిందో తెలియజేస్తోంది. రైల్వే ట్రాక్‌పై నిలబడి వీడియో తీస్తున్న ఒక యువతిని వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్‌లోని గఢ్వా జిల్లాకు…

Read Full News