NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే! సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ | No Final Decision Yet on NEET UG 2027 CBT Mode, Centre Tells Supreme Court
హైదరాబాద్, ఆగస్ట్ 6: NEET UG 2027 నుంచి పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తారన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టీకరణ ఇచ్చింది. ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో వెల్లడించింది. NEET UG 2026 ప్రశ్నాపత్రం లీక్ ఘటన, పరీక్షా సంస్కరణలకు సంబంధించిన పిటిషన్ల విచారణకు ముందు కేంద్రం తన వైఖరిని కోర్టుకు వివరించింది. పరీక్ష విధానంలో మార్పులు చేయాలా వద్దా అనే…