Headlines

cwcuppal@gmail.com

NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే! సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ | No Final Decision Yet on NEET UG 2027 CBT Mode, Centre Tells Supreme Court

NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే! సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ | No Final Decision Yet on NEET UG 2027 CBT Mode, Centre Tells Supreme Court

హైదరాబాద్, ఆగస్ట్ 6: NEET UG 2027 నుంచి పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తారన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టీకరణ ఇచ్చింది. ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించింది. NEET UG 2026 ప్రశ్నాపత్రం లీక్ ఘటన, పరీక్షా సంస్కరణలకు సంబంధించిన పిటిషన్ల విచారణకు ముందు కేంద్రం తన వైఖరిని కోర్టుకు వివరించింది. పరీక్ష విధానంలో మార్పులు చేయాలా వద్దా అనే…

Read Full News
వారెవ్వా.. అమెరికా వెళ్లి 500 ఎకరాల్లో కొబ్బరి తోట సాగు చేస్తున్న భారతీయుడు! | Karnataka Farmer Manages 500 Acre Coconut Farm in Guyana Using Indian Farming Techniques

వారెవ్వా.. అమెరికా వెళ్లి 500 ఎకరాల్లో కొబ్బరి తోట సాగు చేస్తున్న భారతీయుడు! | Karnataka Farmer Manages 500 Acre Coconut Farm in Guyana Using Indian Farming Techniques

సొంత ఊరిని వదిలి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న విదేశీ గడ్డపై వ్యవసాయంలో సత్తా చాటుతున్న ఓ భారతీయ యువకుడి కథ ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. కర్ణాటకలోని బెలగావి జిల్లా నిప్పానికి చెందిన అభిలాష్, దక్షిణ అమెరికా దేశమైన గయానాలో ఏకంగా 500 ఎకరాల కొబ్బరి తోటను విజయవంతంగా నిర్వహిస్తూ భారతీయ వ్యవసాయ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాడు. పీయూసీ పూర్తి చేసిన తర్వాత ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (వ్యవసాయం) చదివిన అభిలాష్ తొలుత ఓ…

Read Full News
Recipe: వారెవ్వా.. ఒక్కసారి ఈ మష్రూమ్ ఉల్లిపాయ పకోడీ ట్రై చేస్తే మళ్లీ మళ్లీ ఇదే చేయమంటారు! | Crispy Mushroom Onion Pakoda Recipe in Telugu

Recipe: వారెవ్వా.. ఒక్కసారి ఈ మష్రూమ్ ఉల్లిపాయ పకోడీ ట్రై చేస్తే మళ్లీ మళ్లీ ఇదే చేయమంటారు! | Crispy Mushroom Onion Pakoda Recipe in Telugu

మష్రూమ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాల్లో ఒకటి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్-బి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో చాలామంది దీన్ని తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే మష్రూమ్‌తో కేవలం కర్రీ లేదా ఫ్రై మాత్రమే కాకుండా, సాయంత్రం వేళల్లో పిల్లలు, పెద్దలు ఇష్టపడేలా కరకరలాడే పకోడీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ, మసాలాల రుచి కలిస్తే ఈ పకోడీ మరింత టేస్టీగా మారుతుంది. మరి బయట కరకరలాడుతూ.. లోపల మెత్తగా ఉండే మష్రూమ్…

Read Full News
Weight Loss Tips: బరువు తగ్గాలనుకునేవారు ఇవి తింటే కొవ్వు దానికదే కరిగిపోతుంది..

Weight Loss Tips: బరువు తగ్గాలనుకునేవారు ఇవి తింటే కొవ్వు దానికదే కరిగిపోతుంది..

ఉదయం తీసుకునే ఆహారం రోజంతా శరీరంలోని శక్తి, జీవక్రియ (మెటబాలిజం), ఆకలి నియంత్రణపై ప్రభావం చూపుతుంది. అందుకే కేవలం కేలరీలు లెక్కపెట్టడం కాకుండా పోషకాలు సమృద్ధిగా ఉండే బ్రేక్‌ఫాస్ట్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి బరువు తగ్గే ప్రయాణంలో ఉపయోగపడే ఉదయపు ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం. 1. గుడ్లు గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఉదయం గుడ్లు తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగి, మధ్యలో తినాలనే కోరిక తగ్గే అవకాశం ఉంటుంది. 2….

Read Full News
వర్షాల కోసం సింహాచలంలో వరుణ జప యాగం.. వరుణ దేవుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు! | Varuna Japa Yagam Begins at Simhachalam Temple, Special Prayers for Good Rainfall and Farmers Welfare

వర్షాల కోసం సింహాచలంలో వరుణ జప యాగం.. వరుణ దేవుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు! | Varuna Japa Yagam Begins at Simhachalam Temple, Special Prayers for Good Rainfall and Farmers Welfare

విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రోక్షణ, రుత్విగ్వరణం, అమ్మవారికి ప్రత్యేక ఆవాహన, దీక్షా ధారణలతో యాగ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.సాయంత్రం 4 గంటల నుంచి మృత్సంగ్రహణ, వేదపారాయణ, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, ధ్వజారోహణ, రుద్ర జపాలు, వరుణ మంత్ర హోమాలు, ఆలయ బలిహరణ కార్యక్రమాలను అర్చకులు అత్యంత నిష్ఠతో నిర్వహించనున్నారు.

Read Full News
40 ఏళ్లలోపే మెనోపాజ్.. అమ్మాయిలు కాస్త జాగ్రత్త! ఇవి తెలుసుకోండి..

40 ఏళ్లలోపే మెనోపాజ్.. అమ్మాయిలు కాస్త జాగ్రత్త! ఇవి తెలుసుకోండి..

మెనోపాజ్ అనేది ప్రతి మహిళ జీవితంలో సహజంగా వచ్చే జీవసంబంధమైన దశ. సాధారణంగా 45 నుంచి 55 ఏళ్ల మధ్య రుతుస్రావం శాశ్వతంగా ఆగిపోవడాన్ని మెనోపాజ్‌గా పరిగణిస్తారు. అయితే కొంతమంది మహిళల్లో 40 ఏళ్లలోపే రుతువిరతి రావచ్చు. దీనిని అకాల (ముందస్తు) మెనోపాజ్ అంటారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది సంతానోత్పత్తి సామర్థ్యంపై మాత్రమే కాకుండా గుండె ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక మహిళకు వరుసగా 12 నెలల పాటు రుతుస్రావం…

Read Full News
జెన్ జీ యువతపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు | Mohan Bhagwat on Gen Z, Education, Social Media, Reservations: Key Highlights from I.I.M.U.N. Speech

జెన్ జీ యువతపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు | Mohan Bhagwat on Gen Z, Education, Social Media, Reservations: Key Highlights from I.I.M.U.N. Speech

ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ భారతదేశపు అంతర్జాతీయ ఐక్యీకరణ ఉద్యమం (IIMUN) నిర్వహించిన కార్యక్రమంలో యువత, విద్య, సోషల్ మీడియా, రిజర్వేషన్లు, ఎల్‌జీబీటీ, మహిళల పాత్ర, నాయకత్వం, పర్యావరణం వంటి పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా జెన్ జీ యువతపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జెన్ జీపై నమ్మకం ఉందన్న భగవత్ జెన్ జీ నిరసన వ్యక్తం చేస్తే వారిని దేశద్రోహులుగా చూడకూడదని మోహన్ భగవత్ అన్నారు. వారు…

Read Full News
UPI: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కాంగ్రెస్ విమర్శలకు నిర్మలా స్ట్రాంగ్ కౌంటర్ | Nirmala Sitharaman Rejects Claims on UPI Charges, Says MDR Will Not Burden Consumers

UPI: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కాంగ్రెస్ విమర్శలకు నిర్మలా స్ట్రాంగ్ కౌంటర్ | Nirmala Sitharaman Rejects Claims on UPI Charges, Says MDR Will Not Burden Consumers

యూపీఐ ఛార్జీలపై వ్యాప్తి చెందుతున్న అబద్ధాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆరోపణలను ట్విట్టర్ వేదికగా నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. ఎండీఆర్ ఛార్జీలు కేవలం వ్యాపారులకు మాత్రమేనని, వినియోగదారులకు రూపాయి కూడా భారం పడదని స్పష్టం చేశారు. బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు మౌలిక సదుపాయాలు, లావాదేవీల భద్రతపై పెట్టుబడులు పెట్టేందుకే ఈ నిర్ణయమని వెల్లడించారు. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ యాక్ట్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందాక NPCI…

Read Full News
ఏళ్ల కల తీరినవేళ.. ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి | Relief for Tribal Families: Ration Point Opened in Remote Andhra Village, Joyful Dhimsa Dance Marks the Occasion

ఏళ్ల కల తీరినవేళ.. ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి | Relief for Tribal Families: Ration Point Opened in Remote Andhra Village, Joyful Dhimsa Dance Marks the Occasion

వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. ప్రభుత్వ పథకాలు వారికి ఆమడ దూరం.. నెలనెలా అందాల్సిన రేషన్ బియ్యం కూడా తెచ్చుకోవాలంటే కిలోమీటర్లు నడవాల్సిందే. రాళ్లు రప్పలు దాటుకుంటూ వెళ్తేనే నాలుగు బియ్యం గింజలు వాళ్లకు దొరికేది. కొన్ని సందర్భాల్లో వర్షాలు వచ్చినా మరి ఇతర కారణాలతో వెళ్లకపోతే ఆ బియ్యం కూడా వారికి దక్కవు. ఎట్టకేలకు అధికారులు చొరవతో ఆ గ్రామానికి రేషన్ పాయింట్ ఏర్పాటు చేశారు. గిరిజనులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. దీంతో వాళ్లంతా పట్టలేనంత ఆనందంతో…

Read Full News
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్.. | Andhra Mines Surveyor Caught Red Handed Accepting rs5 Lakh Bribe, Trapped by ACB Again

మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్.. | Andhra Mines Surveyor Caught Red Handed Accepting rs5 Lakh Bribe, Trapped by ACB Again

నిందితుడైన మురళీకృష్ణ.. 2008లో సర్వేయర్‌గా నియమితులయ్యారు. ఆయన ఇంతకుముందు టెక్కలి, విశాఖపట్నం, ఏలూరు, అనకాపల్లి, పాడేరులలో పనిచేసి, గ తేడాది జూలై 4వ తేదీ నుండి అనకాపల్లిలో పనిచేస్తున్నారు. నిందితుడైన డి. మురళీకృష్ణ.. 2018 లోనూ ట్రాప్ కేసులో బుక్ అయ్యాడు. అప్పట్లో 50వీలు లంచంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అప్పట్లో సస్పెన్షన్కు గురయ్యాడు. ఆ తర్వాత.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు 2021లో మళ్లీ సస్పెండయ్యడు. 2023లో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. మళ్లీ తాజాగా లంచం…

Read Full News