Headlines

cwcuppal@gmail.com

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో తెలుసా..? 99 శాతం మందికి ఇది తెలియనే తెలియదు..

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో తెలుసా..? 99 శాతం మందికి ఇది తెలియనే తెలియదు..

ఆహారంలో బ్రేక్ ఫాస్ట్ కు ప్రత్యేక స్థానం ఉంది. రాత్రంతా ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ తో ఆ ఉపవాసాన్ని విరమించడం జరుగుతుంది. అందుకే దీనిని “బ్రేక్ ఫాస్ట్” అని పిలుస్తారు. అయితే, చాలా మందికి బ్రేక్ ఫాస్ట్ అనగానే పూరీ, దోశ, వడ వంటి రుచికరమైన, కానీ నూనె శాతం అధికంగా ఉండే వంటకాలు గుర్తొస్తాయి. వీటి రుచి అమోఘంగా ఉన్నప్పటికీ, వీటిని తరచుగా తీసుకోవడం…

Read Full News
IND vs ZIM : వరుస ఓటముల తర్వాత నేటి నుంచి జింబాబ్వేతో భారత్ టీ20 సమరం.. బరిలోకి ముగ్గురు యంగ్ స్టార్స్ | IND vs ZIM T20 Series Begins Three Young Indian Stars Ready for International Debut

IND vs ZIM : వరుస ఓటముల తర్వాత నేటి నుంచి జింబాబ్వేతో భారత్ టీ20 సమరం.. బరిలోకి ముగ్గురు యంగ్ స్టార్స్ | IND vs ZIM T20 Series Begins Three Young Indian Stars Ready for International Debut

IND vs ZIM : భారత్, జింబాబ్వే జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని అన్ని పోరులు జింబాబ్వేలోని ప్రసిద్ధ హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలోనే జరగనున్నాయి. వరుసగా 6 టి20 మ్యాచ్‌లు, రెండు సిరీస్‌లు ఓడిపోయిన తర్వాత బరిలోకి దిగుతున్న టీమిండియాపై ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడి ఉంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న భారత జట్టు, ఈ సిరీస్ గెలిచి మళ్లీ గెలుపు…

Read Full News
Indiramma Houses: వారంలోనే ఇందిరమ్మ ఇళ్లు.. రెండో విడతపై బిగ్‌ అప్‌డేట్.. తొలి ప్రాధాన్యత వారికే! | Indiramma Housing Scheme Update: 43K Thatched House Families to Get Priority in Phase 2

Indiramma Houses: వారంలోనే ఇందిరమ్మ ఇళ్లు.. రెండో విడతపై బిగ్‌ అప్‌డేట్.. తొలి ప్రాధాన్యత వారికే! | Indiramma Housing Scheme Update: 43K Thatched House Families to Get Priority in Phase 2

సొంతిళ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకం ఇందిరమ్మ ఇళ్లు.. ఈ పథకం కింద ఇప్పటికే తొలి విడతలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన సర్కార్ రెండో విడత ఇళ్ల మంజూరుకు కూడా సిద్ధమైంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది సొంతిల్లు లేక పూరిగుడిసెల్లో, తాత్కాలిక నివాసల్లో జీవనం కొనసాగిస్తున్నారని.. రెండో విడతలో భాగంగా వీరందరికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తొలి పాధాన్యత…

Read Full News
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్.. నెక్స్ట్ ఏం జరగనుంది..? | Suspended Trainee IPS Uday Krishna Reddy Discharged From Hospital, Woman Safety Wing Speeds Up Probe, Latest Updates

ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్.. నెక్స్ట్ ఏం జరగనుంది..? | Suspended Trainee IPS Uday Krishna Reddy Discharged From Hospital, Woman Safety Wing Speeds Up Probe, Latest Updates

కానిస్టేబుల్ స్థాయి నుంచి పట్టుదలతో శ్రమించి సివిల్స్ సాధించి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో మొదలైన ఈ వివాదం ఎన్నో మలుపులు తిరిగింది. ఒక్కో రోజు ఒక్కో మలుపు తిరుగుతున్న ట్రైనీ ఐపీఎస్ కేసులో దర్యాప్తు స్పీడప్‌ అయింది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ SRనగర్‌ జయంతి ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డి డిశ్చార్జ్ అయ్యారు….

Read Full News
Thalliki Vandanam: ‘తల్లికి వందనం’ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఇలా చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. | Andhra pradesh Talliki Vandanam Money Credited: What to Do If You Didnt Receive Payment, Eligibility and Grievance Process Explained

Thalliki Vandanam: ‘తల్లికి వందనం’ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఇలా చేస్తే మీ ప్రాబ్లం క్లియర్.. | Andhra pradesh Talliki Vandanam Money Credited: What to Do If You Didnt Receive Payment, Eligibility and Grievance Process Explained

ఏపీ ప్రభుత్వం “తల్లికి వందనం” డబ్బులను అకౌంట్లలో జమ చేస్తోంది. బుధవారం నిధుల విడుదల ప్రక్రియ మొదలుపెట్టగా.. శుక్రవారం నాటికి లబ్దిదారులందరికీ అందించనుంది. మూడు రోజుల్లో ప్రతీ ఒక్క లబ్దిదారుడికి అందనుంది. ఒకవేళ డబ్బులు పడకపోతే మీ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని కలిసి సమస్య తెలుసుకోవచ్చు. అధికారులు అందించే సూచనలు పాటించడం వల్ల మీరు సొమ్ము పొందే అవకాశముంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో తల్లికి వందనం అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రదర్శించింది. దీంతో మీకు…

Read Full News
Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులు జాగ్రత్త! | Andhra, Telangana Weather Update: IMD Forecasts Moderate to Heavy Rains Across Districts

Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులు జాగ్రత్త! | Andhra, Telangana Weather Update: IMD Forecasts Moderate to Heavy Rains Across Districts

అటు ఏపీ, ఇటు తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖలు కీలక సూచనలు చేశాయి. నైతురి రుతుపవణాల కారణంగా రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు , మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని.. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని వెల్లడించింది. వర్షాల పట్ల ప్రజలు…

Read Full News
Dhurandhar: ‘ధురంధర్’ నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే | Dhurandhar actress Ayesha Khan detained by Mumbai Police during Student Protest, Watch Video

Dhurandhar: ‘ధురంధర్’ నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే | Dhurandhar actress Ayesha Khan detained by Mumbai Police during Student Protest, Watch Video

‘ధురందర్ ‘ చిత్రంలోని ‘షరారత్’ పాటతో మంచి పేరు సంపాదించుకున్న నటి అయేషా ఖాన్‌ను బుధవారం (జూలై 22) ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ముంబైలో జరుగుతున్న విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపేందుకు స్నేహితులతో కలిసి వచ్చిన ఆ నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ఈ సందర్భంగా ఎలాంటి ముందస్తు హెచ్చరిక , కారణం లేకుండా పోలీసులు తనను ఈడ్చుకెళ్లారంటూ ఓ వీడియోను అయేషా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దాదర్‌లో జరగనున్న విద్యార్థుల…

Read Full News
60 ల్లో కూడా  తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..  ఒక్కటి తిన్నా ఆ సమస్యలు పటాపంచల్

60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే.. ఒక్కటి తిన్నా ఆ సమస్యలు పటాపంచల్

ఉదయం పూట మంచిగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి అలా అని గ్యాస్ పట్టే ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు ఇలా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. మీరు ఇప్పటి నార్మల్ అట్టుతోనే తిని తింటారు. ఇప్పుడు కొత్తగా పెసరపప్పు దోసె ట్రై చేయండి. దీని కోసం పెసరపప్పు వాడితే చాలు. ఈ దోసెలు మెత్తగా, స్పాంజిలా వస్తాయి. అల్లం, పచ్చిమిర్చి వేస్తే వానాకాలంలో మంచిగా అనిపిస్తుంది. పెసరట్టు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల పెసరపప్పు, ఒక టేబుల్…

Read Full News
నిరుద్యోగులకు డబుల ధమాకా.. భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాల ఖాళీలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్ | IBPS PO, SO recruitment 2026: Vacancies Increased to 8,400 Posts, Registration deadline extended till July 26

నిరుద్యోగులకు డబుల ధమాకా.. భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాల ఖాళీలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్ | IBPS PO, SO recruitment 2026: Vacancies Increased to 8,400 Posts, Registration deadline extended till July 26

బ్యాంకింగ్‌ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) నిర్వహించే ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO), మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (MT), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ (SO) పోస్టుల ఖాళీల సంఖ్య పెరిగింది. దీంతో ఐబీపీఎస్‌ మొత్తం పోస్టుల సంఖ్యను 8,400కు పెంచింది. జులై 1న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఐబీపీఎస్‌ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO), మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (MT) పోస్టుల సంఖ్య మొదట 6,715గా ప్రకటించారు. తాజాగా ఇండియన్‌ బ్యాంక్‌లో…

Read Full News
Telangana: జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే.. | Telangana educational institutions bandh on July 24th friday student unions call for neet paper leakage issue

Telangana: జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే.. | Telangana educational institutions bandh on July 24th friday student unions call for neet paper leakage issue

Telangana: తెలంగాణలో జూలై 24న శుక్రవారం విద్యాసంస్థలు బంద్‌ ఉండనున్నాయి. విద్యావ్యవస్థను నాశనం చేసేలా కేంద్రం చర్యలు ఉన్నాయని తెలంగాణలోని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ బంద్‌కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీ ఇతర అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణలోని విద్యాసంస్థలన్నీ బంద్ చేసి విద్యార్థులు…

Read Full News