Headlines

cwcuppal@gmail.com

నేపాల్ ప్రళయంలో దివ్యాస్త్రం.. 21 మంది ప్రాణాలు కాపాడిన ఒక చీర | Saree Turns Lifeline: How a Piece of Cloth Saved 21 Tamil Nadu Pilgrims During Nepal Floods

నేపాల్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గల్లంతయ్యారు. ఈ భయానక విపత్తులో తమిళనాడుకు చెందిన 21 మంది భక్తుల బృందం చావు నోట్లో తలపెట్టి ప్రాణాలతో తిరిగొచ్చింది. మానససరోవర యాత్రకు వెళ్లిన ఈ బృందాన్ని ఒక సాధారణ చీర రక్షణ తాడులా మారి ప్రాణాపాయం నుండి కాపాడింది. తమిళనాడుకు చెందిన 57 మంది యాత్రికులు మూడు బస్సుల్లో కైలాస మానససరోవర్ యాత్రలో భాగంగా నేపాల్‌లోని రసువా…

Read Full News

యువ క్యాన్సర్ సర్వైవర్ల “డేటింగ్”.. రియాల్టీ షోకు ప్రేక్షకులు ఫిదా!

సౌత్‌ కొరియాలోని సియోల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సిస్టమ్‌ (SBS) క్యాన్సర్‌ ఇతర ప్రాణాంతక వ్యాధులను జయించిన 20 నుంచి 30 ఏళ్ల వయసు వారి కోసం ఒక డేటింగ్‌ రియాలిటీ షోను ప్రసారం చేసింది. ‘లవ్‌ ఎగైనెస్ట్‌ టైమ్‌’ షోలో ప్రాణాంతక వ్యాధుల కారణంగా ప్రేమకు దూరంగా ఉన్న ఎనిమిది మంది యువతీయువకులు పాల్గొన్నారు. ఎన్నో సమస్యలను దాటిన వీరు, జీవితంలో అత్యంత విలువైనది ఏది, ఎలాంటి ప్రేమ కావాలనుకుంటున్నారు వంటి ప్రశ్నలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ…

Read Full News

AI App: కోడింగ్ రాకపోయినా AI యాప్ తయారీ.. 3 రోజుల్లో 2.5 లక్షలు సంపాదించిన 13 ఏళ్ల చిన్నారి! | 13 year old girl with no coding skills builds AI app makes Rs 2.5 lakh in 3 days

AI App: చైనాకు చెందిన 13 ఏళ్ల బాలికకు ప్రోగ్రామింగ్ నేపథ్యం లేకపోయినప్పటికీ, ఏఐ (AI) సహాయంతో ఒక యాప్‌ను అభివృద్ధి చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. తల్లిదండ్రులు తమ పిల్లల పఠన సమయాన్ని పర్యవేక్షించడంలో సహాయపడే ఏఐ యాప్‌ను రూపొందించిన జూ షుహాన్, కేవలం మూడు రోజుల్లోనే సుమారు 18,000 యువాన్ల (రూ.2.5 లక్షల) విలువైన యాప్‌ను విక్రయించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. చదివేటప్పుడు పిల్లల దృష్టి మరలిపోతుంది కాబట్టి అలా చేస్తారు….

Read Full News

రెండు రోజులు.. చీకటి బావిలో నరకయాతన.. 75 ఏళ్ల వయసులో మృత్యువుతో పోరాటం..! | 75 Year Old Woman Survives two Days in Dark Nashik Well: A Miraculous Rescue Story in Maharshtra

నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కొడుకు ఇంటికి వెళ్తూ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన 75 ఏళ్ల వృద్ధురాలు రెండు రోజుల పాటు అందులోనే చిక్కుకుపోయి చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. ఆహారం, నీరు లేకుండా చీకటి బావిలో ప్రాణాల కోసం పోరాడిన ఆమెను స్థానిక యువకులు, పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. చంద్‌వాడ్‌కు చెందిన చంద్రభాగ ధులాజీ వార్కటే (75) ఆగస్టు 29న తన కొడుకు ఇంటికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. అయితే…

Read Full News

చెల్లి పెళ్లిలో బిజీగా భర్త.. సందు చూసి దాడి చేయించిన భార్య.. పే..ద్ద.. ప్లానే ఇది | Wife Allegedly Gets Husband Attacked at Sister in Law’s Wedding, Chaos Erupts at Marriage Venue in Sirisilla Watch

చెల్లెలి పెళ్లి వేడుకలు ఆనందంగా సాగుతున్న వేళ ఒక్కసారిగా చోటుచేసుకున్న దాడి ఘటన సిరిసిల్లలో కలకలం రేపింది. పెళ్లి మండపానికే చేరుకున్న కొందరు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి పాల్పడగా.. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కుటుంబ వివాదాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. పోలీసులు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివనగర్ దేవాలయంలో కస్తూరి స్వాతి వివాహ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన…

Read Full News

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో తెలిస్తే అవాక్కే! | Is Mount Everest Really the Tallest Mountain? The Fascinating Science Behind Mauna Kea

మన చిన్నతనం నుండి భూమిపై అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ అని చదువుకున్నాం. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ప్రతీ పర్వతారోహకుడి కల. కానీ, భౌగోళిక శాస్త్రవేత్తల ప్రకారం, పర్వతం ఎత్తును కొలిచే కొలమానాన్ని బట్టి ఈ విజేత మారుతారు. సముద్ర మట్టం నుంచి చూస్తే ఎవరెస్ట్ మొదటి స్థానంలో నిలిచినప్పటికీ, పర్వతం పునాది నుండి శిఖరం వరకు లెక్కిస్తే మాత్రం హవాయిలోని మౌనా కియా పర్వతమే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా…

Read Full News

ఆమె అమాయకత్వమే వారికి బిజినెస్.. బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ ఏం చేశారంటే..

క్షుద్ర పూజల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్షుద్రపూజల పేరుతో మోసాలు చేస్తోన్న ఇద్దరు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంత్రాలు, చేతబడులు, దిష్టి పూజల పేరుతో బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ ఓ మహిళను నమ్మించి ఏకంగా 62 లక్షల రూపాయలు వసూలు చేశారు. తాను మోసపోయానని గమనించిన మహిళ.. వారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. వివరాల…

Read Full News

సంప్రదాయం మారలేదు.. పద్ధతి మాత్రమే మారింది.. మైళ్ల దూరంలో కూతురు పెళ్లి.. ఆన్‌లైన్‌లో అక్షింతలు! | Online Wedding Blessings: Parents Virtually Attend Daughter marriage Ceremony in US

పెళ్లంటేనే సందడి.. ఇంటినిండా బంధువులు.. పందిరి.. పసుపు.. పెళ్లి పనులు.. అక్షింతలు.. ఆశీర్వాదాలు..! ముఖ్యంగా మన తెలుగు ఇళ్లల్లో పెళ్లి అంటే కనీసం నెల రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం కనిపిస్తుంది. బంధువుల రాకపోకలు.. పెళ్లి పనులతో ఇల్లంతా సందడిగా మారుతుంది. కానీ ఇప్పుడు కాలం మారింది. గతంలో పెళ్లింటికి వెళ్లి అక్షింతలు వేయడం.. వధూవరులను ఆశీర్వదించడం ఒక సంప్రదాయం. ఇప్పుడు అదే సంప్రదాయం డిజిటల్‌ రూపం దాల్చింది. 5G యుగంలో పెళ్లి సందడి కూడా…

Read Full News

ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో వరినాట్లు! | After 25 Years, Farmer Cultivates Barren Land as Collector Resolves Long Standing Access Road Issue

ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుతో దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యకు పరిష్కారం లభించింది. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాలతో రైతు పొలానికి దారి ఏర్పడటంతో.. దాదాపు 25 ఏళ్లుగా బీడుగా ఉన్న భూమిలో ఇప్పుడు వరినాట్లు పడ్డాయి. దీంతో రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. 25 ఏళ్లుగా దారి కోసం ఇబ్బందులు… తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సందిరి రాజుకు సర్వే నంబర్ 173లో 2 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అయితే…

Read Full News

కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మెడిసిన్ ఇదే

కొందరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే హాస్పిటల్స్ చుట్టూ వేలకు వేలు పెడతారు అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే మీరు అంతంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. మరి అస్సలు లేట్ చేయకుండా ఇదెంటి? దీనిని ఎలా వాడాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. పచ్చి పసుపు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనిషికే వచ్చే ఎన్నో సమస్యలను తరిమికొడుతుంది. ఇంకా చెప్పాలంటే లక్షలు పెట్టినా తగ్గని భయంకరమైన…

Read Full News