Headlines

cwcuppal@gmail.com

Diabetes Drinks: మందులతోనూ షుగర్ కంట్రోల్ కావడం లేదా? ఈ డ్రింక్స్ మీ డైట్‌లో చేర్చుకోండి! | Healthy Drinks That Help Manage Blood Sugar Levels Details in Telugu

నీరు, చక్కెర లేని గ్రీన్ టీ వంటి పానీయాలు రోజువారీ ఆహారంలో భాగంగా ఉండవచ్చు. మెంతి నీరు, ఉసిరి లేదా కాకరకాయ వంటి పానీయాల విషయంలో మాత్రం అవి మందులకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ మందులు లేదా ఇన్సులిన్ తీసుకునేవారు ఏదైనా కొత్త పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం సురక్షితం. 1. నీరు మధుమేహం ఉన్నవారికి చక్కెర, కేలరీలు లేని నీరు ఉత్తమమైన పానీయాల్లో ఒకటి. తగినంత నీరు…

Read Full News

Vastu Tips: డబ్బు రావడం లేదా.. వచ్చినదంతా ఖర్చవుతోందా? మీ పర్సును ఓసారి చెక్ చేయండి! | Remove These Items From Your Wallet to Attract Wealth Details in Telugu

వాస్తు ప్రకారం సంపదకు అధిపతిగా భావించే కుబేరుడి దిశ ఉత్తరం. అందువల్ల డబ్బు, విలువైన వస్తువులను ఉత్తర దిశకు సంబంధించిన ప్రదేశాల్లో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. పర్సును నేలపై పడేయకుండా శుభ్రమైన ప్రదేశంలో ఉంచడం మంచిదని చెబుతారు. ముఖ్యంగా పాత రసీదులు, చిరిగిన నోట్లు, పనికిరాని కాగితాలు వంటి వాటిని పర్సులో నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని సూచిస్తారు. 1. పర్సును ఎక్కడ ఉంచాలి? వాస్తు విశ్వాసాల ప్రకారం కుబేరుడికి ఉత్తర దిశ అధిపత్యం ఉంటుంది. అందువల్ల…

Read Full News

Spinach Side Effects: పాలకూరతో ఈ ఆహారాలను కలిపి తినకపోవడమే మంచిదట.. కారణం ఇదే!

పాలకూరలో సహజంగా ఉండే ఆక్సలేట్లు కొన్ని ఖనిజాల శోషణను ప్రభావితం చేయవచ్చు. అందుకే పాలకూరను ఏ ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటున్నామనే విషయంలో కొంత జాగ్రత్త అవసరం. టమాటా, పాలు, పెరుగు, కొన్ని గింజలు, అధిక చక్కెర వంటి వాటి గురించి ఈ కథనంలో ప్రస్తావించారు. అయితే ఇవి కలిపి తింటే తప్పనిసరిగా తీవ్రమైన ప్రమాదం జరుగుతుందని భావించకూడదు. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి ప్రభావం మారవచ్చు. 1. టమాటాతో పాలకూర పాలకూరలో ఆక్సలేట్లు ఉంటాయి. టమాటాలో…

Read Full News

70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ : టాలీవుడ్ హీరోయిన్ | Actress prema sensational comments about her second marriage rumors

క్యాన్సర్, విడాకులు, రెండో పెళ్లి వంటి విషయాలపై ఆమె స్పష్టతనిచ్చారు. గతంలో తనకు క్యాన్సర్ వచ్చినట్లు వచ్చిన వార్తలు కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమేనని ప్రేమ స్పష్టం చేశారు. తాను న్యూజిలాండ్‌లో ఉన్న సమయంలో ఈ వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయని, అయితే అవి నిజం కాదని ప్రేమ తెలిపారు. తప్పుడు వార్తలు తనను మరింత బలపడేలా చేశాయని, తన తల్లిదండ్రుల మద్దతు కూడా తనలో ధైర్యాన్ని నింపిందని ప్రేమ అన్నారు.

Read Full News

జీతం పడిందా? అయితే ఇలా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే.. 30 శాతం మిగిలినట్టే! | September Salary Budget: How to Save 30 Percentage of Your Salary with the 30 50 20 Rule

సెప్టెంబర్ నెల జీతం ఖాతాలో పడగానే చాలామంది ముందుగా ఖర్చుల గురించి ఆలోచిస్తారు. అయితే జీతం ఎంత వచ్చినా అందులో కనీసం 30 శాతం మిగిలేలా బడ్జెట్ చేసుకుంటే ఆర్థికంగా మంచి నియంత్రణ సాధించవచ్చు. తక్కువ జీతం నుంచి ఎక్కువ ఆదాయం ఉన్నవారి వరకు అందరికీ ఉపయోగపడేలా ఒక సాధారణ బడ్జెట్ ఫార్ములాను అనుసరించవచ్చు. జీతంలో 30 శాతం ముందే పక్కన పెట్టాలి జీతం వచ్చిన వెంటనే 30 శాతాన్ని సేవింగ్స్, పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా కేటాయించడం…

Read Full News

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే సెక్యూరిటీ ఫీచర్లు! | WhatsApp Introduces New Security Features: Multiple Passkeys, Strong Passwords and More Protection for Users video tv9d – Technology Videos in Telugu

వాట్సాప్ యూజర్ల భద్రతను మరింత పెంచేందుకు అద్భుతమైన కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకువచ్చింది. ఇకపై యూజర్లు తమ ఖాతా లాగిన్ కోసం కేవలం ఒక్క పాస్‌కీ మాత్రమే కాకుండా, ఏకకాలంలో బహుళ పాస్‌కీలను యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి వేర్వేరు డివైజ్‌లను వాడేవారికి లాగిన్ ప్రక్రియ మరింత సులభంగా, సురక్షితంగా మారుతుంది. ఇక టూ-స్టెప్ వెరిఫికేషన్ విధానంలోనూ వాట్సాప్ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కేవలం ఆరు అంకెల పిన్ నంబర్…

Read Full News

రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు మరో అవకాశం.. సెప్టెంబరు 7 వరకే ఛాన్స్! | Telangana Inter Admissions 2026: First Year Admission Deadline Extended to September 7

హైదరాబాద్‌, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి మరోసారి అవకాశం కల్పించింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువును సెప్టెంబరు 7 వరకు పొడిగిస్తూ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ పొడిగించిన గడువు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్‌, ప్రైవేట్‌ అన్‌-ఎయిడెడ్‌, గురుకులాలు, మోడల్‌ స్కూళ్లలోని జూనియర్‌ కాలేజీలకు వర్తిస్తుంది. దీంతో ఇప్పటివరకు ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందని…

Read Full News

గ్రామీణ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు.. మొత్తం 13,706 పోస్టులకు IBPS నోటిఫికేషన్‌! | IBPS RRB XV Notification 2026 Released: Total 13,706 Vacancies Announced, Apply by September 21

బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) భారీ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (RRBs) వివిధ ఉద్యోగాల భర్తీకి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ RRBs XV (CRP RRBs XV) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 13,706 గ్రూప్‌ ఏ ఆఫీసర్‌, గ్రూప్‌ బి ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్ధులు…

Read Full News

విద్యార్థుల వరుస మరణాలు.. ఏజెన్సీలో మరోసారి కలకలం.. | Polavaram District: 10 Year Old Girl Dies Of Fever, Malaria Cases Raise Health Concerns In Chintur Agency

పోలవరం జిల్లా చింతూరు ఏజన్సీలో వరుసగా విద్యార్థులు మృతి చెందటం కలచివేస్తోంది. ఆదివారం కోతులగుట్ట ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి ఘటన మరువక ముందే.. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎటపాక మండలం గొల్లగుప్ప గిరిజన గ్రామానికి చెందిన పద్దం రోజా అనే 10 ఏళ్ల బాలిక  జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ భద్రాచలం ఆసుపత్రిలో మృతి చెందింది. గొల్లగుప్ప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని జ్వరంతో మృతి చెందడం ఏజెన్సీని…

Read Full News

TGSRTC: మెట్రో తరహాలోనే ఆర్టీసీ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు.. ప్రయాణికులకు ఆ సమస్య తీరినట్లే.. | TGSRTC To Introduce Metro Style Digital Screens In City Buses

టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులకు మరింత మెరుగులు దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా మెట్రో తరహాలోనే బస్సుల్లో సాంకేతికతతో కూడిన డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం మెట్రోలో డిజిటల్ స్క్రీన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో మెట్రో రూట్ మ్యాప్‌తో పాటు తర్వాతి స్టాపుల సమాచారం, అడ్వర్టైజ్‌మెంట్లను ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో సిటీలోని ఆర్టీసీ బస్సులకు తీర్చిదిద్దనున్నారు. బస్సు లోపల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ సిద్దమైంది….

Read Full News