Headlines

cwcuppal@gmail.com

ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక సందేశం.. పుతిన్‌కు సూటిగా చెప్పిన మాట ఇదే! | Must move from endless war towards an end to war: PM Narendra Modi to Vladimir Putin

అంతర్జాతీయం: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కీలక సందేశం ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన భేటీలో.. “అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగింపు వైపు పయనించాలి” అని స్పష్టం చేశారు. యుద్ధం కొనసాగే ప్రతి రోజు మానవాళిని వెనక్కి నెడుతోందని, శాంతి వైపు వేసే ప్రతి అడుగు ప్రపంచానికి కొత్త ఆశను కలిగిస్తుందని పేర్కొన్నారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా సోమవారం…

Read Full News

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత.. తిరుగులేని అష్టైశ్వర్యాలు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. శుభ గ్రహంగా చెప్పుకునే గురువు, కర్మ ప్రదాత అయినా శని గ్రహాలు ఒకే చోట కలవడంతో నవపంచమ రాజయోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది….

Read Full News

Hyderabad: గుంతలు.. బురద.. నరకాన్ని తలపిస్తున్న రోడ్లు.. బురదలో పొర్లుతూ వినూత్న నిరసన! | Must move from endless war towards an end to war: PM Narendra Modi to Vladimir Putin

హైదరాబాద్: నగరంలో రోడ్ల దుస్థితిపై ఓ వ్యక్తి చేపట్టిన వినూత్న నిరసన చర్చనీయాంశంగా మారింది. గుంతలమయమైన రోడ్డుపై పేరుకుపోయిన బురదలో ఏకంగా పొర్లుతూ నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపై ఏర్పడిన గుంతలతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ విధంగా ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఇమ్లీబన్‌ నుంచి పుత్లీబౌలి వరకు ఉన్న ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై భారీగా గుంతలు ఏర్పడటంతో పాటు వర్షం…

Read Full News

ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ.. కోతులను తరిమికొడుతున్న ఎలుగుబంటి? అసలు సంగతి ఇదే!

ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కోతుల సంచారం తీవ్ర సమస్యగా మారింది. ఇళ్లపై బడటం, మనుషులపై దాడులు చేయడమే కాకుండా, కష్టపడి పంటలు సాగు చేసే రైతులకు కోతులు పెద్ద సవాలుగా పరిణమించాయి. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక, ఎండలకు వడలిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు అరకొర నీటితో పోరాటం చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోతుల దండు పంటలపైపడి కాపు, పూత, పిందెలను నాశనం చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. భద్రాద్రి…

Read Full News

Vaibhav Sooryavanshi: 2 ఏళ్లలో 7.. 100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే భయ్యో..!

Vaibhav Sooryavanshi 7 Records: భారత క్రికెట్‌లో మరో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ. సమస్తిపుర్‌ నుంచి వచ్చిన ఈ 15 ఏళ్ల బ్యాటర్‌ అతి చిన్న వయసులోనే అరుదైన ఘనతలు సాధిస్తూ దూసుకెళ్తున్నాడు. అండర్‌-19 క్రికెట్‌ నుంచి ఐపీఎల్‌, అంతర్జాతీయ క్రికెట్‌, దులీప్‌ ట్రోఫీ వరకు తనదైన ముద్ర వేసిన వైభవ్‌.. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 7 చారిత్రక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అండర్‌-19లోనే చరిత్ర..: వైభవ్‌ రికార్డుల వేట అండర్‌-19 స్థాయిలోనే మొదలైంది….

Read Full News

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..! కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ.. | Telangana Cabinet Expansion: Key Decision on Konda Surekha and Chinna Reddy Likely During Revanth Reddy’s Delhi Visit

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం నుంచి రెండు రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలతో పాటు కాంగ్రెస్‌ అధిష్ఠానంలోని ముఖ్య నేతలతోనూ ఆయన భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా.. కేబినెట్ విస్తరణపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అసెంబ్లీ సమావేశాలకు ముందే.. మంత్రి మండలి విస్తరణ జరిగే అవకాశం ఉందని…

Read Full News

PM Kisan: పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా? | When will the 24th installment of PM Kisan be released Major update for farmers

PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు ఇప్పుడు 24వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో రూ. 2,000 తదుపరి విడత ఎప్పుడు జమ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ విడత తేదీకి సంబంధించి సోషల్ మీడియా, ఇతర వేదికలపై అనేక వాదనలు వినిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వం 24వ విడతకు సంబంధించిన తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, పీఎం కిసాన్ యోజన కింద…

Read Full News

రోజూ అవే పూరీలు ఏం తింటారు..ఓ సారి ఇలా ట్రై చేయండి..హెల్దీ, టేస్టీ మూంగ్‌దాల్ పాలక్ పూరీ మీ కోసమే.. | Healthy And Tasty Moong Dal Palak Poori: Easy Homemade Recipe, Ingredients And Health Benefits In Telugu

పొద్దున బ్రేక్ ఫాస్ట్ అయినా లేదా సాయంత్రం పూట ఏదైనా ప్రత్యేకమైన రుచిని ఆస్వాదించాలనుకున్నప్పుడు మూంగ్‌దాల్ పాలక్ పూరీ సరైన ఎంపిక. సాధారణ పూరీలతో పోలిస్తే ఇది మరింత రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. పెసరపప్పు, పాలకూర కలయిక వల్ల ఇది ప్రొటీన్లు, ఫైబర్ నిండిన బలవర్ధకమైన ఆహారంగా మారుతుంది. కావలసిన పదార్థాలు: గోధుమ పిండి: 2 కప్పులు పెసరపప్పు: 1/2 కప్పు (కనీసం 2 గంటలు నానబెట్టినది) ఇవి…

Read Full News

కారులో AC ఆన్ చేసి నిద్రపోయాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మారిన హోటల్ మేనేజర్! | Tamil Nadu: Restaurant manager dies after sleeping in car with AC in Ranipet District

రాణిపేట: ఏసీ వేసుకుని కారులో నిద్రపోయిన ఓ ప్రైవేట్ హోటల్ మేనేజర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లా వాలాజాపేటలో విషాదం నింపింది. కారులో ఎక్కువసేపు నిద్రించిన సమయంలో ఊపిరాడక మురళి (42) మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాలాజాపేటకు చెందిన మురళి గత 15 ఏళ్లుగా తన కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నాడు. అక్కడ ఓ ప్రైవేట్ రెస్టారెంట్‌లో…

Read Full News

నా పేరు సమీర్, నేను అయ్యప్ప మాల వేసుకుంటే చిరంజీవి ఏమన్నారంటే | Actor Sameer Recalls Unforgettable Incident with Chiranjeevi on Set

నటుడు సమీర్ తన సినీ జీవితంలో మెగాస్టార్ చిరంజీవి గారితో జరిగిన ఒక అత్యంత అరుదైన, మర్చిపోలేని సంఘటనను  ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇది జై చిరంజీవ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన ఉదంతం. అయ్యప్ప మాల ధారణ, షూటింగ్ కు ఆలస్యం కావడం, చిరంజీవి గారు కారవాన్ లోకి పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడటం వంటి పరిణామాలు సమీర్ జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. ఆయన మాట్లాడుతూ.. జై చిరంజీవ షూటింగ్ సమయంలో,…

Read Full News