Nepal Floods: 392కు చేరిన నేపాల్ మృతుల సంఖ్య.. 290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు! | Nepal Flood Disaster: 392 Dead, Glacier Collapse Triggers Barrier Lake Warnings at China Border
నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రాసువా జిల్లాలోని భోటే కోశి నది ఉగ్రరూపం దాల్చడంతో మృతుల సంఖ్య దాదాపు 400కి చేరింది. మంచుకొండలు విరిగిపడి మట్టి, రాళ్లు నదుల్లో చేరడంతో రెండు కృత్రిమ సరస్సులు ఏర్పడ్డాయి. అవి ఎప్పుడైనా తెగిపడే ప్రమాదం ఉండటంతో భారత్-నేపాల్ సరిహద్దుల్లోని ఉత్తర భారత్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో హై అలర్ట్ ప్రకటించారు. 290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు.. 84 మంది రెస్క్యూ ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో…