Headlines

Income Tax Rules: రాఖీ సందర్భంగా అక్క లేదా చెల్లికి బహుమతులు, డబ్బులు ఇస్తున్నారా.? జాగ్రత్త.. ఈ తప్పు చేస్తే జరిమానా | Raksha Bandhan Gifts Tax Rules: Are Cash, Gold and Property Gifts From Siblings Tax Free

రక్షాబంధన్ అనగానే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పండుగగా చెప్పవచ్చు. అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టడంతో పాటు స్వీట్లు తినిపించి ఈ పండుగ జరుపుకుంటారు. రాఖీ కట్టిన సందర్భంగా అక్క లేదా చెల్లెలికి తమ సోదరులు గిఫ్ట్‌లు ఇవ్వడం లేదా నగదు రూపంలో బహుమతి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది సోదరులు తమ సోదరిపై ప్రేమతో అత్యంత ఖరీదైన బహుమతులు కూడా అందిస్తూ ఉంటారు. అయితే రక్షాబంధన్ సందర్భంగా ఇలా బహుమతుల రూపంలో ఇచ్చే నగదు, గిఫ్ట్స్‌పై…

Read Full News

Moral Story: మనసులోని ద్వేషానికి తాతయ్య చెప్పిన గుణపాఠం.. కుళ్లిన బంగాళాదుంపలు కథ | The Rotten Potato Lesson: A Grandfather’s Powerful Message About Hatred

ఒకరోజు సాయంత్రం ఓ చిన్నారి స్కూల్‌ నుంచి చాలా కోపంగా ఇంటికి వచ్చింది. ముఖంలో బాధ, కళ్లలో కోపం కనిపిస్తున్నాయి. ఆమెను గమనించిన తాతయ్య దగ్గరకు పిలిచి ‘ఏమైంది తల్లీ? ఎందుకంత కోపంగా ఉన్నావు?’ అని అడిగారు. మనవరాలు బాధగా తాతయ్యతో ఇలా చెప్పింది. ‘తాతయ్యా.. నా క్లాస్‌మేట్ ఒక అమ్మాయి అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడింది. నాకు ఆమె అంటే అస్సలు పడదు. ఆమెపై నాకు చాలా కోపంగా ఉంది. ఆమెను చూస్తేనే…

Read Full News

‘చేతులతో కోటనే కదిలించారు’… జపాన్‌లో భవనాన్ని జరిపిన 1,800 మంది! | 1,800 people move Hirosaki Castle in Japan using ancient hikiya technique

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ 400 ఏళ్ల నాటి అతి పురాతన పద్ధతికే విలువిస్తూ తమ సంస్కృతికి గౌరవం ఇచ్చారు జపాన్ ప్రజలు. 400 ఏళ్ల నాటి పద్ధతిని గౌరవిస్తూనే ఆ సంప్రదాయానికి విలువ ఇవ్వడంలో ముందు ఉన్నారు జపాన్ ప్రజలు.  తాజాగా ఆ దేశంలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భూకంపం వల్ల దెబ్బతిన్న 396 టన్నుల బరువైన పురాతన ‘హిరోసాకి’ కోటను యథాస్థానానికి చేర్చేందుకు దాదాపు 1,800 మంది ప్రజలు ఒక్కటయ్యారు. శతాబ్దాల…

Read Full News

బకెట్ నీళ్లలో ఇది 2 చుక్కలు వేస్తే చాలు.. మీ ఇంటి నేల మొత్తం అద్దంలా మెరిసిపోవాల్సిదే.. | How to Make DIY Natural Floor Cleaner at Home for Sparkling White Tiles

ఇంట్లో వైట్ టైల్స్ ఉంటే ఇల్లు ఎంతో అందంగా, విశాలంగా కనిపిస్తుంది. కానీ ఈ నేలను క్లీన్‌గా ఉంచుకోవడం పెద్ద సవాల్. చిన్న మరక పడినా, దుమ్ము చేరినా లేదా పిల్లలు తిరిగిన పాదముద్రలు పడినా వెంటనే స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో నేల జిడ్డుగా మారడం, తేమ వల్ల చిన్న చిన్న కీటకాలు, ఈగలు, దోమల బెడద ఎక్కువవడం సర్వసాధారణం. మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ఫ్లోర్ క్లీనర్ల బదులు, వంటింట్లోని సహజ పదార్థాలతో ఎంతో…

Read Full News

శని దోషంతో వారికి ఇబ్బందులు..ఈ రత్నం ధరిస్తే సమస్యలు మటుమాయం..! | Shani Dosha Remedy: This Gemstone Is Considered Highly Auspicious

ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం కొన్ని రాశుల వారు శని దోషం వల్ల రకరకాల కష్టనష్టాలను అను భవించడం జరుగుతోంది. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడడం, ఉద్యోగాలు పోవడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విఫలం కావడం, అనుకున్నవేవీ జరగకపోవడం, పురోగతిలో ప్రతిష్ఠంభన ఏర్పడడం వంటి దుష్ఫలితాలను అనుభవించాల్సి వస్తోంది. ఈ శని దోషం వచ్చే ఏడాది జూలై వరకు అంటే పదకొండు నెలల వరకు కొనసాగుతుంది….

Read Full News

Megastar Chiranjeevi : మిత్రుడు జీవీ నారాయణరావు పార్ధివదేహానికి చిరంజీవి నివాళులు.. జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్.. | Megastar Chiranjeevi Emotional Tribute to Senior Actor GV Narayana Rao

సీనియర్ నటుడు జి.వి. నారాయణ రావు మరణం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. మెగాస్టార్ చిరంజీవి దివంగత నటుడితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. జీవీ నారాయణ పార్ధివదేహానికి నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. జి.వి. నారాయణ రావు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి తన ప్రసంగాన్ని 1987 నాటి జ్ఞాపకాలతో ప్రారంభించారు. అప్పుడు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న…

Read Full News

పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా పోస్ట్.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్..! | Delhi couple arrested for spying for Pakistan ISI, sent SIM cards, sensitive information to Pak

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌ (ISI) గూఢచర్య నెట్‌వర్క్‌‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన సాహిల్‌ (25), అతని భార్య సమీరా (21)ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాహిల్‌కు 2024లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం గూఢచర్య కార్యకలాపాలకు…

Read Full News

ఒక్క మెసేజ్.. 34 ఏళ్ల దూరం మాయం..1992 నాటి పాత ఫొటో రీక్రియేట్.. నెటిజన్ల ఫిదా.. | IIM Lucknow Alumni Recreate 1992 Photo After 34 Years: Emotional Viral Reunion Story

నిజమైన స్నేహానికి కాలంతో పనిలేదు.. ఒక చిన్న మెసేజ్ చాలు దశాబ్దాల దూరాన్ని క్షణాల్లో చెరిపేయడానికి. సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన సంఘటనే ఐఐఎం లక్నో పూర్వ విద్యార్థుల జీవితంలో చోటుచేసుకుంది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ప్రాణస్నేహితులు ఏకంగా 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో మళ్లీ ఒకే గదిలో కలుసుకున్నారు. 1992లో తీసుకున్న తమ పాత ఫోటోను 2026లో అదే పోజుతో రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నారు. ఐఐఎం…

Read Full News

బాస్ కాదు అంతకు మించి.. ఉద్యోగుల ప్రమోషన్లపై AI దే నిర్ణయం! కొత్త ప్రయోగం | AI Decides Who Gets Promoted: Billionaire CEO Introduces New Employee Evaluation System

ఉద్యోగుల పనితీరును అంచనా వేసి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్‌ ఇవ్వడం సాధారణంగా మేనేజర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఓ బిలియనీర్‌ వ్యాపారవేత్తకు చెందిన కంపెనీలో మాత్రం ఈ ప్రక్రియలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటోంది. తమ కంపెనీ ఉద్యోగుల్లో ఎవరికి ప్రమోషన్‌ ఇవ్వాలో నిర్ణయించేందుకు AI వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు ఫుడ్‌-టెక్‌ కంపెనీ Wonder వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ వ్యాపారవేత్త మార్క్ లోర్ వెల్లడించారు. మార్క్ లోర్‌కు చెందిన Wonderలో ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు…

Read Full News

Tollywood: ఏ అవసరం వచ్చినా అండగా ఉంటాను.. బ్లైండ్ ఫౌండేషన్‌ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న టాలీవుడ్ హీరో.. | Tollywood actor sanjosh celebrates rakhi festival with sri matha foundation girls

టాలీవుడ్ హీరో సంజోష్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. లెజండ్రీ యాక్టర్ రాజేంద్రప్రసాద్ నటించిన బేవర్స్ సినిమాలో హీరోగా నటించారు సంజోష్. నటనతో మంచి మార్కులు కొట్టేసిన సంజోష్.. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రీల్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు. శుక్రవారం రాఖీ పండగ సందర్భంగా హైదరాబాద్ నాగోల్ లోని శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్ కు చెందిన అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఉపయోగపడే…

Read Full News