Indian Railways: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న పేదల బండి.. ఈ సూపర్ ట్రైన్ గురించి మీకు తెలుసా? | Rayalaseema Superfast Express Enters 50th Year: From Meter Gauge ‘Poor Man’s Train’ to Lifeline of 3 States
తిరుపతి నుంచి నిజామాబాద్ మధ్య రాకపోకలు సాగించే రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 49 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని తాజాగా 50వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. 1977 సంవత్సరంలో మీటర్ గేజ్ పట్టాలపై సింగిల్ లైన్ సర్వీస్ గా సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన ఈ రైలు 50 ఏళ్లుగా ప్రయాణికులు సూదీర్ఘ సేవలు అందించింది. అప్పట్లో దీనిని పేదల బండిగా పిలిచేవారు. కాలక్రమేనా ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా దీనిని హైదరాబాద్…