Headlines

అలనాటి అగ్రతారల నుంచి నేటి యంగ్ హీరోల వరకు.. తరాలు మారిన తిరుగులేని నటీమణి..! | Radikaa Sarathkumar film history, acting for five decades in five languages with three generations

దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటీమణుల్లో రాధికా శరత్ కుమార్ ఒకరు. నటిగా ఇప్పటికీ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు రాధికా శరత్ కుమార్. 1962 ఆగస్టు 21న చెన్నైలో ప్రముఖ నటుడు ఎం.ఆర్. రాధ, గీతా దంపతులకు రాధికా జన్మించారు. రాధికకు నిరోష అనే చెల్లెలుతో పాటు పలువురు సవతి సోదరులు, సోదరీమణులు ఉన్నారు. రాధికా సినీ ప్రయాణం చాలా చిత్రంగా మొదలైంది. లండన్‌లో చదువుతున్నప్పుడు…

Read Full News

EPFO: ఇంటి కోసం మీ పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకుంటున్నారా..? ఈ నష్టాల గురించి తెలుసుకోకపోతే ఇబ్బందులే.. | PF Withdrawal for Home Purchase: Is Using Your EPF Savings to Buy or Build a House a Good Idea

చాలామంది తమ ఆర్ధిక అవసరాల కోసం పీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. అయితే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునేందుకు కారణాలను చూపించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడే పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. విద్య, మ్యారేజ్, ఇంటి నిర్మాణం వంటి కేటగిరీలు ఎంచుకుని పీఎఫ్ నగదు ముందుగానే ఉపసంహరించుకోవచ్చు. అయితే ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం లక్షల్లో డబ్బులు ఖర్చవుతాయి. ఇందుకోసం కూడబెట్టుకున్న పీఎఫ్ నగదును విత్…

Read Full News

షావోమీ మార్కెట్‌లోకి తెస్తున్న గ్యాడ్జెట్‌ గురించి తెలిస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే

భారత్‌లో ఇప్పటికే ఎయిర్ ప్యూరిఫైయర్ల మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. ఇళ్లలో స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం షావోమీ సరికొత్త పరికరాలతో మార్కెట్లోకి అడుగుపెడుతోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే వ్యూహంతో వస్తున్న ఈ కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ల ప్రత్యేకతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. స్మార్ట్ ఫీచర్లు మిజియా పేరు మన దేశంలో చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. పెద్ద పెద్ద గదులు, విశాలమైన హాల్స్ కోసం మిజియా స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 6…

Read Full News

ప్రధాని మోదీ సైతం ప్రశంసించిన మన ఆదివాశీ లడ్డూ.. తింటే ఎంత బలమో.. | PM Modi Praises Adilabad Mahua Laddu: Boost Health, Bones Sleep Naturally

ఆదిలాబాద్ ప్రాంత ఆదివాసి మహిళలు సంప్రదాయ పద్ధతిలో తయారు చేసే ఇప్ప పూల లడ్డు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ లడ్డు ఆరోగ్య ప్రయోజనాలను ప్రశంసించడం విశేషం. ఈ అద్భుతమైన లడ్డు, పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఎంతో మేలు చేసే పోషక విలువల గనిగా పేరు పొందింది. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు: ఈ ఇప్ప పూల లడ్డు రక్తం వృద్ధికి, ఎముకలు పటిష్టంగా ఉండటానికి, గాఢ నిద్ర పట్టడానికి…

Read Full News

Earthquake: 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనాలు! | Massive 7.2 Magnitude Earthquake Strikes Southern Peru: No Tsunami Warnings Issued Yet

సౌత్ అమెరికాను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. దక్షిణ పెరూలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. పలు ప్రాంతాల్లో భవణాలు, గోడలు కుప్పకూలాయి. కొన్ని ప్రాంతాల్లో భవనాలకు పగుళ్లు వచ్చాయి. ముఖ్యంగా అండాహుయ్లాస్‌ సహా పలు ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. అంతేకాదు రాజధాని లిమాలోనూ స్వల్ప ప్రకంపనలు వచ్చాయని.. కానీ ఈ ప్రమాదం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి…

Read Full News

ప్లేస్టేషన్ ప్రియులకు గుడ్ న్యూస్: సోనీ పల్స్ ఎలివేట్ స్పీకర్ల ఫీచర్లు తెలిస్తే ఫిదా అయిపోతారు | Sony Pulse Elevate Desktop Wireless Speakers Announced for PlayStation 5

గేమింగ్ ప్రపంచంలో సరికొత్త అనుభూతిని పంచేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం సిద్ధమైంది. హెడ్‌సెట్ల వినియోగంతో వచ్చే అసౌకర్యాన్ని తొలగిస్తూ అద్భుతమైన ఆడియో క్వాలిటీ అందించేందుకు ఈ డివైజ్ రూపుదిద్దుకుంది. నవంబర్ నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానున్న ఈ స్పీకర్ల పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ లెవెల్ సౌండ్ క్వాలిటీ ఈ పల్స్ ఎలివేట్ స్పీకర్లలో ప్లానార్ మాగ్నెటిక్ డ్రైవర్లతో పాటు బిల్ట్-ఇన్ వూఫర్లను అందించారు. దీంతో గేమ్ ఆడుతున్నప్పుడు ప్రతి చిన్న శబ్దం కూడా చాలా…

Read Full News

దూది, వత్తులతో పనిలేని వింత మొక్క: ప్రకృతి ప్రసాదించిన పూజా దీపం | Pandava patti leaf lights diya without cotton wick

నిత్య పూజా విధానంలో దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దైవ సన్నిధిలో వెలిగించే జ్యోతికి సాధారణంగా దూదితో వత్తులు పేనడం మనకు తెలిసిన ఆచారం. అయితే ఎలాంటి దూది, వత్తుల ప్రమేయం లేకుండా కేవలం ఒక ఆకుతోనే దేవుడి ఎదుట నేరుగా దీపం వెలిగించవచ్చనే విషయం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మన ప్రాచీన ప్రకృతి సంపదలో దాగి ఉన్న అటువంటి అరుదైన వింత మొక్కే ‘పాండవ పత్తి’. ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ…

Read Full News

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే

బ్లూ లైట్ ఫిల్టర్, యాంటీ-గ్లేర్, ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీ ఉండే బెస్ట్ కంప్యూటర్ మానిటర్లు కళ్లకు ఎలాంటి ఒత్తిడి లేకుండా వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. లాంగ్ అవర్స్ పనిచేసే వారి కోసం మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 ఐ-కేర్ కంప్యూటర్ మానిటర్ల ఫీచర్లు, ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. టాప్ ఐ-కేర్ మానిటర్లు ఫ్రీలాన్సర్ల కోసం బెస్ట్ బ్రాండ్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు బెన్‌క్యూ (BenQ). ఈ 27 అంగుళాల BenQ GW2790T మానిటర్ స్పెషల్…

Read Full News

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలోని ఉపరితల ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. ఈ రోజు పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని.. పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిలిపింది. మిగిలిన కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో…

Read Full News

Pakistan Ball Tampering: ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడటానికి నో చెప్పిన పాక్.. 20 ఏళ్ల క్రితం అసలేం ఏం జరిగింది ? | Pakistan Ball Tampering Controversy What Really Happened in the Infamous 2006 Oval Test vs England?

Pakistan Ball Tampering: క్రికెట్ చరిత్రలో ఆగస్టు 20వ తేదీకి ఒక నల్లటి అధ్యాయం ఉంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓవల్ టెస్టులో పాకిస్థాన్ జట్టుపై బాల్ టాంపరింగ్ ఆరోపణలు రావడం, దానికి నిరసనగా పాక్ జట్టు మైదానంలోకి రాకుండా మ్యాచ్‌ను బహిష్కరించడం తీవ్ర సంచలనం సృష్టించింది. 2006 ఆగస్టు 17న లండన్ ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను…

Read Full News