Headlines

Moral Story: కించపరచడం తేలికే.. దాని వల్ల వచ్చే నష్టం ఊహించలేరు! సింహం-ఏనుగు కథ | Lion and Elephant Story: A Powerful Lesson on True Friendship

ఒక దట్టమైన అడవిలో సింహం, ఏనుగు మంచి స్నేహితులుగా ఉండేవి. సింహానికి ఏదైనా సందేహం వచ్చినా, సహాయం కావాలన్నా ఏనుగునే సంప్రదించేది. సింహం ఎప్పుడూ గంభీరంగా ఉండేది. ఏనుగు మాత్రం సరదా మాటలతో సింహాన్ని నవ్విస్తూ ఉండేది. ఒకరోజు సింహం ఏనుగును అడిగింది.. ‘మిత్రమా! మన గురించి అడవిలోని జంతువులు ఏమనుకుంటున్నాయి?’. ఏనుగు నవ్వుతూ ‘నువ్వు నా ముందు నిలబడితే పర్వతం ముందు పిచ్చుక ఉన్నట్టుగా కనిపిస్తున్నావని అందరూ అంటున్నారు’ అని సరదాగా చెప్పింది. ఆ మాట…

Read Full News

ఆగస్టు 21 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు

దిన ఫలాలు (ఆగస్టు 21, 2026): మేష రాశి వారు కొద్ది శ్రమతో ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెడతారు. కొత్త ప్రయత్నాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారికి ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలతో కొద్దిగా ఇబ్బంది పడక తప్పదు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో బాగా అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కు వగా కలిసి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల…

Read Full News

‘RGV లేకపోతే నా లైఫ్‌ లేదు.. సత్య మువీ వందలసార్లు చూశా’.. రాంగోపాల్ వర్మపై IPS అక్షయ్‌ సంచలన వ్యాఖ్యలు | Without RGV, There Is No Life for Me, Satya Watched Hundreds of Times says IPS Akshay Kumar

హైదరాబాద్, ఆగస్ట్ 21: యూపీఎస్సీ సివిల్స్ టాపర్ అక్షయ్ కుమార్ 624వ ర్యాంకు సాధించినప్పటికీ, తన లక్ష్యం మొదటి ర్యాంకేనని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మోస్ట్‌ కాంప్లికేటెడ్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని, ఆయన ప్రభావం తనపై ఎంతగా ఉందో వివరించారు. రామ్ గోపాల్ వర్మ లాజికల్‌గా మాట్లాడే విధానం, ప్రతి పాయింట్‌కు వివరణ ఇవ్వడం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. వర్మను చూసిన…

Read Full News

Jabardasth: నేను, సీఎం రేవంత్ రెడ్డి క్లాస్‌మేట్స్.. ఒకే బెంచ్ కూడా.. ఆసక్తికర విషయం చెప్పిన జబర్దస్త్ కమెడియన్ | Jabardasth Comedian Raghu Karumanchi Says Telangana CM Revanth Reddy Is His Classmate

చాలా మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఒకప్పుడు కలిసి చదువుకున్నవాళ్లే. మరీ ముఖ్యంగా సినీ, రాజకీయ సెలబ్రిటీల్లో చాలా మంది కలిసి చదువుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్- అక్కినేని సుమంత్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి- బాలకృష్ణ.. ఇలా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి చదువుకున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఒకరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్లాస్ మేట్ అంటూ ఆసక్తికర విషయం బయట పెట్టాడు. రేవంత్ రెడ్డికి చిన్నప్పటి…

Read Full News

Team India: 12 మ్యాచ్‌లు.. రూ. 100కోట్లు.. ఈ స్కెచ్ వెనుక పెద్ద ప్లాన్ ఉంది భయ్యో..! | India tour of new zealand 2026 schedule 12 matches nzc loss

India tour of New Zealand 2026: మైదానంలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీవ్ర నష్టాలను మూటగట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 1.8 మిలియన్ డాలర్ల లోటు ఉంటుందని అంచనా వేయగా, అది కాస్తా ఏకంగా 7.3 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.70 కోట్లు) చేరింది. భారత్‌లో గేమింగ్ నిబంధనల సవరణ ప్రభావంతో స్పాన్సర్ డ్రీమ్ 11 భాగస్వామ్యంలో వచ్చిన మార్పులు తమకు భారీ నష్టాన్ని మిగిల్చినట్లు బోర్డు విడుదల చేసిన…

Read Full News

35 ఏళ్లుగా ఎదురుచూసిన క్షణం.. ఆలయంలోకి దళితుడు చేరుకున్న క్షణం | Kamalapur dalits temple entry after 35 years social harmony

35 ఏళ్లుగా ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చింది.. ఆలయ గడప దాటేందుకు అనుమతి లేని రోజుల నుంచి.. అదే ఆలయంలో గర్భగుడి వరకు అడుగులు వేసే స్థాయికి మార్పు వచ్చింది. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం కమలాపూర్ గ్రామంలో ఇది కేవలం ఓ ఆలయ ప్రవేశ కార్యక్రమం కాదు.. కుల వివక్షపై మానవత్వం సాధించిన విజయంగా నిలిచిన భావోద్వేగ ఘట్టం. విశ్వహిందూ పరిషత్ చేపట్టిన ‘సామాజిక సమరసత అభియాన్’ ఆధ్వర్యంలో బుధవారం హనుమాన్ ఆలయంలో చారిత్రాత్మక…

Read Full News

Asia Cup 2026: మరో 8 రోజుల్లో ఆసియా కప్.. అప్పుడే మొదలైన ట్రోఫీ వివాదం.. | Womens asia cup 2026 india trophy mohsin naqvi bcci dispute

ACC Trophy Controversy: గతేడాది అంటే 2025లో యూఏఈలోనే జరిగిన పురుషుల ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు మూడుసార్లు తలపడ్డాయి. అంతకుముందు ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం ఆ మ్యాచ్‌లలో స్పష్టంగా కనిపించింది. ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి భారత పురుషుల జట్టు టైటిల్ గెలుచుకుంది. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్థాన్ ప్రతినిధి మొహ్సిన్ నఖ్వీ చేతుల నుంచి ట్రోఫీని స్వీకరించేందుకు టీమ్ ఇండియా నిరాకరించింది. ఆ…

Read Full News

పాక్‌ బారికేడ్లను తొలగిస్తే.. ఢిల్లీ బుల్డోజర్ ను పంపింది | Indian authorities remove safety barricades outside Pak High Commission in New Delhi

భారత్‌, పాకిస్తాన్‌కు మధ్య శత్రుత్వం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్‌ తర్వాత సింధూ నదీ జలాల్ని నిలిపివేసిన భారత్‌, దాయాది దేశంపై మరింత ఒత్తిడి పెంచింది. రక్తం నీరు కలిసి ప్రవహించలేవనీ తీవ్రవాదాన్ని వదులుకుంటేనే తరువాతి చర్యలు ఉంటాయని భారత్‌ స్పష్టం చేసింది. తాజాగా పాకిస్తాన్ దౌత్యపరంగా కవ్వింపు చర్యకు దిగడంతో ఇండియా దెబ్బకి దెబ్బ అంటూ గట్టి బదులిచ్చింది. ఇటీవల శ్రీనగర్ కు  వెళ్లిన భారత అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూ కాశ్మీర్‌ను…

Read Full News

రైల్వే స్టేషన్‌లో త్రాగు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? RO సిస్టమ్ ఉంటుందా? | Indian Railway Station Drinking Water: Where It Comes From, How It Is Purified and Is RO Used?

చాలా మంది రైల్వే స్టేషన్స్‌లో రూ.15 వాటర్ బాటిల్‌ను రూ.20కి, రూ.20 వాటర్ బాటిల్‌ను రూ.30 ఇచ్చి కొంటూ ఉంటారు. అయితే అలా కొనలేని లక్షల మంది రైల్వే స్టేషన్‌లో ఉండే వాటర్ ట్యాబ్ వద్ద నీళ్లు పట్టుకొని తాగుతుంటారు. ఈ బాటిల్స్ రాకముందు దాదాపు అందరూ అవే తాగే వారు. కానీ ఉచితంగా వాటర్ ఉన్నా, బాటిల్స్ కొని తాగేలా చేసింది పెట్టుబడిదారి వ్యవస్థ. ఆ విషయం పక్కనపెడితే.. అసలు రైల్వే స్టేషన్‌ త్రాగు నీరు…

Read Full News

వామ్మో.. ఏడాదికి ఏకంగా రూ.9.5 కోట్లా.. ఐపీఎల్‌లో అత్యధిక శాలరీ అందుకుంటున్న కోచ్ ఎవరు? | Ipl head coach salary ricky ponting ashish nehra earnings

IPL Coach Salary: పంజాబ్ కింగ్స్ జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ఏడాదికి సుమారు రూ.9.5 కోట్లు ఆర్జిస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఆయన పూర్తిస్థాయి అంతర్జాతీయ ఆటగాడిగా ఉన్నప్పుడు వార్షిక ఆదాయం సుమారు రూ.1.2 కోట్లుగా ఉండేది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా పాంటింగ్‌తో సమానంగా భారీ పారితోషికం అందుకుంటున్నారు. ప్రారంభంలో సాధారణ ఒప్పందంతో జట్టులో చేరినప్పటికీ, 2022లో టైటాన్స్‌కు ట్రోఫీ అందించిన…

Read Full News