Headlines
భారత్ ఇండస్ట్రీకి కొత్త జోష్.. తయారీ రంగం జోరు.. జూన్‌లో 7.3%కు ఎగిసిన పారిశ్రామిక వృద్ధి | Indias iip record growth industrial output accelerates to 7 3 percent in june 2026 manufacturing electricity drive strong growth

భారత్ ఇండస్ట్రీకి కొత్త జోష్.. తయారీ రంగం జోరు.. జూన్‌లో 7.3%కు ఎగిసిన పారిశ్రామిక వృద్ధి | Indias iip record growth industrial output accelerates to 7 3 percent in june 2026 manufacturing electricity drive strong growth

భారత పారిశ్రామిక రంగం 2026 జూన్ నెలలో మరింత వేగం పుంజుకుంది. దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (Industrial Production Index-IIP) గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 7.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో నమోదైన 5.1 శాతం వృద్ధితో పోలిస్తే ఇది గణనీయమైన మెరుగుదల. ముఖ్యంగా తయారీ రంగంలో బలమైన ఉత్పత్తి, విద్యుత్ మరియు గ్యాస్ సరఫరాలో రెండంకెల వృద్ధి, మూలధన వస్తువుల ఉత్పత్తిలో భారీ పెరుగుదల మొత్తం పారిశ్రామిక రంగాన్ని…

Read Full News
World Cup 2027: మీరు ఎంతమందితో వెళ్లినా, ఇలాంటోడు లేకుంటే వేస్ట్.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..! | R ashwin picks india 2027 odi world cup squad bhuvneshwar kumar return

World Cup 2027: మీరు ఎంతమందితో వెళ్లినా, ఇలాంటోడు లేకుంటే వేస్ట్.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..! | R ashwin picks india 2027 odi world cup squad bhuvneshwar kumar return

R Ashwin, 2027 ODI World Cup: దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల వేదికగా జరిగే 2027 వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఇప్పటి నుంచే సన్నాహకాలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన డ్రీమ్ టీమ్‌ను ప్రకటించి ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు. రిషభ్ పంత్ వంటి కీలక స్టార్లకు షాక్ ఇస్తూ, అందరూ మర్చిపోయిన సీనియర్ పేసర్‌ను బరిలోకి దించాలని ప్రతిపాదించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోహిత్, విరాట్ సీనియర్లకు ఓకే…..

Read Full News
కాఫీ, టీలు పక్కన పెట్టండి.. ఓ నెల రోజుల పాటు ఖాళీ కడుపుతో ఈ డ్రింక్‌ ట్రై చేయండి.. అందం, ఆరోగ్యం డబుల్‌! | Start Your Day with Jaggery Water: Incredible Health Benefits Explained

కాఫీ, టీలు పక్కన పెట్టండి.. ఓ నెల రోజుల పాటు ఖాళీ కడుపుతో ఈ డ్రింక్‌ ట్రై చేయండి.. అందం, ఆరోగ్యం డబుల్‌! | Start Your Day with Jaggery Water: Incredible Health Benefits Explained

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో బెల్లం కలుపుకుని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బెల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియంతో పాటు విటమిన్ బి1, బి6, సీ సమృద్ధిగా ఉంటాయి. పరగడుపున బెల్లం నీరు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు ఉత్తేజితమవుతాయి. ఇది పేగుల కదలికలను క్రమబద్ధీకరించి మలబద్ధకం, గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కిడ్నీ సమస్యలను నయం చేస్తుంది. రక్తహీనతకు చెక్: బెల్లంలో ఐరన్…

Read Full News
ఇదెలా మిస్సయ్యాం..!! రామాయణలో ఆ ఇద్దరు స్టార్ హీరోలు కూడా.. ఇది కదా మన రేంజ్ అంటున్న తెలుగు ఫ్యాన్స్ | Will Ranbir Kapoor appear as Parashurama and Mahesh Babu as Vishnu in the movie Ramayana

ఇదెలా మిస్సయ్యాం..!! రామాయణలో ఆ ఇద్దరు స్టార్ హీరోలు కూడా.. ఇది కదా మన రేంజ్ అంటున్న తెలుగు ఫ్యాన్స్ | Will Ranbir Kapoor appear as Parashurama and Mahesh Babu as Vishnu in the movie Ramayana

సినిమా ఇండస్ట్రీలో రామాయణానికి ఓ సపరేట్ స్థానం ఉంటుంది. ఇప్పటికే ఈ ఇతిహాసం నేపథ్యంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో అద్భుతం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది మరేదో కాదు.. బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సీతమ్మగా నేచురల్ స్టార్ సాయిపల్లవి నటిస్తుంది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు….

Read Full News
Video: ఖాళీ కడుపుతో వీటి జోలికి వెళ్తే మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే.. డాక్టర్ చెప్పేది వింటే మైండ్ బ్లాంకే.. | Never Eat These 3 Foods on an Empty Stomach, Gastroenterologist Shares Health Warning

Video: ఖాళీ కడుపుతో వీటి జోలికి వెళ్తే మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే.. డాక్టర్ చెప్పేది వింటే మైండ్ బ్లాంకే.. | Never Eat These 3 Foods on an Empty Stomach, Gastroenterologist Shares Health Warning

ఉదయం లేవగానే మనం తీసుకునే ఆహారమే రోజంతా మన శరీరంలోని శక్తి స్థాయిలను, మూడ్‌ను నిర్ధారిస్తుంది. ఉదయాన్నే ఆరోగ్యకరమైన, ప్రొటీన్, ఫైబర్ నిండిన ఆహారం తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటాం. అలా కాకుండా పొరపాటున కొన్ని రకాల ఆహార పదార్థాలను ఖాళీ కడుపుతో తింటే మాత్రం రోజంతా నీరసం, కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం పూట ఖాళీ కడుపుతో ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఫోర్టిస్…

Read Full News
వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఆగస్ట్‌ 1 నుంచి వీటి ధరలు భారీగా పెరగనున్నాయ్‌..! | Prices of these items may increase from August 1st including Oil soap and packaged foods

వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఆగస్ట్‌ 1 నుంచి వీటి ధరలు భారీగా పెరగనున్నాయ్‌..! | Prices of these items may increase from August 1st including Oil soap and packaged foods

ఆగస్టు నెల ప్రారంభంతో సాధారణ వినియోగదారులు ద్రవ్యోల్బణం రూపంలో మరో దెబ్బను ఎదుర్కోనున్నారు. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా పెరిగిన రవాణా ఖర్చులు, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వంటివి అనేక కంపెనీలను ఉత్పత్తుల ధరలను పెంచడానికి ప్రేరేపిస్తున్నాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సంవత్సరంలో వివిధ వినియోగ వస్తువుల ధరలు పెరగడం ఇది మూడవసారి. ఏ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి? ప్యాక్ చేసిన టీ, తల నూనె, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు,…

Read Full News
PM Modi in AP Live: వికసిత్‌ భారత్‌లో మరో కీలక ముందడుగు.. నెరవేరుతున్న ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం! | PM Modi to Launch Bhogapuram Airport Live Updates, CM Chandrababu Naidu, Pawan Kalyan, Ram Mohan Naidu

PM Modi in AP Live: వికసిత్‌ భారత్‌లో మరో కీలక ముందడుగు.. నెరవేరుతున్న ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం! | PM Modi to Launch Bhogapuram Airport Live Updates, CM Chandrababu Naidu, Pawan Kalyan, Ram Mohan Naidu

ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన.. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాఘట్టం రేపు ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే ముందస్తు ఇనాగరేషన్‌ వేడుకలతో ఉత్తరాంధ్ర ఊగిపోతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లుచేసింది రాష్ట్రప్రభుత్వం. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవవేళ సోషల్‌ మీడియాలో కీలక పోస్ట్‌ చేశారు ప్రధాని మోదీ. దేశ మౌలిక వసతుల్లో…

Read Full News
పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ విడుదలకి సిద్ధం: ప్రత్యేకతలు ఇవే | Mahindra Scorpio N Facelift Coming Soon with Dual Screens and Panoramic Sunroof!

పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ విడుదలకి సిద్ధం: ప్రత్యేకతలు ఇవే | Mahindra Scorpio N Facelift Coming Soon with Dual Screens and Panoramic Sunroof!

భారత మార్కెట్లో ట్రెండ్ సృష్టిస్తున్న మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్‌కు సర్వం సిద్ధమైంది. అద్భుతమైన డిజైన్ అప్‌డేట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ స్క్రీన్ సెటప్‌తో రూపుదిద్దుకున్న ఈ శక్తివంతమైన ఎస్‌యూవీ ధరలతో సహా అన్ని కీలక విశేషాలను తెలుసుకుందాం. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌.. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ స్కార్పియో ఎన్‌కు త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త మోడల్‌కు సంబంధించిన పలు కీలక…

Read Full News
కవాసకి నుంచి అప్‌డేటెడ్ నింజా 250 బైక్ విడుదల: కొత్త రంగులు, ప్రత్యేకతలివే | Kawasaki Launches Updated Ninja 250 in Japan: New Colors and Key Specifications!

కవాసకి నుంచి అప్‌డేటెడ్ నింజా 250 బైక్ విడుదల: కొత్త రంగులు, ప్రత్యేకతలివే | Kawasaki Launches Updated Ninja 250 in Japan: New Colors and Key Specifications!

249cc సింగిల్-సిలిండర్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రూపుదిద్దుకున్న ‘నింజా 250’ బైక్ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. జపనీస్ యెన్లలో సుమారు రూ. 4.37 లక్షల ధర కలిగి ఉన్న ఈ కవాసకి నింజా 250 పూర్తి వివరాలను తెలుసుకుందాం! శక్తివంతమైన ఇంజిన్ ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) తన ప్రసిద్ధ స్పోర్ట్స్ బైక్ నింజా 250 (Ninja 250)ను అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల చేసింది. కొత్త…

Read Full News
PM Modi: 43 ఏళ్ల తర్వాత విజయనగరంలో ప్రధాని పర్యటన.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించనున్న మోదీ.. షెడ్యూల్ ఇదే.. | PM Modi to Inaugrate Bhogapuram International Airport Today, Check Full Schedule

PM Modi: 43 ఏళ్ల తర్వాత విజయనగరంలో ప్రధాని పర్యటన.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించనున్న మోదీ.. షెడ్యూల్ ఇదే.. | PM Modi to Inaugrate Bhogapuram International Airport Today, Check Full Schedule

ఉత్తరాంధ్ర ప్రగతి పథంలో సరికొత్త శకం ప్రారంభం కాబోతుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,500 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. దాదాపు 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రధానమంత్రి విజయనగరం జిల్లాలో పర్యటిస్తుండటంతో ఈ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం 10:45 గంటలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయంలో ప్రధానికి గవర్నర్ అబ్దుల్…

Read Full News