Headlines
Ragi Vegetable Soup: బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే… టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

Ragi Vegetable Soup: బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే… టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

రాగితో రోజూ తాగే జావ మాత్రమే కాకుండా, రుచికరమైన వెజిటెబుల్ సూప్ తయారుచేసుకుంటే సాయంత్రం వేళల్లో కడుపు నిండటమే కాకుండా బరువు కూడా సులభంగా తగ్గొచ్చు. ఈ హెల్దీ రాగి సూప్ తయారీ విధానం చాలా సులభం. ముందుగా అర కప్పు రాగి పిండిలో ఒక కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాణలిలో రెండు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. అందులో దాల్చినచెక్క ముక్క,…

Read Full News
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే తిప్పలు తప్పవు! | Why You Should Be Careful Consuming Leafy Greens During the Rainy Season

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే తిప్పలు తప్పవు! | Why You Should Be Careful Consuming Leafy Greens During the Rainy Season

వర్షాకాలంలో మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్‌లో మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు.. జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. అందువల్ల ఈ సమయంలో తినే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆకు కూరలు మన ఆరోగ్యాన్ని చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో కొన్ని ఆకు కూరలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎందుకు తీసుకోకూడదో, వాటి వెనుక ఉన్న కారణాలు ఇప్పుడు…

Read Full News
Perugu Pulusu: ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

Perugu Pulusu: ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

ఈ రోజూ ఎంతో రుచికరంగా ఉండే పర్ఫెక్ట్ పెరుగు పులుసును సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పెరుగు పులుసు తయారీకి ముందుగా పెరుగు ఎంపిక ఎంతో ముఖ్యం. మరీ పుల్లగా లేకుండా కమ్మగా ఉన్న పెరుగును తీసుకోవాలి. అర లీటరు కమ్మటి పెరుగును తీసుకుని, కవ్వంతో లేదా విస్కర్ సహాయంతో ఎక్కడా గడ్డలు లేకుండా మృదువుగా చిలుక్కోవాలి. పెరుగు పులుసు కాస్త చిక్కగా ఉంటేనే రుచి బాగుంటుంది కాబట్టి ఇందులో నీళ్లు కలపాల్సిన అవసరం లేదు….

Read Full News
Flipkart: స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ సర్వీస్‌..! | Flipkart Soon To Launch Food Delivery Service In India Says CEO Kalyan Krishnamurthy

Flipkart: స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ సర్వీస్‌..! | Flipkart Soon To Launch Food Delivery Service In India Says CEO Kalyan Krishnamurthy

Flipkart Food Delivery Service: ఫ్లిప్‌కార్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఉత్పత్తులను వినియోగదారుల ఇళ్లకు డెలివరీ చేసే సేవను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ గృహోపకరణాలు, దుస్తులు, సౌందర్య ఉత్పత్తులు, కాస్మెటిక్స్, ఎలక్ట్రికల్ ఉపకరణాల వరకు అన్నింటినీ హోమ్ డెలివరీ చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఫ్లిప్‌కార్ట్ మరో సేవను ప్రవేశపెట్టబోతోందనే సమాచారం వెలువడింది. అంటే రాబోయే వారాల్లో ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ సేవను ప్రవేశపెట్టబోతోందని అంటున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ నుండి సౌందర్య…

Read Full News
Soya Chunks Fry: నాన్ వెజ్ ప్రియులు కూడా ఫిదా అయ్యే రుచితో.. అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై! | Delicious Soya Chunks Fry Recipe in Telugu Tasty Meal Maker Dry Fry

Soya Chunks Fry: నాన్ వెజ్ ప్రియులు కూడా ఫిదా అయ్యే రుచితో.. అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై! | Delicious Soya Chunks Fry Recipe in Telugu Tasty Meal Maker Dry Fry

దీనివల్ల కారం, ఉప్పు మిశ్రమం సోయా చంక్స్ లోపలివరకు బాగా పడుతుంది. మరోపక్క జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కొద్దిగా దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, ఎండుకొబ్బరి పొడి మరియు వెల్లుల్లి రేపలను మిక్సీలో మెత్తగా రుబ్బి మసాలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి.

Read Full News
EPFO: నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి పీఎఫ్ ఎంత వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు! | EPFO: How Much PF Will You Receive at Retirement If Your Monthly Salary Is 25000

EPFO: నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి పీఎఫ్ ఎంత వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు! | EPFO: How Much PF Will You Receive at Retirement If Your Monthly Salary Is 25000

EPFO: నెలవారీ ఆదాయం సంపాదించే వ్యక్తుల కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పథకం అత్యంత విశ్వసనీయమైన పదవీ విరమణ పొదుపు పథకాలలో ఒకటి. ఈ పరిస్థితిలో ఒక ఉద్యోగి నెలసరి ప్రాథమిక జీతం రూ. 25,000 అయి ఉండి, అతను 30 సంవత్సరాల పాటు నిరంతరంగా EPF పథకానికి సహకారం అందిస్తే, పదవీ విరమణ సమయానికి అతని పీఎఫ్‌ నిధి రూ. 1 కోటి కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత 8.25 శాతం వార్షిక వడ్డీ రేటు…

Read Full News
మల్లన్న భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ టూ కొమరవెళ్లి ప్రయాణం! | Komuravelli Railway Station Opens: Easier Pilgrimage to Mallanna Temple from Hyderabad

మల్లన్న భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ టూ కొమరవెళ్లి ప్రయాణం! | Komuravelli Railway Station Opens: Easier Pilgrimage to Mallanna Temple from Hyderabad

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి మరో కొత్త శోభ వచ్చింది. రూ.6 కోట్ల వ్యయంతో కొమురవెల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వేస్టేషన్‌ను కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా మొదటి టికెట్ కొనుగోలు చేసి, తొలి ప్రయాణికుడిగా ట్రైన్ ఎక్కి గజ్వేల్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మక ఘట్టం అన్నారు. రెండేళ్లలోనే రైల్వే స్టేషన్‌ నిర్మాణం పూర్తి చేసుకుని.. ప్రారంభించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. కొమురవెల్లి…

Read Full News
విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..? | Parliament Monsoon Session: Modi Government to Introduce Tough Anti Paper Leak Bill in Parliament, INDIA block Targets Centre

విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..? | Parliament Monsoon Session: Modi Government to Introduce Tough Anti Paper Leak Bill in Parliament, INDIA block Targets Centre

దేశ రాజధానిలో చెలరేగిన విద్యార్థుల నిరసన జ్వాలలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఇన్నాళ్లూ కుదిపేశాయి. అయితే, మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, కాక్రోచ్ జనతా పార్టీ తన ఆందోళనను విరమించుకోవడంతో సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగుతాయనే ఆశిస్తోంది కేంద్రం. కానీ, ఇంతలోనే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖాస్త్రం సంధించారు. విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్ గన్‌లు, సాదా దుస్తుల్లో వచ్చి లాఠీలతో విరుచుకుపడిన వ్యక్తుల తీరుపై కేంద్ర హోంమంత్రి…

Read Full News
Telangana: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి! | Nizamabad Tragedy: 4 Drowned in Sriram Sagar Project

Telangana: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి! | Nizamabad Tragedy: 4 Drowned in Sriram Sagar Project

నిజామాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన నలుగురు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి గల్లంతు అయ్యారు. అయితే బాధితుల కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెస్క్యూ టీంతో పాటు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల వెలికితీసేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలను వెలికి తీశారు. మరో వ్యక్తి మృతదేహం కోసం గజ ఈతగాళ్ల సహాయంతో…

Read Full News
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే | Shravana Masam Lakshmi Blessings: 4 Zodiac Signs to Gain Prosperity and Fortune

శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే | Shravana Masam Lakshmi Blessings: 4 Zodiac Signs to Gain Prosperity and Fortune

మేష రాశి : శ్రావణ మాసంలో మేష రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. అంతే కాకుండా ఆదాయం రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగంలో చేరాలి అనుకుంటున్నారో, వారికి ఇది చాలా మంచి సమయం.

Read Full News