Headlines
Bhogapuram: గ్రాండ్‌గా అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

Bhogapuram: గ్రాండ్‌గా అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బుధవారం (జూలై 22) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీన జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రిని అధికారికంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని అందజేసిన సీఎం, రాష్ట్రానికి ఈ విమానాశ్రయం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ అని వివరించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధిలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు…

Read Full News
చేనేత కళాకారుడు నేసింది చీర కాదు..! దేశం మెచ్చిన కళాఖండం.. వరించిన జాతీయ పురస్కారం.. | This Is Not Just a Saree: A Handwoven Masterpiece Wins India’s National Award

చేనేత కళాకారుడు నేసింది చీర కాదు..! దేశం మెచ్చిన కళాఖండం.. వరించిన జాతీయ పురస్కారం.. | This Is Not Just a Saree: A Handwoven Masterpiece Wins India’s National Award

చేనేత కళాకారుల నైపుణ్యానికి.. వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఖండాంతర ఖ్యాతి ఆర్జించిన చేనేత ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి. సృజనాత్మకత, నూతన డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీతో తమదైన ప్రత్యేకతను ఏళ్లుగా చాటుతూ చేనేత కార్మికులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. అద్భుత పని తీరుతో తమ పూర్వీకుల వారసత్వాన్ని నేటి చేనేత కార్మికులు కొనసాగిస్తున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కు చెందిన గంజి వెంకటేష్ చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. పదో తరగతి వరకు…

Read Full News
తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. బియ్యం సేకరణపై మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన | Centre decides to procure additional rice from Telangana farmers says union minister G Kishan Reddy

తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. బియ్యం సేకరణపై మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన | Centre decides to procure additional rice from Telangana farmers says union minister G Kishan Reddy

తెలంగాణ రైతులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26కు సంబంధించి తెలంగాణ నుంచి సేకరించే బియ్యం పరిమాణాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంటే అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు అనుమతి ఇచ్చింది. ఇది సుమారు 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి సమానమని కేంద్రం పేర్కొంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో…

Read Full News
సింహ రాశిలోకి సూర్యుడు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

సింహ రాశిలోకి సూర్యుడు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది. ఈ నెలలో శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది. అంతే కాకుండా ఈ నెలలో సూర్యుడు సింహ రాశిలోకి సంచారం చేస్తాడు. ఇది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. అదే విధంగా 12 రాశులపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. కానీ నాలుగు రాశుల వారికి అత్యధిక లాభాలు తీసుకొస్తుందంట. తుల రాశి : తుల రాశి వారికి సూర్య సంచారం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. సమాజంలో…

Read Full News
తిరుమల మొదటి ఘాట్‌లో విగ్రహం చోరీ.. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు | Tirumala Idol Theft: Hanuman Murti Stolen from Anjaneya Swamy Temple, Police Investigate

తిరుమల మొదటి ఘాట్‌లో విగ్రహం చోరీ.. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు | Tirumala Idol Theft: Hanuman Murti Stolen from Anjaneya Swamy Temple, Police Investigate

తిరుమల మొదటి ఘాట్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద విగ్రహం చోరీకి గురైంది. 7వ మైలు వద్ద ఉన్న ఆలయంలో హనుమంతుడి చిన్న విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. హనుమంతుడి విగ్రహాన్ని పెకలించి చోరీ చేసినట్లు తెలుస్తోంది. వేకువ జామున 3 గంటల సమయంలో ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. సీసీ కెమెరాలో రికార్డైన చోరీ దృశ్యాలపై ఆరా తీస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహ…

Read Full News
Viral Video: ఛీ.. వ్యాక్.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే.. మళ్లీ చచ్చినా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు! | Watch Customer Finds Dead Rat in Manchuria Plate at Surat Chinese Stall, gets fined Rs 10,000

Viral Video: ఛీ.. వ్యాక్.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే.. మళ్లీ చచ్చినా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు! | Watch Customer Finds Dead Rat in Manchuria Plate at Surat Chinese Stall, gets fined Rs 10,000

కాసులకు కక్కుర్తి పడి కొందరు కల్తీ ఆహారంతో ప్రజల ప్రాణాలు తీస్తుంటే.. మరికొందరు నాణ్యత లేని ఆహరం, ఆపరిశుభ్రతతో వారి పాలిట శాపంగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సూరత్‌లో వెలుగు చూసింది. సచిన్ ప్రాంతంలోని పాలి గ్రామంలో ఉన్న జై హనుమాన్ చైనీస్ సెంటర్ లో మంచూరియా తినేందుకు వచ్చిన కస్టమర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అతనికి ఇచ్చిన ప్లేట్‌లో మంచూరియాతో పాటు చనిపోయిన ఎలుక దర్శనమిచ్చింది. అది చూసిన కష్టమర్ ఆగ్రహానికి లోనై నిర్వహకులను…

Read Full News
Dmart: సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా సరిపోదు.. డీమార్ట్‌లో పనిచేసేవారికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే గ్రేట్ అనాల్సిందే..

Dmart: సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా సరిపోదు.. డీమార్ట్‌లో పనిచేసేవారికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే గ్రేట్ అనాల్సిందే..

డీమార్ట్ అంటే తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఇంట్లోకి అవసరమయ్యే ప్రతీ వస్తువు ఇక్కడ హోల్‌సేల్ ధరలకే లభిస్తుంది. కిరాణా దగ్గర నుంచి ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు.. ఇలా ప్రతీది ఇక్కడ దొరుకుతుంది. ఒక్కొ షాప్ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక్క డీమార్ట్‌కు వెళితే చాలు అన్నీ వస్తువులు ఒకేచోట తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతో ఇంట్లోకి ఏదైనా అవసరమైతే చాలు.. వెంటనే డీమార్ట్‌కు పరుగులు పెడుతుంటారు. డీమార్ట్‌లో తక్కువ ధరలకే వస్తువులు దొరుకుతాయనే…

Read Full News
బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. | IMD Rain Alert: Rains to Continue Across Andhra Pradesh and Telangana Till July 27, Check Weather Report

బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. | IMD Rain Alert: Rains to Continue Across Andhra Pradesh and Telangana Till July 27, Check Weather Report

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జులై 27 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి…

Read Full News
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా..? 99% మందికి తెలియక చేసే పొరబాటు | Green Potatoes: Are They Safe to Eat? Know the Hidden Health Risk

ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా..? 99% మందికి తెలియక చేసే పొరబాటు | Green Potatoes: Are They Safe to Eat? Know the Hidden Health Risk

ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇది కేవలం రంగు మార్పు మాత్రమే కాకుండా, వాటిలో సహజ విష పదార్థమైన సోలనిన్ స్థాయి పెరుగుతోందనే సంకేతం కావచ్చు. బంగాళాదుంపలు ఆకుపచ్చగా ఎందుకు మారుతాయి? బంగాళాదుంపలు ఎక్కువసేపు సూర్యరశ్మికి లేదా కృత్రిమ కాంతికి గురైనప్పుడు వాటి ఉపరితలంపై క్లోరోఫిల్ అనే పదార్థం ఏర్పడుతుంది. దీని కారణంగానే బంగాళాదుంపలు ఆకుపచ్చగా కనిపిస్తాయి. క్లోరోఫిల్ వల్ల నేరుగా ఆరోగ్య సమస్యలు రావు. కానీ బంగాళాదుంపలు ఆకుపచ్చగా మారే…

Read Full News
UPI Payments: జస్ట్ టచ్ చేస్తే ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్, పిన్ అక్కర్లేదు.. ఇది మాములు ఫీచర్ కాదు భయ్యా.. | UPI Payments Without Internet Soon: NPCI to Launch ‘Tap to Pay’ Feature

UPI Payments: జస్ట్ టచ్ చేస్తే ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్, పిన్ అక్కర్లేదు.. ఇది మాములు ఫీచర్ కాదు భయ్యా.. | UPI Payments Without Internet Soon: NPCI to Launch ‘Tap to Pay’ Feature

దేశంలో యూపీఐ పేమెంట్స్ సౌకర్యం వచ్చాక బ్యాంకింగ్ రంగం పూర్తిగా మారిపోయింది. సులువుగా బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్లు చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో రికార్డ్ స్థాయిలో యూపీఐ లావాదేవీలు అనేవి జరుగుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు, సిటీలు అనే తేడా లేకుండా ప్రతీచోట యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా మొబైల్ నెంబర్, యూపీఐ ఐడీ ఎంటర్ చేయడం ద్వారా సులువుగా సెకన్లలోనే లావాదేవీలు చేయలగుతున్నారు. అయితే యూపీఐ లావాదేవీు…

Read Full News