Headlines
ఇలాంటి పచ్చి ఖర్జూరాలు కనిపిస్తే వెంటనే తెచ్చుకు తినేయండి..ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం!

ఇలాంటి పచ్చి ఖర్జూరాలు కనిపిస్తే వెంటనే తెచ్చుకు తినేయండి..ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం!

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నలాజికల్ ఇన్ఫర్మేషన్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, పచ్చి ఖర్జూరాలలో కెరోటినాయిడ్లు, ఫినాలిక్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో వివిధ రకాల అలెర్జీలు పెరుగుతాయి. చర్మం కూడా దురద, ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలతో బాధపడుతుంది. ఈ సమస్యలన్నింటినీ తగ్గించడంలో పచ్చి ఖర్జూరాలను తినడం సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెంపు: వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. పచ్చి ఖర్జూరాలలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి…

Read Full News
Dry vs Fresh Fish: పచ్చివి లేదా ఎండినవి.. ఆరోగ్యానికి ఏ చేపలు బెస్ట్.. ఎవరు ఏవి తినాలి?

Dry vs Fresh Fish: పచ్చివి లేదా ఎండినవి.. ఆరోగ్యానికి ఏ చేపలు బెస్ట్.. ఎవరు ఏవి తినాలి?

ఎండు చేప vs తాజా చేప: ఏది బెస్ట్? : రెండు చేపలు, టేస్ట్‌తో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ.. ఆరోగ్య నిపుణులు మాత్రం తాజా చేపలకే ఎక్కవ ప్రధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఎందుకంటే తాజా చేపలల్లో మాత్రమే సహజ సిద్ధమైన ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ D, విటమిన్ B12 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మెదడు చురుకుదనానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. తాజా చేపలలో ఉప్పు శాతం…

Read Full News
ఆహా ఇది కదా కావాల్సింది..! రామాయణం ట్రైలర్ వచ్చేసింది.. అంత అద్భుతంగా ఉందో..!! | Ranbir Kapoor and Sai Pallavi Ramayana Movie Trailer out Now

ఆహా ఇది కదా కావాల్సింది..! రామాయణం ట్రైలర్ వచ్చేసింది.. అంత అద్భుతంగా ఉందో..!! | Ranbir Kapoor and Sai Pallavi Ramayana Movie Trailer out Now

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకులలో నితేష్ తివారీ ఒకరు. ఆయన దర్శకత్వంలో పాన్-ఇండియన్ పౌరాణిక కథా చిత్రంగా రామాయణంరామాయణం రూపొందుతోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. అలాగే పంచదరా బొమ్మ కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రను పోషిస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి. 

Read Full News

Telangana: పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. గడువు మరింత పొడిగింపు.. అప్పటివరకు ఛాన్స్.. | Telangana Cheyutha Pensions: Application Deadline Extended to September 15 for Eligible Beneficiaries

తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఊరట కలిగించింది. ఈ నెల 9వ తేదీ నుంచి కొత్తగా పింఛన్లను మంజూరు చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తుండగా.. ఆగస్ట్ 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే చాలామంది ఇంకా దరఖాస్తు చేసుకోకపోవంతో.. ఇప్పుడు దరఖాస్తు గడువును మరింత పొడిగించింది. మరో 15 రోజుల పాటు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది….

Read Full News
పిల్లల నుంచి పెద్దల వరకు మొనగాడు ఫుడ్.. ఉదయాన్నే గిన్నెడు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు.. | Healthy Breakfast: How Daily Oats Improve Heart Health, Diabetes Control and Weight Loss, Benefits of Oats

పిల్లల నుంచి పెద్దల వరకు మొనగాడు ఫుడ్.. ఉదయాన్నే గిన్నెడు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు.. | Healthy Breakfast: How Daily Oats Improve Heart Health, Diabetes Control and Weight Loss, Benefits of Oats

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో, ఓట్స్ అనేక మందికి అల్పాహారంలో ఒక భాగంగా మారింది. ఓట్స్‌ను కేవలం ఉదయం మాత్రమే కాకుండా, రాత్రి సమయంలోనూ ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓట్స్‌ను రుచికి తగ్గట్లు వివిధ రకాల పద్ధతుల్లో తయారు చేసుకోవచ్చు. ఇది వాటిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఓట్స్‌లో ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉంటాయి.. అందుకే.. ఓట్స్ ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య…

Read Full News

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం సినిమా.. మనీ హీస్ట్ లాంటి క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది | Malayalam Crime Thriller I, Nobody Movie Is Trending Top Now On Jio Hotstar OTT

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో సందడి చేయనున్నాయి.మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా, బంధర్ సినిమాలతో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వారంలోనే ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులో రానున్నాయి….

Read Full News

బైక్‌ రైడర్ల సేఫ్టీని పూర్తిగా మార్చేసే హెల్మెట్​! 180 డిగ్రీల చిన్ గార్డ్‌ సహా పూర్తి వివరాలివే | GIVI X36 Modular Helmet Launched Featuring 180 Degree Rotating Chin Guard and ECE 22.06 Certification!

సాధారణ ఫ్లిప్ అప్ హెల్మెట్లకు పూర్తి భిన్నంగా అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ నూతన హెల్మెట్ రైడర్లకు అద్భుతమైన బ్యాలెన్స్‌ను అలాగే గాలి ఆడేలా ప్రత్యేకమైన సౌకర్యాన్ని అందిస్తోంది. సుదీర్ఘ ప్రయాణాల్లోనూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా రూపొందించిన ఈ హ్యాండ్‌సెట్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో వస్తున్న ఈ సరికొత్త హెల్మెట్ విశేషాలు తెలుసుకుందాం. వెనక్కి తిరిగే చిన్ గార్డ్ సాధారణ ఫ్లిప్ అప్ హెల్మెట్లలో చిన్ గార్డ్ పైకి లేచి…

Read Full News

Central Government: రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. ఒకేసారి ఐదు పథకాలు.. పండుగే.. పండుగ.. | 5 Key Government Schemes Every Indian Farmer Should Know About

దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వీటి ద్వారా దేశంలోని ప్రతీఒక్క రైతు ప్రయోజనం పొందవచ్చు. కానీ చాలామందికి వీటి గురించి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నేరుగా నగదు అందించడంతో పాటు వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సిడీ, ఎరువులపై సబ్సిడీ, పంటకు బీమా వంటి పథకాలు అమలు చేస్తోంది. ఈ ప్రయోజనాలను అందుకోవడం వల్ల భారీగా డబ్బులను పొదుపు చేసుకోవచ్చు. ప్రధానంగా రైతుల కోసం 5 పథకాలు అమల్లో…

Read Full News
లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు! | Fake Currency Gang Busted in Hyderabad for rs 20 Lakh Duping Scam video tv9d – Viral Videos in Telugu

లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు! | Fake Currency Gang Busted in Hyderabad for rs 20 Lakh Duping Scam video tv9d – Viral Videos in Telugu

హైదరాబాద్‌లో మరో ఫేక్‌ కరెన్సీ గ్యాంగ్‌ అరెస్ట్‌ అయింది. డబ్బులు రెట్టింపు పేరుతో 20 లక్షల మోసం చేసిన ముఠాను మియాపూర్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నకిలీ కరెన్సీని రసాయనాల సహాయంతో రెట్టింపు చేస్తామని నమ్మించి 20 లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర మోసగాళ్ల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. జులై 20న శ్రీకృష్ణకాంత్ వడ్లాని అనే వ్యాపారవేత్త మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. వ్యాపారవేత్తలుగా పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు…

Read Full News
SBI Insurance: ఏడాదికి రూ.3 వేలు కడితే చాలు రూ.60 లక్షలు.. ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్‌! | SBI Personal Accident Insurance: Get Rs 60 Lakhs for Rs 3,000 Annually

SBI Insurance: ఏడాదికి రూ.3 వేలు కడితే చాలు రూ.60 లక్షలు.. ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్‌! | SBI Personal Accident Insurance: Get Rs 60 Lakhs for Rs 3,000 Annually

SBI Personal Accident Insurance: భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు ఆర్థిక భద్రతను పెంపొందించడానికి ఒక నూతన, అత్యుత్తమ వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఎస్‌బీఐ ఖాతాదారులు కేవలం రూ. 3,000 వార్షిక ప్రీమియం చెల్లించి రూ. 60 లక్షల భారీ ప్రమాద బీమా కవరేజీని పొందవచ్చు. బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రమాద బీమా పథకాలలో…

Read Full News