మోదీ-జిన్పింగ్ భేటీ.. భారత్-చైనా సంబంధాలపై కీలక ప్రకటన | Modi xi jinping meeting india china relations brics summit
భారత్-చైనా మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని చైనా భారత్లోని రాయబారి షూ ఫెయిహాంగ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నేతృత్వంలోని వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు.. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను సక్రమంగా పరిష్కరించుకుంటామని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ (BRICS) సదస్సు నేపథ్యంలో షీ జిన్పింగ్ భారత్కు చేరుకోనున్న వేళ చైనా రాయబారి ఈ వ్యాఖ్యలు…