వెస్టిండీస్ వన్డే సిరీస్కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణం ఇదే! | India set for rare cricket feat two indian teams could play in two different countries on the same day video – Sports Videos in Telugu
భారత క్రికెట్లో ఒక అరుదైన ఘటన చోటుచేసుకోనుంది. వచ్చే అక్టోబర్లో భారత్ ఒకేసారి రెండు వేర్వేరు దేశాల్లో వేర్వేరు జట్లతో మ్యాచ్లు ఆడేందుకు సిద్ధమవుతోంది. జపాన్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత టీ20 జట్టుకు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ కారణంగానే అతను వెస్టిండీస్తో జరగనున్న వన్డే సిరీస్కు దూరమయ్యాడని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం వన్డే జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్న అయ్యర్, దేశానికి గోల్డ్…