Headlines

గూగుల్ మ్యాప్స్‌ కాకుండా మూడు బెస్ట్‌ నావిగేషన్ యాప్స్‌ గురించి తెలుసా | Best Google Maps Alternatives for Android Auto Including Sygic, Magic Earth, and Here WeGo!

ఆధునిక వాహనదారుల సౌలభ్యం కోసం గూగుల్ మ్యాప్స్‌తో పాటు మరికొన్ని అప్లికేషన్లు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఉచిత సేవలతో పాటు ప్రీమియం ఫీచర్లను అందిస్తున్న ఈ డివైజ్ యాప్స్ డ్రైవింగ్ అనుభూతిని పూర్తిగా మార్చేస్తున్నాయి. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన ఈ నూతన నావిగేషన్ యాప్‌ల పూర్తి వివరాలను తెలుసుకుందాం. నావిగేషన్ యాప్స్ గూగుల్ మ్యాప్స్ తరహాలో పనిచేసే సిజిక్ ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుండగా ఈ ఫీచర్ కోసం ప్రీమియం…

Read Full News
ఆసుపత్రి ఐసీయూ బ్లాక్‌లోకి చొరబడ్డ భారీ పాము.. ఇంకా చిక్కని సర్పం.. టెన్షన్‌లో రోగులు! | Tamil Nadu: Snake creates panic at Selam Government hospital

ఆసుపత్రి ఐసీయూ బ్లాక్‌లోకి చొరబడ్డ భారీ పాము.. ఇంకా చిక్కని సర్పం.. టెన్షన్‌లో రోగులు! | Tamil Nadu: Snake creates panic at Selam Government hospital

తమిళనాడులోని సేలం ప్రభుత్వ మోహన్ కుమారమంగళం వైద్య కళాశాల ఆసుపత్రిలో పాము కలకలం రేపింది. ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ బ్లాక్‌లోని మూడో అంతస్తులోకి పాము ప్రవేశించడంతో రోగులు, వారి బంధువులు, వైద్య సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాము ఇంకా పట్టుబడకపోవడంతో ఆసుపత్రిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిరోజూ రెండు వేల మందికి పైగా ఔట్‌పేషెంట్లకు, వెయ్యికి పైగా ఇన్‌పేషెంట్లకు వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రిలోని మూడో అంతస్తులో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాలు పనిచేస్తున్నాయి. ఈరోజు…

Read Full News

అవును.. ప్రేమకథ చిత్రం హీరోయిన్ ఏమైపోయింది..! భలే ఉండేది క్యూట్‌గా.. | Do you know How Sudheer Babu Prema Katha Chitram heroine Nanditha Raj looks like now

సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమ కథ చిత్రం సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. 2013 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నందిత రాజ్ నటించింది. సప్తగిరి, ప్రవీణ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో సప్తగిరి చేసిన కామెడీ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. అలాగే హీరోయిన్ నందిత తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. గ్లామర్…

Read Full News
వెండి ప్లేట్లలో భోజనం ఆరోగ్యానికి మంచిదేనా? ఆయుర్వేదం ఏం చెబుతోంది.. కీలక సూచనలు ఇవే! | Is Eating in Silver Plates Good for Health? What Ayurveda Says and What Experts Recommend

వెండి ప్లేట్లలో భోజనం ఆరోగ్యానికి మంచిదేనా? ఆయుర్వేదం ఏం చెబుతోంది.. కీలక సూచనలు ఇవే! | Is Eating in Silver Plates Good for Health? What Ayurveda Says and What Experts Recommend

Health Benefits of Silver Telugu: ఇప్పటి కాలంలో చాలా మంది ప్లాస్టిక్, స్టీల్ లేదా మెలమైన్ ప్లేట్లలో భోజనం చేయడం సాధారణంగా మారిపోయింది. అయితే ఒకప్పుడు మన పూర్వీకులు వెండి పాత్రలు, ముఖ్యంగా వెండి ప్లేట్లలోనే భోజనం చేసేవారు. వెండి పాత్రల్లో తినడం ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం ఇప్పటికీ చాలామందిలో ఉంది. ఆయుర్వేదంలో కూడా వెండికి (రజతం) ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే వెండి ప్లేట్లలో భోజనం చేయడం వల్ల చెప్పబడే ప్రయోజనాల్లో కొన్ని సంప్రదాయ…

Read Full News

NEET UG రౌండ్‌ 2 కౌన్సెలింగ్‌ 2026 షెడ్యూల్‌ ఇదే.. సెప్టెంబర్‌ 3 నుంచే రిజిస్ట్రేషన్లు | NEET UG 2026 Round 2 Schedule Released: Registration Starts September 3

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 29:  NEET UG రౌండ్‌ 2 కౌన్సెలింగ్‌ కోసం సెప్టెంబర్‌ 3 నుంచి రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్‌ 8 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్‌ 8న మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్‌, సాయంత్రం 6 గంటల వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో చాయిస్‌ ఫిల్లింగ్‌ సెప్టెంబర్‌ 3 నుంచి 9 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులకు ప్రాధాన్యత…

Read Full News

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు! | AP SSC vs CBSE: Flood of Marks Raises Questions Over Evaluation Standards

అమరావతి, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌ మార్చి పబ్లిక్‌ పరీక్షల గణాంకాలను పరిశీలిస్తే ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డులో 95 శాతం (570 మార్కులు)కుపైగా సాధించిన విద్యార్థులు 7.92 శాతం ఉన్నారు. అదే సీబీఎస్‌ఈలో ఈ స్థాయి మార్కులు సాధించిన వారు కేవలం 2.39 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. అంటే సీబీఎస్‌ఈతో పోలిస్తే ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డులో 95 శాతానికి పైగా మార్కులు సాధిస్తున్న విద్యార్థుల శాతం మూడింతలకు పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా 90 శాతం…

Read Full News
Sachin Tendulkar : ఏంటీ.. సచిన్ ఇండియా కంటే ముందు పాకిస్థాన్ తరఫున క్రికెట్ ఆడారా? | Sachin Tendulkar Once Fielded for Pakistan at Age 13 Before Making India Debut The Untold 1987 Story

Sachin Tendulkar : ఏంటీ.. సచిన్ ఇండియా కంటే ముందు పాకిస్థాన్ తరఫున క్రికెట్ ఆడారా? | Sachin Tendulkar Once Fielded for Pakistan at Age 13 Before Making India Debut The Untold 1987 Story

Sachin Tendulkar : క్రికెట్ ప్రపంచంలో గాడ్ ఆఫ్ క్రికెట్‎గా పేరొందిన సచిన్ టెండూల్కర్ టీమిండియా తరఫున ఎన్నో మరుపురాని రికార్డులు సృష్టించారు. బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన సచిన్, కొన్నిసార్లు బౌలింగ్‌తోనూ అద్భుతాలు చేశారు. అయితే ఆయన భారత జట్టులోకి అడుగుపెట్టడానికి రెండు సంవత్సరాల ముందే పాకిస్థాన్ జాతీయ జట్టు తరఫున ఫీల్డింగ్ చేశారనే విషయం చాలా మందికి తెలియదు. 1987లో కేవలం 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సచిన్ పాకిస్థాన్ గ్రీన్ జెర్సీ…

Read Full News
MS Dhoni : ధోనిపై పగ పెంచుకున్నా.. కానీ, ఆ తర్వాత అతనికి భక్తుడిని అయిపోయా! | MS Dhoni I Hated Him After the 2011 World Cup But Became His Biggest Fan After Joining CSK

MS Dhoni : ధోనిపై పగ పెంచుకున్నా.. కానీ, ఆ తర్వాత అతనికి భక్తుడిని అయిపోయా! | MS Dhoni I Hated Him After the 2011 World Cup But Became His Biggest Fan After Joining CSK

MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన క్షణాల్లో 2011 వన్డే ప్రపంచకప్ విజయం ఒకటి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఆ ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆఖరి బంతికి కొట్టిన ఆ చారిత్రాత్మక సిక్సర్‌ను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. నాటి ఫైనల్లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ కులశేఖర వేసిన బంతిని ధోనీ సిక్సర్‌గా మలిచి భారతదేశానికి 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను…

Read Full News
ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో AI మ్యాజిక్.. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి రూ.1.5 కోట్ల ప్యాకేజీ | AI Interview Preparation Tools: Man Lands Rs 1.5 Crore Job After Using AI To Crack Interviews, Reveals His Strategy

ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో AI మ్యాజిక్.. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి రూ.1.5 కోట్ల ప్యాకేజీ | AI Interview Preparation Tools: Man Lands Rs 1.5 Crore Job After Using AI To Crack Interviews, Reveals His Strategy

ఉద్యోగం కోల్పోయి ఐదు నెలల పాటు తీవ్రంగా ప్రయత్నించిన ఓ వ్యక్తికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలకంగా మారింది. ఇంటర్వ్యూలకు సిద్ధం కావడంలో AI టూల్స్‌ను సమర్థంగా ఉపయోగించుకుని చివరకు ఏడాదికి సుమారు రూ.1.5 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని సాధించాడు. రెడ్డిట్‌లో ‘kml3141’ అనే యూజర్‌నేమ్‌తో తన అనుభవాన్ని పంచుకున్న ఈ ప్రొఫెషనల్.. తాను ఒకే కంపెనీలో దాదాపు 10 సంవత్సరాలు పనిచేసి, మూడు ప్రమోషన్లు పొందిన తర్వాత ఫిబ్రవరి చివర్లో ఉద్యోగం కోల్పోయానని తెలిపాడు….

Read Full News
IND vs ZIM 3rd T20I: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..! | India won the toss and opted to bat against Zimbabwe in 3rd t20i

IND vs ZIM 3rd T20I: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..! | India won the toss and opted to bat against Zimbabwe in 3rd t20i

Zimbabwe vs India, 3rd T20I: భారత్, జింబాబ్వేల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్ నేడు హరారేలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. ఇప్పుడు, వారు జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నారు. భారత్, భారత్ మధ్య ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 13 మ్యాచ్‌లు గెలవగా, జింబాబ్వే కేవలం…

Read Full News