Indian Railways: భారత్లోనే తొలిసారి.. గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’ రైలు..! | Indian Railways: India’s first Vande Bharat freight train begins trial run, hits 145 kmph
Vande Bharat Freight train: వందే భారత్ ప్యాసింజర్ రైళ్ల విజయం తర్వాత, ఇప్పుడు దేశంలో వందే భారత్ గూడ్స్ రైళ్లు కూడా పూర్తి వేగంతో ప్రయాణించనున్నాయి. వందే భారత్ గూడ్స్ రైలు ఏంటని అనుకుంటున్నారా? అవును నిజమే. సరుకు రవాణాను అత్యంత వేగవంతం చేసే దిశగా ఒక అడుగు వేస్తూ, దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ గూడ్స్ రైలు విజయవంతమైన ట్రయల్ రన్ను భారతీయ రైల్వే ప్రారంభించింది. వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే (WCR) ఇటీవల వందే…