Headlines

ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు (సెప్టెంబర్ 3, 2026): మేషం రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి జీవితం లాభసాటిగా సాగిపోతుంది. వ్యాపారంలో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. వృషభం రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు అనుకోకుండా సమసిపోతాయి. కొన్ని శుభ వార్తలు వినే అవకాశం కూడా ఉంది. మిథునం రాశివారిని వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు కూడా మారే అవకాశం ఉంది. కాగా, మేషం…

Read Full News
Thalliki Vandanam: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి తల్లికి వందనం డబ్బులు! | AP Thalliki Vandanam: Rs 13,000 Aid for Govt School Students’ Mothers on July 22

Thalliki Vandanam: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి తల్లికి వందనం డబ్బులు! | AP Thalliki Vandanam: Rs 13,000 Aid for Govt School Students’ Mothers on July 22

తల్లికి వందనం పథకంపై కూటమి సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకాన్ని బుధవారం అమలుచేసేందుకు ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి పొరపాటు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 64,76,590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేల నిధులు జమకానున్నాయి. అయితే రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువులకు అండగా ఉండేందుకు కూటమి సర్కార్ ఈ తల్లికి వందనం…

Read Full News

నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు వాస్తవాలివే.. | From Himalayas to Bihar: The Science Behind Nepal’s Flood Risk to India

నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న భారీ వరదలు కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. దిగువన ఉన్న భారత్‌కు అవి పెను ముప్పుగా మారుతున్నాయి. హిమాలయాల్లో పుట్టే నదులను ఇరు దేశాలు పంచుకుంటున్న నేపథ్యంలో నేపాల్‌లో వచ్చే వరద భారత్‌లో విపత్తుగా మారడానికి గల కారణాలు, దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలపై పర్యావరణ, హైడ్రాలజీ నిపుణులు సమగ్ర విశ్లేషణను అందించారు. నేపాల్‌లో దాదాపు 6వేలకు పైగా నదులు, వాగులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం దక్షిణ…

Read Full News

ఓనం వేళ.. అమెరికాలో ఇద్దరి హత్య! వారితో కలిసుండే మహిళే నిందితురాలు! | Two Kerala Women Killed in US Friend Arrested

 ఈ హత్యలు జరగడానికి కొద్ది రోజుల ముందే వీరు ముగ్గురూ కలిసి ఎంతో సంతోషంగా ‘ఓనం’ పండుగను జరుపుకున్నారు. అంతలోనే ఇలాంటి దారుణం జరగడాన్ని మృతుల కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు. ఆగస్టు 28వ తేదీన కాలిఫోర్నియాలోని మిలిపిటాస్ లో కేరళకు చెందిన ఇద్దరు మహిళా టీచర్లు అంజన హరి, అన్ మేరీ మాథ్యూ దారుణ హత్యకు గురయ్యారు.  తోటి మహిళే ఈ హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  వీరు ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో…

Read Full News
Bhogapuram: గ్రాండ్‌గా అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

Bhogapuram: గ్రాండ్‌గా అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బుధవారం (జూలై 22) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీన జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రిని అధికారికంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని అందజేసిన సీఎం, రాష్ట్రానికి ఈ విమానాశ్రయం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ అని వివరించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధిలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు…

Read Full News
Hardik Pandya : బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. 2027 వరల్డ్ కప్ కోసం హార్దిక్ పాండ్యాను రిజర్వ్‌లో ఉంచుతున్న బోర్డు | BCCI’s Master Plan Hardik Pandya Being Preserved for the 2027 ODI World Cup

Hardik Pandya : బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. 2027 వరల్డ్ కప్ కోసం హార్దిక్ పాండ్యాను రిజర్వ్‌లో ఉంచుతున్న బోర్డు | BCCI’s Master Plan Hardik Pandya Being Preserved for the 2027 ODI World Cup

Hardik Pandya : భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకునే ప్రక్రియను బీసీసీఐ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఐపిఎల్ 2026 చివరి దశ నుంచి గాయాలతో బాధపడుతున్న హార్దిక్, ప్రస్తుతం కోలుకునే బాటలో ఉన్నప్పటికీ బీసీసీఐ ఆయన ఎంపిక విషయంలో ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. త్వరలో జరగబోయే చిన్న చిన్న ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆయనను ఆడించడం కంటే, దీర్ఘకాలిక ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడమే ముఖ్యమని బోర్డు భావిస్తోంది. ఇటీవల…

Read Full News
IND vs SL : టీమిండియా శ్రీలంక పర్యటన.. యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఎక్కడ ఉన్నాడో తెలుసా? | India vs Sri Lanka Test Series 2026 Sai Sudharsan Injury Update and Departure Details Revealed

IND vs SL : టీమిండియా శ్రీలంక పర్యటన.. యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఎక్కడ ఉన్నాడో తెలుసా? | India vs Sri Lanka Test Series 2026 Sai Sudharsan Injury Update and Departure Details Revealed

IND vs SL : భారత క్రికెట్ జట్టు రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు శ్రీలంకకు చేరుకుంది. మంగళవారం రోజున గిల్ కెప్టెన్సీలో టీమిండియా లంక గడ్డపై అడుగుపెట్టింది. అయితే జట్టుతో పాటు యంగ్ ఓపెనర్ సాయి సుదర్శన్ వెళ్లకపోవడంతో ఆయన ఎక్కడున్నాడనే ప్రశ్న అభిమానుల్లో వ్యక్తమైంది. సాయి సుదర్శన్ నిజానికి శ్రీలంక పర్యటనకు ఎంపికైనప్పటికీ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఆయన జట్టుతో పాటు వెళ్లలేదు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. గాయం…

Read Full News

గుండె ఆరోగ్యానికి.. ఒంటరితనం కూడా ప్రమాదమే.. | Want a Healthy Heart? Avoid These 5 Habits, Including Loneliness

గుండె ఆరోగ్యం అంటే కేవలం కొలెస్ట్రాల్‌, రక్తపోటు నియంత్రణ లేదా రోజూ ఎన్ని అడుగులు నడుస్తున్నామనే విషయం మాత్రమే కాదు. మన ఆహారం, శారీరక శ్రమతో పాటు మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, సామాజిక సంబంధాలు కూడా గుండెపై ప్రభావం చూపుతాయి. అమెరికన్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ తన అనుభవం ఆధారంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే దూరంగా ఉండాల్సిన ఐదు అలవాట్లను సూచించారు. ధూమపానం, వేపింగ్‌కు దూరంగా ఉండాలి గుండె ఆరోగ్యానికి సిగరెట్‌, పొగాకు అత్యంత…

Read Full News

ఆ చేపలను తినకండి.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక! | Bihar Floods: Government Warns People Not to Eat Unidentified Fish Found in Floodwaters video

నేపాల్‌ నుంచి వస్తున్న వరద నీటితో అతలాకుతలమవుతున్న బీహార్‌కు మరో కొత్త భయం పట్టుకుంది. వరద ఉధృతికి జలాశయాల నుంచి కొట్టుకొస్తున్న అసాధారణంగా ఉన్న, గుర్తుతెలియని చేపలను తినవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ వనరుల శాఖ కీలక ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది. వరదల్లో మురుగునీరు, రసాయనాలు, చనిపోయిన జంతువుల వ్యర్థాలు కలవడంతో ఆ నీటిలో ప్రయాణించే చేపలు పూర్తిగా కలుషితమయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం…

Read Full News

విశాఖలో గుండె పగిలే విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..!

విశాఖపట్నం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతజీవులుగా కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మల్లా ప్రవీణ్ కుమార్, ఆయన భార్య అహల్యతో పాటు వారి ఇద్దరు చిన్నారులు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భార్య, పిల్లలకు తొలుత విషం ఇచ్చి, ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము…

Read Full News