Headlines

మనుషుల్లో బంగారు రక్తం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిలో ఉంది? ప్రత్యేకతలు ఏంటంటే? | Rh null Golden Blood: Why Is the World’s Rarest Blood Type So Valuable?

మనిషి ప్రాణాలను కాపాడటంలో రక్తానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా A, B, AB, O గ్రూపులతో పాటు Rh పాజిటివ్, నెగెటివ్ ఆధారంగా రక్తాన్ని వర్గీకరిస్తుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత అరుదైన రక్త రకం ఒకటి ఉంది. అదే Rh-null. దీన్నే ముద్దుగా గోల్డెన్ బ్లడ్ అని పిలుస్తారు. Rh-null అంటే ఏమిటి? మన ఎర్ర రక్తకణాలపై వివిధ రక్త సమూహాలకు చెందిన యాంటిజెన్లు ఉంటాయి. Rh వ్యవస్థలో ముఖ్యమైన…

Read Full News

AI Toothbrush: మార్కెట్లోకి ఒక ఏఐ టూత్‌బ్రష్.. కెమెరా సహాయంతో పళ్లు శుభ్రం.. ఫీచర్స్‌ చూస్తే అవాక్కవాల్సిందే! | Dyson company made ai toothbrush which is trained by 470000 images know how it will work

AI Toothbrush: మానవ శరీరంలోని ప్రతి అవయవం ముఖ్యమైనది. మన ప్రతి అవయవాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. మనం దానిని కొద్దిగా నిర్లక్ష్యం చేసినా, దాని పర్యవసానాలను అనుభవించాల్సి రావచ్చు. చాలా మంది నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ముఖ్యంగా, నోటిలోని పళ్లను జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రజలు చాలా విముఖత చూపుతారు. ఇది చిన్న వయసులోనే పళ్లు ఊడిపోవడానికి, భవిష్యత్తులో సమస్యలకు దారితీయవచ్చు. ఇటువంటి తీవ్రమైన సమస్యలను నివారించడానికి పళ్లను ప్రతిరోజూ బ్రష్ చేయాలని దంత వైద్యులు…

Read Full News

Beauty Tips: వారానికి 2 సార్లు ఈ ఫేస్‌ ప్యాక్ అప్లై చేస్తే.. మీ అందం చూసి పక్కవాళ్లే కుళ్లుకోవాలి!

ఏజ్ పెరిగే కొద్ది ఫేస్‌పై ముడతలు, ఫైన్ లైన్స్, చర్మం వదులుగా మారడం సహజం. ఈ సమస్యను తగ్గించుకోవడానికి, యవ్వనంగా కనిపించడానికి జనాలు మార్కెట్‌లో దొరికే అనేక రకాల బ్యూటీ ప్రాడక్ట్స్‌ను వాడుతుంటారు. కానీ మన కిచెన్‌లో దొరికే రెండు పాదార్థాలను వాడి ఈజీగా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం. పురాతన కాలం నుంచి చర్మ సౌందర్యానికి ముల్తానీ మట్టి, బంగాళాదుంప రసంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది వదులుగా మారిన చర్మాన్ని…

Read Full News

కొత్తగా పెళ్లైన జంటలు వింధ్యవాసిని అమ్మవారి దర్శనం ఎందుకు చేయాలి? ఈ క్షేత్రం ప్రత్యేకత ఇదే! | Why Do Newly Married Couples Visit Vindhyavasini Temple? Know the Spiritual Significance of Vindhyachal Dham

Vindhyavasini Amma Temple Telugu: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో పవిత్ర గంగా నది ఒడ్డున వెలసిన వింధ్యాచల్ ధామ్ ప్రముఖ శక్తి క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ వింధ్యవాసిని అమ్మవారిని ఆదిశక్తి స్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. ముఖ్యంగా వివాహిత జంటలు, కొత్తగా పెళ్లైన వధూవరులకు ఈ క్షేత్రం ప్రత్యేకమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని విశ్వసిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం, వింధ్యవాసిని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రార్థిస్తే వైవాహిక జీవితంలో ఆనందం,…

Read Full News

మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నం..

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నం. గదిలో ఫ్యాన్ కు ఊరివేసుకోబోయిన మాధురి. కాపాడిన కుటుంబసభ్యులు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read Full News

Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం అప్డేట్..

తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. వర్షాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. అక్టోబర్ 15 నుంచి వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ సారి సీజన్‌లో 65 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు రూ.18,250 కోట్ల విలువ గల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…

Read Full News

నవ్వొచ్చినా ఇది నిజం.. హోటల్ బాత్‌రూమ్‌లోని ఆ ఫోన్ మీ ప్రాణాలను ఎలా కాపాడుతుందంటే..? | Why Luxury Hotel Bathrooms Still Have Landline Phones, Check Details

స్టార్ హోటళ్లు లేదా విలాసవంతమైన రిసార్టులకు వెళ్లినప్పుడు చాలామంది గమనించే ఒక వింత విషయం.. బాత్రూమ్‌లో లేదా టాయిలెట్ పక్కనే ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండటం. స్మార్ట్‌ఫోన్లు చేతిలో ఉండే ఈ రోజుల్లో బాత్రూమ్‌లో ఈ ఫోన్ ఎందుకు? అని ఎవరికైనా ఆశ్చర్యం కలగడం సహజం. చూడటానికి కాస్త వింతగా అనిపించినా, అక్కడ టెలిఫోన్‌ను ఏర్పాటు చేయడం వెనుక బలమైన చరిత్ర, భద్రతా కారణాలు ఉన్నాయి. 1980, 1990వ దశకాల్లో హోటల్ గదుల్లోని బాత్రూమ్‌లలో ఫోన్ ఉండటాన్ని లగ్జరీ…

Read Full News

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ అలర్ట్.. రేపే చివరి అవకాశం.. ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. దీంతో ఇంకా పూర్తి చేయనివారు వెంటనే ఈ ప్రక్రియ కంప్లీట్ చేయడం మంచిది. లేకపోతే గ్యాస్ సబ్సిడీ నగదు నిలిచిపోవడంతో పాటు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశముంది. ఇంతకముందు ఆగస్ట్ 31వ తేదీతో గడువు ముగియగా.. సెప్టెంబర్ 7 వరకు గడువు పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించగా.. మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. దీంతో ఆలస్యం…

Read Full News

నెల రోజులు నిల్వ ఉండే కోడి గుడ్డు వెల్లుల్లి కారం.. రుచి చూస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! | Kodi guddu vellulli karam Egg Garlic Chilli Powder This Flavor Packed Recipe Can Stay Fresh for a Month and Makes Every Meal Irresistible

కోడి గుడ్డు వెల్లుల్లి కారం : ఉడికించిన 5 కోడి గుడ్లు, 100 గ్రాముల వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ ఆవాలు, 5 కరివేపాకు ఆకులు, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 50 గ్రాముల చింతపండు, రెండు టీ స్పూన్స్ ఆయిల్ ను తీసుకోవాలి.

Read Full News

Andhra News: 7 రోజుల క్రితమే పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే? | Srikakulam: Newlywed Man Killed, Friend Injured as Bike Hits Tree in Santakaviti

పెళ్లైన వారం రోజులకే రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతకవిటి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నారాయణరావు అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వారం క్రితం పెళ్లి జరిగింది. అయితే శనివారం బంధువులకు సంబంధించిన ఓ పెళ్లి వేడుక ఉండడంతో నారాయణ తన స్నేహితుడితో కలిసి పొందూరు మండలం రాపాక గ్రామానికి కొత్త బైక్‌పై వెళ్లాడు. పెళ్లి…

Read Full News