Headlines
బిగ్ బాస్10లోకి సోషల్ మీడియా సెన్సేషన్.. ఈ క్రేజీ యాంకరమ్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందా.? | Is social media sensation and anchor RJ Charmilla entering Bigg Boss 10 telugu

బిగ్ బాస్10లోకి సోషల్ మీడియా సెన్సేషన్.. ఈ క్రేజీ యాంకరమ్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందా.? | Is social media sensation and anchor RJ Charmilla entering Bigg Boss 10 telugu

బిగ్ బాస్ సీజన్ 10కోసం ఇప్పుడు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 10 మొదలు కానుంది. ఇప్పటికే అగ్నిపరీక్ష ద్వారా సామాన్యులను సెలక్ట్ చేసే పనిలో పడ్డారు. ఇక ఇప్పటికే అగ్నిపరీక్ష ద్వారా కొందరు సామాన్యులను సెలక్ట్ చేశారని తెలుస్తుంది. ఈసారి బిగ్ బాస్ గేమ్ షో మరింత ఆసక్తికరంగా ఉండనుంది. బిగ్ బాస్ దశావతారం పేరుతో బిగ్ బాస్ 10 నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సారి…

Read Full News
Jabardasth: జబర్దస్త్‌లోకి ఆ కమెడియన్ రీ ఎంట్రీ.. కామెడీతో ఇరగదీసిన హాస్య నటుడు.. | Comedian Saddam Reentry In Jabardasth and His Hilarious Comedy Skits

Jabardasth: జబర్దస్త్‌లోకి ఆ కమెడియన్ రీ ఎంట్రీ.. కామెడీతో ఇరగదీసిన హాస్య నటుడు.. | Comedian Saddam Reentry In Jabardasth and His Hilarious Comedy Skits

తెలుగు బుల్లితెరపై దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, తిరుగులేని కామెడీ షోగా కొనసాగుతోంది ‘జబర్దస్త్’. ప్రతి వారం సరికొత్త స్కిట్స్, పంచ్ డైలాగులతో ప్రేక్షకులను అలరించే ఈ షోకు సంబంధించి తాజా ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ముఖ్యంగా కమెడియన్ సద్దాం రీ-ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా కాలం తర్వాత జబర్దస్త్ వేదికపైకి సద్దాం తిరిగి వచ్చాడు. “మనం ‘బ్యాక్ టూ జబర్దస్త్’ అని…

Read Full News
Bhagyalakshmi Temple: శ్రావణ శుక్రవారం భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం ఎందుకు ప్రత్యేకం? చార్మినార్ ఆలయ విశేషాలు ఇవే | Bhagyalakshmi Temple: Why Is Darshan Special on Shravan Fridays? History, Legends and Temple Significance

Bhagyalakshmi Temple: శ్రావణ శుక్రవారం భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం ఎందుకు ప్రత్యేకం? చార్మినార్ ఆలయ విశేషాలు ఇవే | Bhagyalakshmi Temple: Why Is Darshan Special on Shravan Fridays? History, Legends and Temple Significance

Hyderabad Bhagyalakshmi Temple History Telugu: సిరిసంపదలకు, ఐశ్వర్యానికి అధిదేవతగా హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా అమ్మవారికి ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌ చార్మినార్‌ చెంత కొలువైన ‘భాగ్యలక్ష్మి’ అమ్మవారి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నగరానికి నడిబొడ్డున, చారిత్రక కట్టడమైన చార్మినార్‌ను ఆనుకుని ఉన్న ఈ ఆలయాన్ని నిత్యం ఎంతోమంది భక్తులు దర్శించుకుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే విజయాలు,…

Read Full News
Vastu Tips: లక్ష్మీ కటాక్షం కోసం ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఏ దిశలో ఉంచాలో తెలుసా? | Vastu Tips: 6 Auspicious Plants to Grow at Home for Positive Energy, Wealth and Prosperity

Vastu Tips: లక్ష్మీ కటాక్షం కోసం ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఏ దిశలో ఉంచాలో తెలుసా? | Vastu Tips: 6 Auspicious Plants to Grow at Home for Positive Energy, Wealth and Prosperity

Home Plant Vastu Tips Telugu: ఇంట్లో పచ్చని మొక్కలు పెంచుకోవడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడటమే కాకుండా, సానుకూల శక్తి, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. సాంప్రదాయ నమ్మకాల ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో సరైన దిశలో ఉంచి సంరక్షించడం వల్ల సంపద, ఆరోగ్యం, ప్రశాంతత, అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే మొక్కలను ఎక్కడ పడితే అక్కడ ఉంచడం కాకుండా.. వాస్తు ప్రకారం వాటికి అనుకూలమైన దిశలను ఎంచుకోవడం ముఖ్యమని నిపుణులు…

Read Full News
క్రైమ్ థ్రిల్లర్స్‌ను మించి.. తండ్రిని చంపి బాడీని మాయం చేసిన కొడుకు.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే? | Mancherial News: Son Murders Father, Burns Body; Police Unravel Brutal Plot

క్రైమ్ థ్రిల్లర్స్‌ను మించి.. తండ్రిని చంపి బాడీని మాయం చేసిన కొడుకు.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే? | Mancherial News: Son Murders Father, Burns Body; Police Unravel Brutal Plot

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రిని, ఓ కఠినాత్ముడైన కొడుకు పథకం ప్రకారం హత్య చేసి, ఆపై ఏమీ తెలియనట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. తన తండ్రి కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చట్టం చేతికి దొరక్కుండా సూపర్ డ్రామా ఆడాడు. కానీ చివరికి పాపం పండి కటకటాలపాలయ్యాడు. పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో అసలు గుట్టు రట్టైంది. తండ్రిని నమ్మించి అత్యంత దారుణంగా హత్య చేసిన కొడుకు భాగోతం బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే‌…..

Read Full News
Voter Check: ఎస్‌ఐఆర్ తర్వాత మీ ఓటు ఉందా..? గల్లంతైందా..? ఒక్క SMSతో ఇట్టే తెలుసుకోండి.. | SIR Voter Verification Complete in AP and Telangana: Check Your Status via SMS in Seconds

Voter Check: ఎస్‌ఐఆర్ తర్వాత మీ ఓటు ఉందా..? గల్లంతైందా..? ఒక్క SMSతో ఇట్టే తెలుసుకోండి.. | SIR Voter Verification Complete in AP and Telangana: Check Your Status via SMS in Seconds

తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయింది. ఏపీ, తెలంగాణలో ఈ ప్రక్రియను ఈసీ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. అయితే ప్రాసెస్‌లో ఎస్‌ఐఆర్‌లో పాల్గొనని లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఎమ్యూనరేషన్ ఫారాలు అందించారు. ఈ ఫారాలను పూర్తి చేసి ఓటర్లు బీఎల్వోకు అందించాల్సి ఉంటుంది. బీఎల్వోలు ఇంటికి వచ్చి వీటిని తీసుకుంటారు. అనంతరం బీఎల్‌వోలు వీటిని ఆన్‌లైన్ చేస్తేనే ఓటర్ల వివరాలు ఈసీ…

Read Full News
ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు విద్యార్థినులకు కాటు! | Rats Terrorize Girls’ Residential School in Khammam, Six Students Bitten in Three Days

ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు విద్యార్థినులకు కాటు! | Rats Terrorize Girls’ Residential School in Khammam, Six Students Bitten in Three Days

అది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లెల గురుకుల పాఠశాల. ఈ పాఠశాలలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు ఆ పాఠశాలను ఎలుకలు భయపెడుతున్నాయి. ఎటు చూసినా ఎలుకల బెడదతో విద్యార్థినిలు హడలి పోతున్నారు. ఆ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినిలు నిద్రించేందుకు ప్రత్యేక గదులు ఉన్నాయి. కానీ, నిర్వహణ లోపం కారణంగా విద్యార్థులకు ఎలుకలు బెడద ఎక్కువైంది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థులను ఎలకలు కరిచాయి. ఖమ్మం…

Read Full News
FMCG: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో పెరగనున్న నిత్యావసర ధరలు.. ఏవేవి పెరుగుతాయంటే..? | FMCG Price Hike Alert: Daily Essentials May Become Costlier by Up to 5 percent

FMCG: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో పెరగనున్న నిత్యావసర ధరలు.. ఏవేవి పెరుగుతాయంటే..? | FMCG Price Hike Alert: Daily Essentials May Become Costlier by Up to 5 percent

సామాన్యులపై నిత్యావసర సరుకుల భారం పెరగనుందా..? త్వరలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు రాబోయే రోజుల్లో మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, పామాయిల్, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు కూడా అధికమయ్యాయి. ఈ క్రమంలో కంపెనీలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచేందుకు సిద్దమవుతున్నాయి….

Read Full News
Actress Priyanka: బోనమెత్తిన సీరియల్ హీరోయిన్..  మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

Actress Priyanka: బోనమెత్తిన సీరియల్ హీరోయిన్.. మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఉత్సవాల్లో భాగమయ్యారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కలు తీర్చుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సీరియ‌ల్ న‌టి ప్రియాంక ప్రియాంక నల్కారీ కూడా బోన‌మెత్తింది. అమ్మవారికి మొక్కులు సమర్పించ ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక. బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రియాంక షేర్ చేసిన ఫొటోలు…

Read Full News