Headlines

నేపాల్‌ విలయంపై చలించిన సోనూ సూద్‌..బాధితులకు అండగా ‘రియల్ హీరో’! | Sonu Sood visits flood hit area in Nepal

నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. ఎటు చూసినా శిథిలాలు, దెబ్బతిన్న ఇళ్లు, ఆప్తుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలే దర్శనమిస్తున్నాయి. విపత్తు జరిగి రోజులు గడుస్తున్నా అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోలేదు.  కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకుని ‘రియల్ హీరో’ అనిపించుకున్న నటుడు సోనూ సూద్, ఇప్పుడు నేపాల్ వరద బాధితుల సహాయక చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. నేపాల్‌ను సందర్శించి పరిస్థితులను అంచనా వేశారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా, మనమందరం…

Read Full News

Hibiscus Plant: రూపాయి ఖర్చు లేకుండా ఈ మూడు కలిపితె చాలు.. మందార విరగ పూస్తుంది

మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ఎరువులు వాడాల్సిన అవసరం లేకుండా, మన వంటింట్లో ప్రతిరోజూ పారబోసే పదార్థాలతోనే మందార మొక్కలకు బలాన్నిచ్చే అమృతం లాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో, మొక్క సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముఖ్య చిట్కాలు:  రాలిన ఎండిన ఆకులు, పువ్వులను ఎప్పటికప్పుడు కుండీలోంచి తొలగించాలి. లేకపోతే తేమ పెరిగి ఫంగస్ చేరి వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. తరువాత  మొక్కపై ముదిరిన పెద్ద ఆకులను…

Read Full News

కృష్ణాష్టమి వేళ GHMC సంచలన నిర్ణయం.. ఆ దుకాణాలు బంద్ | Ghmc krishnashtami beef ban hyderabad slaughterhouses closed

శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా నగర పరిధిలోని అన్ని పశు వధశాలలు, రిటైల్ బీఫ్ విక్రయ దుకాణాలను పూర్తిస్థాయిలో మూసివేయాలని ఆదేశించింది. GHMC చట్టం 1955లోని సెక్షన్ 533(బి) నిబంధనల ప్రకారం పండగ రోజున బీఫ్ విక్రయాలు, కసాయిశాలల నిర్వహణపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ బంద్ ఆదేశాలు కఠినంగా అమలు జరిగేలా చూడాలని, మున్సిపల్ సిబ్బందికి పూర్తి…

Read Full News

Telangana: హైదరాబాద్-విజయవాడ హైవేపై వెళ్లేవారికి సూపర్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై టెన్షన్ అవసరం లేదు.. | Big Relief for Hyderabad to Vijayawada Highway Travellers! 100 Bed Govt Hospital to Open

హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి భారీ ఊరట కలగలనుంది. ఈ హైవే ఎన్‌హెచ్-65పై 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకురానుంది. నకిరేకల్ వద్ద నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఈ నెల 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రూ.32 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. ఇది అందుబాటులోకి రానుండటంతో హైవేపై ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్‌లోనే బాధితులకు చికిత్స అందించేందుకు సహాయపడునుంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే చికిత్స అందకపోవడంతో చాలామంది…

Read Full News

ఎవరీ జితేంద్ర మిశ్రా? అయోధ్య రామ మందిర తొలి CEO మామూలు వ్యక్తి కాదు.. బ్యాగ్రౌండ్ ఇదే! | Who Is Jitendra Mishra? Meet the First CEO of Ayodhya Ram Mandir Trust

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో నిర్మితమైన రామ మందిర పరిపాలనను మరింత వ్యవస్థీకృతం చేసేందుకు జితేంద్ర మిశ్రాను ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించింది. ఇటీవల విరాళాలకు సంబంధించిన ఘటన నేపథ్యంలో ఈ నియామకానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో జితేంద్ర మిశ్రా ఎవరు? ఆయన గతంలో ఏం చేశారు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో జితేంద్ర మిశ్రా గురించి వీలైనంత సమాచారం ఇప్పుడు…

Read Full News

అయోధ్య రామ మందిరం ట్రస్ట్ సీఈఓగా జితేంద్ర మిశ్ర | Jitendra mishra appointed as ceo of ayodhya ram mandir trust

అయోధ్య రామ మందిరం ట్రస్ట్ సీఈఓగా జితేంద్ర మిశ్ర ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read Full News

మెటర్నిటీ లీవ్ పూర్తయి మొన్నే ఉద్యోగంలోకి .. అంతలోనే దారుణం! | Victim stabbed to death in Times Square rampage was VP at Bank of America, just celebrated 2nd wedding anniversary

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన ఘోర కత్తిపోట్ల ఘటన ఒక అమాయక ప్రాణాన్ని బలిగొంది. ఆగస్టు 31, 2026 సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ అకస్మాత్తు దాడిలో ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా’ (BofA) వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ఎరిన్ పియాసెంటి అనే మహిళా అధికారిణి మరణించారు. ఆమె ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిసింది ఐవీ లీగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె, ప్రఖ్యాత ఫోర్ధమ్ లా స్కూల్ నుంచి న్యాయ…

Read Full News

ICC Test Rankings: ఒక్క మ్యాచ్ ఆడకపోతే ఇంత నష్టమా? ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో గిల్, బుమ్రాకు షాక్ | ICC Test Rankings Latest Shubman Gill Jasprit Bumrah Ranking Drop Ollie Robinson Top 5

ICC Test Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాలు దిగజారడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్ బౌలర్ ఆలీ రాబిన్సన్ అనూహ్యంగా టాప్-5లోకి దూసుకొచ్చాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వరుసగా రెండో వారం కూడా ఒక స్థానాన్ని కోల్పోయాడు. గత మూడు టెస్టు మ్యాచ్‌లకు దూరంగా ఉండటంతో…

Read Full News

లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే హక్కు ఎవరికి ఉంటుంది..! | Lawyer vs Advocate: Who Can Argue in Court, Key Differences Explained

సాధారణంగా ప్రజలు కోర్టు వ్యవహారాలు, చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు లాయర్, అడ్వకేట్ అనే రెండు పదాలను ఒకే అర్థంతో వాడుతుంటారు. నల్లకోటు వేసుకున్న ప్రతి ఒక్కరినీ లాయర్ లేదా అడ్వకేట్ అని పిలవడం సహజంగా చూస్తుంటాం. అయితే న్యాయశాస్త్రం ప్రకారం వీరిద్దరి హోదా, విధులు, అధికారాల మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంది. ఇద్దరూ న్యాయశాస్త్రం చదివిన వారే అయినప్పటికీ.. ఒకరు కోర్టులో నేరుగా నిలబడి వాదించగలరు, మరొకరు కేవలం చట్టపరమైన సలహాలకే పరిమితం కావాల్సి ఉంటుంది….

Read Full News