Headlines

కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..ఆ రోజు ఏం జరిగిందంటే? | The only plane allowed to fly after 9/11 had carried antivenom for a snakebite victim

స్నేక్ హ్యాండ్లర్ గా ఎంతో అనుభవం ఉన్న లారెన్స్ వాన్ సెర్టిమా జీవితం ఆ రోజు  పీడకలలా మారింది. 2001 సెప్టెంబర్ 11న విషపూరిత ‘ఇన్లాండ్ టైపాన్’ పామును దాని ఎన్‌క్లోజర్‌లోకి (బోనులో) తిరిగి పంపే ప్రయత్నం చేస్తుండగా..  అతని బొటనవేలును కాటేసింది.  పరిస్థితి నిముషాల్లో సీరియస్ గా మారి కళ్లు, చెవులు, నోటి నుంచి రక్తం కారడం స్టార్ట్ అయింది. స్పృహ కోల్పోయి మృత్యువుతో పోరాడాడు లారెన్స్ వాన్ సెర్టిమా. ప్రాణాపాయంలో స్నేక్ బైట్ బాధితుడు…

Read Full News

లక్ష్మీనారాయణ యోగం.. వీరికి సంపద రెట్టింపే..

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం సహజం. అయితే అతి త్వరలో బుధ గ్రహం, శుక్రగ్రహం రెండూ కూడా శుభ గ్రహాలు. అయితే ఇవి రెండూ కూడా ఒకే రాశిలో కలవడం వలన సెప్టెంబర్ 26 నుంచి మూడు రాశుల వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుందంట. ఆర్థికంగా చాలా బాగుంటుంది అని చెబుతున్నారు నిపుణులు. తుల రాశి : తుల రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం వలన ప్రతి…

Read Full News

ICC T20I Rankings: ఒక్క సెంచరీతో లెక్కలు మార్చేశాడు.. వైభవ్‌కు ఇచ్చిపడేసిన ఐపీఎల్ టీంమేట్..! | Icc t20i rankings vaibhav sooryavanshi lhuan dre pretorius rajasthan royals south africa

ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా టీ20ఐ ర్యాకింగ్స్ లో దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ లువాన్ డ్రే ప్రిటోరియస్ భారీగా దూసుకొచ్చాడు. ఇటీవల దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా మధ్య జరిగిన టీ20ఐ ట్రై సిరీస్‌లో అతడి తుఫాన్ బ్యాటింగ్‌కు మంచి ర్యాంకింగ్ ఫలితం దక్కింది. ఏకంగా 61 స్థానాలు ఎగబాకిన ప్రిటోరియస్ ఉమ్మడి 43వ ర్యాంక్కు చేరాడు. అదే సమయంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెండు స్థానాలు కోల్పోయి 49వ స్థానానికి పడిపోయాడు. ట్రై…

Read Full News

Bigg Boss Telugu 10: చూడ్డానికి సరదాగా కనిపించే షాలినీ జీవితంలో ఇంతటి విషాదం ఉందా..? పాపం 8 ఏళ్ల వయసులోనే.. | Bigg Boss Telugu 10: Unknown Sad Story In Nagarjuna Reality Show Contestant Shalini Patel Life

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా జరుగుతోంది. సెప్టెంబర్ 06న ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. అందులో 10 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కాగా, మరో ఆరుగురు కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా అగ్ని పరీక్ష సీజన్ 2 లో సత్తా చాటి మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన ఆరుగురిలో షాలినీ పటేల్ ఒకరు. ఆస్ట్రేలియాలో ఉండే ఈ…

Read Full News

వినాయకుడికి ఇష్టమైన పాలతాలికల పాయసం.. ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలో తెలుసా?

ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి గోరు వెచ్చటి నీటిలో నానబెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం తురుము, అర కప్పు నీళ్లు వేయాలి. బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించి, ఒకటి రెండు నిమిషాలు ఉంచాలి. దీనికి పాకం అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత, ఈ సిరప్‌ను పూర్తిగా చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. పాయసంలో పాలు విరగకుండా ఉండాలంటే, బెల్లం సిరప్…

Read Full News

Telangana: రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. హైదరాబాద్-వరంగల్ రూట్‌లో రద్దీకి శాశ్వత చెక్.. | Major Rail Boost for Telangana: Ghatkesar,Kazipet 4th Line to End Corridor Congestion

భారతీయ రైల్వేలను ఆధునీకరించి, ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేబినెట్ కమిటీ దేశవ్యాప్తంగా 8 భారీ మల్టీట్రాకింగ్ లైన్లకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.20,804 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులన్నింటినీ 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలనేది రైల్వేశాఖ ప్రణాళిక. ఇందులో సింహభాగం ప్రాజెక్టులు దక్షిణాదికే దక్కడం విశేషం. తెలంగాణ రవాణా రంగానికి కొత్త దన్ను- ఘట్‌కేసర్–కాజీపేట…

Read Full News

Manchu Manoj: నేను ఓ ప్రేమ జంటకు దగ్గరుండి పెళ్లి చేశా.. అప్పుడే ఆ హీరో గ్యాంగ్ అమ్మాయిని తీసుకెళ్లిపోయి.. | Manchu Manoj Shares Nostalgic Incident With Actor Suriya In Karthi Sardar 2 Promotions

టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ రీఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ మెప్పిస్తున్నాడు. ఇప్పటికే మనోజ్ విలన్ గా చేసిన మిరాయ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న దాదాలోనూ మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది .ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా దాదా సినిమా ప్రేక్షకుల ముందుకు…

Read Full News

అప్పుడు దాచుకున్న ఈ గింజలు.. ఇప్పుడు ఎంత మేలు చేస్తాయో తెలుసా..?ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే

పోషకాల గని: పుచ్చకాయ గింజల్లో కెలోరీలు తక్కువగా ఉండి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఐరన్, జింక్, మెగ్నీషియం, కాపర్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో పాటు బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఫోలేట్, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. గుండె ఆరోగ్యానికి కొండంత అండ: ఈ గింజల్లో ఉండే మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలోని మెగ్నీషియం రక్తపోటును సమతుల్యంగా ఉంచి, హృదయ సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ ముప్పును…

Read Full News

ఫ్రాన్స్‌లో మన స్టార్టప్‌ల సత్తా.. భారత్ ఇన్నోవేట్స్ ప్రత్యేక బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన ప్రహ్లాద్ జోషి | Bharat Innovates 2026: Union Minister Pralhad Joshi Releases Special Publication

దేశ అభివృద్ధి ప్రస్థానంలో పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవస్థాపకతలకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత ప్రాధాన్యం కల్పిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. భారత్-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో భాగంగా 2026 జూన్ 14 నుంచి 16 వరకు ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో విజయవంతంగా నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ తొలి ఎడిషన్ సమగ్ర వివరాలతో కూడిన ప్రత్యేక బుక్‌లెట్‌ను ఆయన న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. దేశంలోని యువ…

Read Full News

కసి లేదు, క్యారెక్టర్ లేదు, పౌరుషం అస్సలే లేదు.. ప్రపంచ క్రికెట్‌లోనే పరమ వరస్ట్ టీం ఇదే..!

Pakistan Cricket Team: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్లను సైతం వణికించిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఇప్పుడు తమ చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. భీకరమైన ఫాస్ట్ బౌలర్లు, అనూహ్య విజయాలకు మారుపేరైన ఈ జట్టు, ప్రస్తుతం జోకర్ టీమ్ అనే అపవాదును మోస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ మధ్యలో ఏడుగురు కీలక ఆటగాళ్లను తప్పించడం, కోచింగ్ స్టాఫ్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడం వంటి పరిణామాలు ఈ విమర్శలకు మరింత ఆజ్యం పోశాయి….

Read Full News