‘పిరికి జడ్జిగా పిలిపించుకోవడం కంటే చావడమే మేలు’.. తీర్పు ఇస్తూ.. న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు! | Uttar Pradesh: Muzaffarnagar judge ravi kumar diwakar sentences 23rd convict to death in 5 months
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవి కుమార్ దివాకర్ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఓ హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ వెలువరించిన తీర్పులో.. “పిరికి న్యాయమూర్తిగా పిలిపించుకోవడం కంటే చావడానికైనా సిద్ధం” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మాఫియా, గ్యాంగ్స్టర్లు, నేరస్థుల ఒత్తిడికి తాను న్యాయపరమైన విధులను నిర్వహించబోనని స్పష్టం చేశారు. ముజఫర్నగర్లో భార్యను సజీవ దహనం చేసిన కేసులో నిందితుడు నదీమ్కు న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్…