Headlines

చిన్న ముక్కతో బాడీలో మహా అద్భుతం.. భరించలేని గ్యాస్, ఎసిడిటీ పోయి పొట్ట ఫ్రీగా..

మనలో చాలా మంది ఉదయాన్నే గ్యాస్, ఎసిడిటీతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే, మీరు ఉదయం పూట దీనిని తీసుకుంటే చాలు. ఇంకా చెప్పాలంటే పరగడుపున దీనిని తీసుకుంటే ఇంకా మంచిది. ఒక చిన్న ఆహారపు అలవాటును మార్చుకోవడం వలన మీ పొట్టను మంచిగా క్లీన్ అవుతుంది. మరి, అసలు లేట్ చేయకుండా అదేంటో ఇక్కడ చూద్దాం.. ఈ బిజీ లైఫ్ లో సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంకా, జంక్…

Read Full News

Money Astrology: దుస్థాన బుధుడితో వారికి కష్టనష్టాలు..! ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..! | Mercury Transit in Virgo: 5 Zodiac Signs May Face Mistakes in Money, Deals and Important Plans

బుద్ధి కారకుడైన బుధుడు అనుకూలంగా ఉన్నంతవరకు తెలివితేటలు బాగా ప్రకాశిస్తాయి. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. వ్యూహాలు, ప్రణాళికలు బాగా సక్సెస్ అవుతాయి. బుధుడు దుస్థానాల్లో ఉన్నప్పుడు ఇచ్చే ప్రతిఫలాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. జాతకంలోనూ, గ్రహ సంచారంలోనూ బుధుడు ఎంత అనుకూలంగా ఉంటే జీవితం అంతగా విజయవంతమవుతుంది. సెప్టెంబర్ 7 నుంచి 23 వరకు కన్యారాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న బుధుడి వల్ల మేషం, కర్కాటకం, తుల, కుంభం, మీన రాశులు ఆర్థిక…

Read Full News

Andhra Pradesh: కొత్తగా పింఛన్ అప్లై చేసుకునేవారికి గుడ్ న్యూస్.. ఈ డాక్యుమెంట్స్ లేకున్నా ఓకే.. | AP NTR Bharosa Pension 2026: House Tax Exemption Given, Apply Before Sept 14th

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన పేదలకు పింఛన్లు అందించే ప్రక్రియ మరింత సులభతరమైంది. ఎన్టీఆర్ భరోసా కింద కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి ఎదురవుతున్న పెద్ద అడ్డంకిని తొలగిస్తూ ప్రభుత్వం తాజా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు నగరాలు, పట్టణాల్లో నివసించేవారు దరఖాస్తు చేయాలంటే ఇంటి పన్ను అసెస్‌మెంట్ రశీదు తప్పనిసరిగా జతచేయాల్సి వచ్చేది. సొంత ఇల్లు లేనివారు, అద్దె ఇళ్లలో ఉండేవారు ఈ నిబంధన వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో స్పందించిన యంత్రాంగం, వెబ్‌సైట్‌లో ఈ…

Read Full News

పెయింటింగ్‌కి లక్షలు తగలేసే బదులు.. తక్కువ ఖర్చుతో ఇంటిని ఇలా అందంగా మార్చుకోండి!

ఇంటి ఇంటీరియర్‌ను అందంగా, విలాసవంతంగా మార్చుకోవాలని చాలామంది కోరుకుంటారు. ఇందుకోసం గోడలకు పెయింటింగ్, వాల్‌పేపర్, వుడ్ ప్యానెల్స్ వంటి వాటిని ఉపయోగిస్తుంటారు. అయితే ప్రస్తుతం వీటికి భిన్నంగా చెక్క టైల్స్ ట్రెండ్‌గా మారుతున్నాయి. గోడలు, సీలింగ్‌లకు సహజమైన చెక్కతో తయారు చేసిన టైల్స్‌ను అమర్చడం ద్వారా ఇంటికి ప్రత్యేకమైన లుక్ వస్తోంది. అంతేకాకుండా తరచూ పెయింటింగ్ చేయించుకోవాల్సిన అవసరం తగ్గుతుందని ఇంటీరియర్ నిపుణులు చెబుతున్నారు. సహజమైన చెక్కతో తయారీ చెక్క టైల్స్‌ను సాధారణంగా శీశం, టేకు, పైన్,…

Read Full News

డీజే సౌండే నా బిడ్డను బలి తీసుకుంది | Hyderabad Mother Blames Loud DJ Sound for Sons Tragic Death at Ganesh Festival – Viral Videos in Telugu

హైదరాబాద్‌లోని మూషీరాబాద్‌లో జరిగిన వినాయక ఉత్సవాలు ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. డీజే సౌండ్, భారీగా పోగైన జనసందోహం కారణంగా తన 22 ఏళ్ల కుమారుడు భద్రి ప్రాణాలు కోల్పోయాడని ఒక తల్లి కన్నీటిపర్యంతమైంది. తమ బిడ్డ బయటకు వెళ్లిన కొద్ది గంటల్లోనే శవమై తిరిగి వచ్చాడని, తన కుటుంబాన్ని పోషించుకుంటున్న తన కొడుకు అన్యాయంగా బలి అయ్యాడని ఆ తల్లి రోదించింది.తన కుమారుడి మరణానికి డీజేల విచ్చలవిడి వాడకం, నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఆమె…

Read Full News

‘ఒక మనిషి 8 రోజుల పాటు నిద్రపోకుండా ఎలా ఉండగలడు?’ UPSC ఇంటర్వ్యూలో టాపర్‌ని ఆడిగిన ప్రశ్న | UPSC Rank 98 Interview Question: How can a man stay without sleep for 8 days?

ప్రశ్న ఏమిటంటే.. ‘ఒక మనిషి వరుసగా 8 రోజులు నిద్రపోకుండా ఎలా ఉండగలడు?’ ఈ ప్రశ్నను ఇంటర్వ్యూలో అడిగిన వెంటనే చాలామంది అభ్యర్థులు కాసేపు ఆలోచించవచ్చు. ఎందుకంటే మనిషి 8 రోజుల పాటు నిద్ర లేకుండా ఉండటం సాధ్యమేనా? అనే సందేహం సహజంగానే వస్తుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సమాధానం చాలా సింపుల్.. సఅతను రాత్రిపూట నిద్రపోతాడు.’ అవును.. ప్రశ్నను పదే పదే చదివితే సమాధానం చాలా సులభంగా అర్థమవుతుంది. ‘వరుసగా 8 రోజులు…

Read Full News

Gold Price: 4 గంటల్లో మారిన సీన్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంతంటే?

కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. గత రెండ్రోజులు తగ్గి సుమారు రూ.1,50లక్షలకు దగ్గరకు వచ్చిన బంగారం, వెండి ధరలకు మంగళవారం ఒక్కసారిగా రెక్కలోచ్చాయి. కేవలం ఇవాళ ఒక్కరోజే తులం బంగారం రూ.1200, వెండిపై రూ.100 పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,350 వద్ద ట్రేడవుతుండగా.. కేజీ వెండి ధర రూ.2,50,000 వద్ద ట్రేడవుతుంది. ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారట్ల…

Read Full News

Telangana: వామ్మో.. జర్రుంటే ఎంతపనయ్యేది.. ఏం జరిగిందో వీడియోలో చూడండి.. | Cobra Found Inside Bike in Karimnagar, Rescued After High Drama, Watch Video

కరీంనగర్ నగర నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ స్టేడియం సమీపంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ వాహనాలు, ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ ద్విచక్రవాహనంలోకి నాగుపాము చొరబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సుమారు అరగంట పాటు ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. అంబేద్కర్ స్టేడియం వద్ద పార్క్ చేసిన బైక్‌పై కూర్చునే క్రమంలో వాహనదారుడికి ఓ విషసర్పం కనిపించింది. అప్రమత్తమైన సదరు వ్యక్తి వెంటనే బైక్ దిగి దూరంగా జరిగాడు. ఆ తర్వాత ఆ…

Read Full News

Allari Naresh : మహర్షి సినిమాకు నా పేరు చెప్పింది ఆ హీరోనే.. అందరూ చెప్పిన మాట ఒకటే.. అల్లరి నరేష్.. | Allari Naresh Reveals Maharshi Role Redefined Audience Perception and Mahesh Babu Suggested His Name

టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం హాస్యనటుడిగా కామెడీ సినిమాలే కాకుండా సీరియస్ పాత్రలతో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలతో మెప్పించారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల రంభ ఊర్వశి మేనక సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే మహేష్ బాబుతో నటించిన…

Read Full News

పాములు ఎక్కువగా ఏ టైమ్‌లో కాటేస్తాయి? రాత్రి, పగలు.. ఎప్పుడు డేంజర్?

వర్షాకాలం వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో పాముల సంచారం పెరుగుతుంది. పొలాలు, తోటలు, ఇళ్ల పరిసరాలు, చెత్తాచెదారం ఉన్న ప్రదేశాల్లో పాములు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే పాములు ఎప్పుడు ఎక్కువగా కాటేస్తాయనే విషయంలో ఒకే సమయాన్ని చెప్పడం సాధ్యం కాదు. పాము జాతి, వాతావరణం, ప్రాంతం, మానవుల కార్యకలాపాలు వంటి అంశాలపై పాము కాటు ప్రమాదం ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ రాత్రి వేళల్లో, ముఖ్యంగా చీకటి సమయంలో అప్రమత్తత మరింత అవసరం. రాత్రివేళల్లో ఎందుకు అప్రమత్తంగా…

Read Full News