Headlines

cwcuppal@gmail.com

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఒక్కొ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. | LPG Price Update: Government Confirms Subsidy Will Continue Amid Global Tensions

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఒక్కొ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. | LPG Price Update: Government Confirms Subsidy Will Continue Amid Global Tensions

ఇటీవల గ్యాస్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం వల్ల ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగడంతో ధరలు పెరిగాయి. గ్యాస్ డెలివరీ పొందటంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో గ్యాస్‌కు డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు యుద్దం తిరిగి ప్రారంభం కావడం, హర్ముజ్ జలసంధి మళ్లీ మూతపడటంతో గ్యాస్ రవాణాకు అంతరాయం కలుగుతుంది. ఈ క్రమంలో గ్యాస్ ధరలు మళ్లీ పెరుగుతాయా? అనే వార్తలు వినిపిస్తు్న్నాయి. ఈ…

Read Full News
రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య.. APలో ప్రభుత్వ అధికారి మృతి కలకలం! | Chittoor Train Tragedy: Annamayya Tahsildar Dies by self After Jumping Before Train Near Chittoor

రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య.. APలో ప్రభుత్వ అధికారి మృతి కలకలం! | Chittoor Train Tragedy: Annamayya Tahsildar Dies by self After Jumping Before Train Near Chittoor

చిత్తూరు, జులై 24: గురువారం (జులై 24) సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో తమిళనాడులోని కాట్పాడి నుంచి చిత్తూరు వైపు వస్తున్న మెము ఎక్స్‌ప్రెస్‌ సిద్ధంపల్లె వద్దకు చేరుకుంటుండగా శ్రీనివాసులు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. సమాచారం అందుకున్న జీఆర్‌పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాసులు 2024 ఎన్నికల సమయంలో రామాపురం తహసీల్దార్‌గా పనిచేశారు. ఎన్నికల అనంతరం ఆయనను లక్కిరెడ్డిపల్లెకు బదిలీ చేశారు. అనంతరం…

Read Full News
Astrology: చెవులపై వెంట్రుకలు పెరగడం… అదృష్టాన్ని తీసుకొస్తుందా? అసలు నిజం ఇదే!

Astrology: చెవులపై వెంట్రుకలు పెరగడం… అదృష్టాన్ని తీసుకొస్తుందా? అసలు నిజం ఇదే!

Hhair On Ears Prediction Telugu: సాముద్రిక శాస్త్రం అనేది మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం అభివృద్ధి చేసిన ఒక అత్యంత లోతైన, అద్భుతమైన విజ్ఞానం. ఇది కేవలం భవిష్యత్తును అంచనా వేసే జ్యోతిష్య శాస్త్రం మాత్రమే కాదు. ఒక వ్యక్తి సమగ్ర వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని, భవిష్యత్తు గమనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక విశిష్టమైన శాస్త్రం. ఈ శాస్త్రం ఒక వ్యక్తి శరీరం, దాని లక్షణాలను అత్యంత సూక్ష్మంగా, లోతుగా పరిశీలిస్తుంది. మనిషి…

Read Full News
Watch: కేవలం 16 గంటల్లో బీభత్సం సృష్టించిన వాన.. బొమ్మల్లా కొట్టుకుపోయిన కార్లు! ఎక్కడంటే.. | Heavy Rains Wreak Havoc in Gujarat: Valsad Records 1100 mm Rainfall in 16 Hours, Cars Submerged in Valsad

Watch: కేవలం 16 గంటల్లో బీభత్సం సృష్టించిన వాన.. బొమ్మల్లా కొట్టుకుపోయిన కార్లు! ఎక్కడంటే.. | Heavy Rains Wreak Havoc in Gujarat: Valsad Records 1100 mm Rainfall in 16 Hours, Cars Submerged in Valsad

వల్సాద్, జులై 24: గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా అత్యంత ప్రభావిత ప్రాంతంగా మారింది. జిల్లాలోని ఉంబర్‌గాం ప్రాంతంలో గురువారం ఉదయం వరకు కేవలం 16 గంటల్లోనే 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. వల్సాద్ జిల్లాలోని వాపి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా…

Read Full News
అమానుషం.. బెల్టుతో కొట్టి.. టవల్‌తో కట్టేసి.. నీట్ విద్యార్థినిపై సామూహికంగా..! | Madhya pradesh Neet student gang assaulted in devangana ghati chitrakoot suspects captured in cctv

అమానుషం.. బెల్టుతో కొట్టి.. టవల్‌తో కట్టేసి.. నీట్ విద్యార్థినిపై సామూహికంగా..! | Madhya pradesh Neet student gang assaulted in devangana ghati chitrakoot suspects captured in cctv

మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని పుణ్యక్షేత్రమైన చిత్రకూట్ సమీపంలోని దేవంగన లోయలో గుండెలను పిండేసే దారుణ సంఘటన వెలుగుచూసింది. రాజస్థాన్‌లోని కోటాలో నీట్ (NEET) కోచింగ్ తీసుకుంటున్న 20 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు ఉన్మాదులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్రంగా గాయపడ్డ యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన బాధితురాలు సెలవుల్లో ఇంటికి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన తన 17 ఏళ్ల స్నేహితురాలి ఆహ్వానం మేరకు చిత్రకూట్‌కు వెళ్లింది. బుధవారం…

Read Full News
పూజలు చేసి మరీ రహస్య తవ్వకాలు.. వినాయకుడి బండరాయి వద్ద ఏం జరిగింది? | Treasure Hunt Panic Near Ancient Temple in Telangana Secret Excavation Found Beside a Rock Bearing Lord Ganesha Carving

పూజలు చేసి మరీ రహస్య తవ్వకాలు.. వినాయకుడి బండరాయి వద్ద ఏం జరిగింది? | Treasure Hunt Panic Near Ancient Temple in Telangana Secret Excavation Found Beside a Rock Bearing Lord Ganesha Carving

గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఓ భారీ బండరాయిపై వినాయకుడి రూపం చెక్కబడి ఉంది. అదే బండరాయి పక్కనే లోతుగా తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. తవ్వకాల కోసం పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించారు. దీనికి తోడు ఘటన స్థలంలో తాయత్తులు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయతో పాటు ఇతర పూజా సామాగ్రి సైతం కనిపించడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.

Read Full News
40 ఏళ్లకు ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలంటే.. ఈ 5 పనులు చేయండి

40 ఏళ్లకు ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలంటే.. ఈ 5 పనులు చేయండి

40 ఏళ్లు వచ్చేలోపు ఎవరి దగ్గరైన సరే 6 నుంచి 12 నెలలకు సరిపడా ఖర్చులకు ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే, ఏ సమయంలో ఐనా ఏమైనా జరగొచ్చు. ఇంకా ఉద్యోగం కోల్పోవడం, అత్యవసర పరిస్థితులు అలాగే ఆర్థికంగా సమస్యలు ఎదురుకావడం వంటివి వస్తాయి. అంతే కాదు, నెలకు రూ.80,000 ఖర్చు చేసే రూ.4.8 లక్షల నుంచి రూ.9.6 లక్షల వరకు పెట్టుకోవాలి. అలాగే జీవిత బీమా, ఆరోగ్య బీమాను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఆదాయం,…

Read Full News
Union Cabinet:10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. 1 కోటి జరిమానా.. ‘పేపర్ లీక్’ చట్టానికి మరింత పదును! | 10 Year Jail, Rs 1 Crore Fine: In Big Blow to Exam Paper Leak Mafias, Central Government Prepares Harsher Laws

Union Cabinet:10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. 1 కోటి జరిమానా.. ‘పేపర్ లీక్’ చట్టానికి మరింత పదును! | 10 Year Jail, Rs 1 Crore Fine: In Big Blow to Exam Paper Leak Mafias, Central Government Prepares Harsher Laws

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ప్రశ్నపత్రాల లీకేజీ వివాదం తీవ్రరూపం దాల్చిన వేళ, కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు, నీట్ (NEET) లీకేజీ వ్యవహారంలో గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేసిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఇచ్చిన స్పష్టమైన…

Read Full News
‘ఆమె స్వార్ధం కోసం బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు’ మాజీ ఐపీఎస్‌ సంచలన ట్వీట్‌ | Trainee IPS Uday Krishna Reddy Case: Former IPS Officer M Nageswara Rao Makes Sensational Claims

‘ఆమె స్వార్ధం కోసం బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు’ మాజీ ఐపీఎస్‌ సంచలన ట్వీట్‌ | Trainee IPS Uday Krishna Reddy Case: Former IPS Officer M Nageswara Rao Makes Sensational Claims

హైదరాబాద్‌, జులై 24: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది. పేదరకంలో పుట్టి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఉదయ్‌ కృష్ణారెడ్డికి మద్ధతుగా పలువురు గళం విప్పుతున్నారు. తాజాగా ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో మాజీ ఐపీఎస్ ఎం నాగేశ్వరరావు సంచలన ట్వీట్ చేశారు. లేడీ ట్రైనీ తన వ్యక్తిగత స్వార్థం కోసం ఉదయ్ కృష్ణారెడ్డిని బలిపశువును చేసిందని…

Read Full News
15 సార్లు బోర్లు వేసినా నీరు పడలేదు.. దీంతో ఈ రైతు ఏం  చేశాడో తెలుసా..?

15 సార్లు బోర్లు వేసినా నీరు పడలేదు.. దీంతో ఈ రైతు ఏం చేశాడో తెలుసా..?

మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో నివాసం ఉంటున్న రైతు మార్తా రమేష్, నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయనకు 13 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ, నీటి వనరులు లేకపోవడంతో పంటల సాగు సవాలుగా మారింది. ఈ సవాలును అధిగమించడానికి రమేష్ అనేక ప్రయత్నాలు చేశారు, చివరికి అతని పట్టుదల విజయ తీరాలను చేర్చింది. నీటి కోసం అలుపెరగని పోరాటం మార్తా రమేష్ తన 13 ఎకరాల పొలానికి నీటిని…

Read Full News