Headlines

cwcuppal@gmail.com

‘అసలు దాడి ఇప్పుడే మొదలవుతుంది’.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్..! హోర్ముజ్‌లో హైటెన్షన్! | US President Donald Trump Warns Of Biggest Attack As Strikes Begin, Iran Says US Will Regret

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతున్నాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించినట్లు అమెరికా ప్రకటించింది. దీనికి ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. హోర్ముజ్ జలసంధిలో ల్యాండ్‌మైన్‌లు ఏర్పాటు చేసేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నాలను…

Read Full News

తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. | Telangana Police Attack in Maharashtra: Theft Accused Escapes in Handcuffs, 12 Arrested

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో తెలంగాణ పోలీసుల బృందంపై ఓ గుంపు దాడికి పాల్పడింది. ఓ చోరీ కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుడిని ఆదిలాబాద్ జిల్లాకు తరలిస్తుండగా.. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు చిక్లీ ఎక్స్ రోడ్డు వద్ద ఆదిలాబాద్ జిల్లా పోలీసులపై నిందితుడి తరుపు బంధువులు, అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. రాళ్లు కర్రలతో పోలీసు వాహనంపై విరుచుకుపడ్డారు. ప్రాణరక్షణ కోసం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడటంతో దాడికి పాల్పడ్డ మూక పరారైంది. ఇదే సమయంలో…

Read Full News

ODI World Cup: ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఎందుకంటే? | Australia Drops Marnus Labuschagne from ODI Squads, Signals 2027 World Cup Focus

Australia Reshapes ODI Future with New Talent for 2027 World Cup: ప్రస్తుతం అన్ని జట్లు వన్డే ప్రపంచకప్ 2027 కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తమ తుది సన్నాహాలను, స్వ్కాడ్ లతో ప్రయోగాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు కూడా వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహాల్లో భాగంగా సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లతో వన్డే సిరీస్ లను ఆడేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, ఆస్ట్రేలియా స్వ్కాడ్ ను కూడా ప్రకటించింది….

Read Full News

షియోమీ 18 ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్..! లీకైన ఫోల్డబుల్‌ డివైజ్‌ ఫీచర్లు తెలిస్తే ఫిదా అయిపోతారు | Xiaomi 18 Fold Leaked Images Reveal Wide Body Design, Red Finish, and Horizontal Camera Module Ahead of September Launch!

ఆధునిక మొబైల్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు వస్తున్న షియోమీ 18 ఫోల్డ్ డిజైన్‌కు సంబంధించిన సరికొత్త సమాచారం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆకర్షణీయమైన వెడల్పు బాడీ, ప్రత్యేకమైన రంగులతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ పరంగా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. వైడ్ డిజైన్, రెడ్ ఫినిష్ ప్రత్యేకతలు చైనీస్ టిప్‌స్టర్ వీబో వేదికగా షేర్ చేసిన లీకైన ఫొటోల ప్రకారం…

Read Full News

Gold Price Today: రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులోనే ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు! | Gold Prices Crash to Record Lows.. You’ll Be Shocked to Know How Much They Fell in a Single Day

Gold, Silver Prices Today: ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పరుగులు పెట్టిన రెండు లోహాల ధరలు.. ఇప్పుడు గణనీయంగా తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చేలా ఉంది. అయితే తాజాగా సెప్టెంబర్‌ 2న బుధవారం ధరలను పరిశీలిస్తే తులం బంగారంపై భారీ స్థాయిలో దిగి వచ్చింది. నిన్న ఉదయం 10 గంటల సమయంలో తులం బంగారం ధర రూ.1,56,930 ఉండగా, ఇప్పుడు మాత్రం రూ.1,54,080 వద్ద కొనసాగుతోంది….

Read Full News

టెక్‌ లవర్స్‌కి పిచ్చెక్కించే ఫీచర్లతో పోకో ఎక్స్‌8, ఎక్స్‌8 పవర్‌‌ 5జీ.. కొని తీరాల్సిందే అనేంతగా..

రోజంతా ఛార్జింగ్ గురించి ఆలోచించకుండా నాన్‌స్టాప్ వాడుకునేలా ఏకంగా పది వేల ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో సంస్థ సరికొత్త హ్యాండ్‌సెట్లను ఆవిష్కరిస్తోంది. వినూత్న హంగులతో, శక్తివంతమైన ప్రాసెసర్లతో వస్తున్న ఈ మొబైల్స్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. భారీ బ్యాటరీ సామర్థ్యం ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ పోకో భారత్‌లోకి మరో రెండు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుండగా పోకో ఎక్స్8…

Read Full News

80 గంటల బ్యాటరీ లైఫ్‌తో బ్రాండెడ్‌ హెడ్‌ఫోన్స్‌! ధర, ఫీచర్లతోనే మతిపోగొట్టేస్తున్న బ్లూపంక్ట్‌ | Blaupunkt Launches BH61 ZenX Over Ear Wireless Headphones in India Featuring Hybrid ANC and Bluetooth 6.0!

ఆధునిక జీవనశైలికి తగినట్లుగా ప్రయాణాల్లోనూ, ఆఫీసుల్లోనూ ప్రశాంతంగా పాటలు వినేందుకు బ్లూపంక్ట్ సంస్థ బీహెచ్61 జెన్‌ఎక్స్ పేరుతో వైర్‌లెస్ హెడ్‌ఫోన్లను ఆవిష్కరించింది. రద్దీ ప్రాంతాల్లోనూ బాహ్య శబ్దాలను పూర్తిగా అడ్డుకునే ప్రత్యేక ఫీచర్లతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. హైబ్రిడ్ ఏఎన్‌సీ ఫీచర్లు ఈ బ్లూపంక్ట్ బీహెచ్61 జెన్‌ఎక్స్ ఓవర్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్…

Read Full News

Moral Story: ఎవరూ చూడటం లేదు కదాని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. అల్లరి కోడిపిల్ల కథ | The Story of a Naughty Chick: A Lesson Every Child Should Learn

ఒక అందమైన గ్రామంలో ఓ కోడి తన ముగ్గురు కోడిపిల్లలతో కలిసి ఉండేది. ఆ తల్లి కోడికి తన పిల్లలంటే ఎంతో ప్రేమ. ఎప్పుడూ వాళ్లను కంటికి రెప్పలా కాపాడుతూ మంచి మాటలు చెప్పేది. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు తల్లి చెప్పిన మాటలను జాగ్రత్తగా విని ఆమెతోనే ఉండేవారు. కానీ మూడో కోడిపిల్ల మాత్రం చాలా అల్లరి చేసేది. తల్లి మాటలను పట్టించుకోకుండా అప్పుడప్పుడు ఒంటరిగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు తల్లి కోడి తన పిల్లలతో కలిసి…

Read Full News

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భారీ ఊరట.. మరో వారం రోజుల టైమ్.. నో టెన్షన్.. | LPG Gas E KYC Deadline Extended To September 7: Gives Big Relief To Consumers

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది. గ్యాస్ ఈకేవైసీ గడువును సెప్టెంబర్ 7వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 31వ తేదీతో గడువు ముగియగా.. మరో వారం రోజుల పాటు సమయం ఇస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీలోకా అందరూ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్ 31తో డెడ్ లైన్ ముగియంతో గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో గ్యాస్ కంపెనీల నుంచి గడువు పొడిగింపుపై…

Read Full News

Hyderabad: గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు.. ఇవి పాటించకపోతే.. | Ganesh Festival: Attapur Police Step Up Vigil, Issue Strict Warning to Rowdy Sheeters

గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అత్తాపూర్‌ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజేంద్రనగర్‌ డివిజన్‌ పరిధిలోని అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మొత్తం 72 మంది రౌడీ షీటర్లు ఉండగా వీరిలో దాదాపు 45 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. గణేష్‌ ఉత్సవాల సమయంలో…

Read Full News