Headlines
మీకు తెలుసా.. షర్ట్ బటన్లు మగవారికి కుడివైపు.. ఆడవాళ్లకు ఎడమవైపుకు ఎందుకుంటాయ్? 99శాతం మందికి తెలియదు..

మీకు తెలుసా.. షర్ట్ బటన్లు మగవారికి కుడివైపు.. ఆడవాళ్లకు ఎడమవైపుకు ఎందుకుంటాయ్? 99శాతం మందికి తెలియదు..

మగవారు, ఆడవారు వేసుకునే షర్టులకు బటన్లు వేర్వేరు వైపులా ఉంటాయనే విషయం చాలామంది గమనించే ఉంటారు. సాధారణంగా పురుషుల షర్టులకు బటన్లు కుడి వైపునఉంటే, మహిళల షర్టులకు మాత్రం ఎడమ వైపున ఉంటాయి. ఇది కేవలం ఏదో సాధారణ ఫ్యాషన్ డిజైన్ అనుకుంటే పొరపాటే. దీని వెనుక శతాబ్దాల నాటి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. పురుషులు, మహిళల బటన్ల అమరికలో ఈ తేడా ఉంటుంది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. చరిత్రకారుల ప్రకారం.. ఐరోపాలో అనేక…

Read Full News
Mahesh Babu: ఈ ముగ్గురూ సినిమా స్టార్స్ మహేష్ బాబు క్లాస్‌ మేట్స్ అని తెలుసా? అందరూ పాన్ ఇండియా ఫేమస్ | Did You Know These Kollywood Stars Are Classmates Of Mahesh Babu, Full Details Here

Mahesh Babu: ఈ ముగ్గురూ సినిమా స్టార్స్ మహేష్ బాబు క్లాస్‌ మేట్స్ అని తెలుసా? అందరూ పాన్ ఇండియా ఫేమస్ | Did You Know These Kollywood Stars Are Classmates Of Mahesh Babu, Full Details Here

ఇవాళ (ఆగస్టు 09)టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. దీంతో అతని కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హ్యాండ్సమ్ హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక మహేష్ పుట్టిన రోజు సందర్భంగా అతని అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అన్నదానం, రక్తదానం వంటి మంచి కార్యక్రమాలు నిర్వహించారు. ఇక సోషల్ మీడియాలోనూ మహేష్ బాబు పేరు మార్మోగుతుంది. సూపర్ స్టార్ ఫొటోలు, వీడియోలను షేర్…

Read Full News
అమావాస్య రాత్రి ఆ గ్రామంలో పక్షులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి? మన దేశంలోని ఈ మిస్టరీ విలేజ్ గురించి తెలిస్తే.. | The Mystery of Jatinga: Why Do Birds Mass Deaths in This Indian Village

అమావాస్య రాత్రి ఆ గ్రామంలో పక్షులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి? మన దేశంలోని ఈ మిస్టరీ విలేజ్ గురించి తెలిస్తే.. | The Mystery of Jatinga: Why Do Birds Mass Deaths in This Indian Village

మనుషులు తీవ్రమైన మనస్తాపం, దుఃఖం, ఓటమి లేదా అహంకారం వల్ల ఆత్మహత్యలకు పాల్పడటం వింటూనే ఉంటాం. కానీ పక్షులు గుంపులు గుంపులుగా ఒకే ప్రదేశానికి వచ్చి ఆత్మహత్య చేసుకోవడం ఎక్కడైనా విన్నారా? ఇది ఏమాత్రం కల్పిత కథ కాదు.. నూటికి నూరు శాతం నిజం. మన దేశంలోని ఒక మారుమూల గ్రామంలో ప్రతీ ఏటా వందలాది పక్షులు మర్మమైన రీతిలో కిందపడి చనిపోతుంటాయి. మనుషుల ఆత్మహత్యల వెనుక రకరకాల విచారకరమైన కారణాలు ఉండవచ్చు.. మరి పక్షులు ఎందుకు…

Read Full News
Cinema OTT: కారులో డెడ్ బాడీ.. కట్ చేస్తే.. భయంకరమైన రహస్యం.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా.. | This Suspense Crime Thriller Movie Kannai Nambathey Still Trending in OTT

Cinema OTT: కారులో డెడ్ బాడీ.. కట్ చేస్తే.. భయంకరమైన రహస్యం.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా.. | This Suspense Crime Thriller Movie Kannai Nambathey Still Trending in OTT

నిజానికి ఇది తమిళ సినిమా. కానీ తెలుగు డబ్బింగ్ సైతం అందుబాటులో ఉంది. కథలోని మలుపులు ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేయడంతో, ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘కన్నై నామతే’ చిత్రానికి ఎం. మారన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించగా, ప్రసన్న, భూమిక, శ్రీకాంత్ అనేక ఇతర కళాకారులు ఇందులో నటించారు. ఇది ప్రధానంగా ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఒక సాధారణ వ్యక్తి అనుకోకుండా ఒక…

Read Full News
KCR: అండగా ఉంటా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ | BRS Chief KCR Visits Peddi Sudarshan Reddy’s Family in Nallabelli, Provides Rs 2.25 Crore BRS Financial Aid

KCR: అండగా ఉంటా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ | BRS Chief KCR Visits Peddi Sudarshan Reddy’s Family in Nallabelli, Provides Rs 2.25 Crore BRS Financial Aid

తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పరామర్శించారు. ఆదివారం కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వరంగల్‌ జిల్లాలోని నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి KCR నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పెద్ది కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇప్పటికే 2 కోట్ల 25 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం ప్రకటించింది బీఆర్‌ఎస్‌ పార్టీ. అందుకు సంబంధిచిన చెక్కులపై స్వయంగా…

Read Full News
Andhra Pradesh: మేడికో ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి.. నిందితులకు కఠిన శిక్ష పడేలా హామీ.. | Rajahmundry Medico Priyanka Passes Away, CM Chandrababu Assures Strict Action

Andhra Pradesh: మేడికో ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి.. నిందితులకు కఠిన శిక్ష పడేలా హామీ.. | Rajahmundry Medico Priyanka Passes Away, CM Chandrababu Assures Strict Action

గద్వాల జిల్లా ఐజాకు చెందిన మెడికో ప్రియాంక.. రాజమండ్రిలో పీజీ చదువుతోంది. ఆగస్టు 3న స్నేహితుడితో కలిసి సినిమా చూసి స్కూటీపై వెళ్తోంది. కానీ, అంతలోనే ఘోరం. మాల్‌ గేట్ దాటేలోపే అంతా ఐపోయింది. మద్యం మత్తులో కారును వేగంగా పోనిచ్చి స్కూటీని ఢీకొట్టారు అగంతకులు. కారుతో మూడుసార్లు స్కూటీని బలంగా ఢీకొట్టినట్లు సీసీ ఫుటేజీల్లో క్లియర్‌గా కనిపిస్తోంది. రాత్రి 10 గంటలకు స్వతంత్ర ఆస్పత్రి నుంచి సమాచారం అందుకుని, మరో వైద్య విద్యార్థి ఉమేష్ స్టేట్మెంట్…

Read Full News
Garuda Purana: మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? గరుడ పురాణం, భగవద్గీత ఏం చెబుతున్నాయో తెలుసా? | What Happens to the Soul After Death? Here’s What Garuda Purana and Bhagavad Gita Say

Garuda Purana: మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? గరుడ పురాణం, భగవద్గీత ఏం చెబుతున్నాయో తెలుసా? | What Happens to the Soul After Death? Here’s What Garuda Purana and Bhagavad Gita Say

Garuda Purana Telugu: సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం ఆత్మ అమరమైనది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మకు పుట్టుక, మరణం ఉండవని స్పష్టం చేశాడు. శరీరం నశ్వరమైనదైనా.. ఆత్మ నశించదని, ఒక శరీరాన్ని విడిచిన తర్వాత మరో శరీరాన్ని స్వీకరిస్తుందని హిందూ ధర్మం చెబుతుంది. ఒక వ్యక్తి పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలు ధరించినట్లే, ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుందని గీతలో వివరించబడింది. అందుకే సనాతన ధర్మంలో మరణం అనేది జీవితానికి…

Read Full News
Video: స్వాతంత్య్రం వచ్చిన 79 ఏళ్లకు ఆ గ్రామానికి బస్సు.. వాళ్ల ఆనందం చూస్తే గుండె ఉప్పొంగాల్సిందే.. | After 79 Years of Independence, This Indian Village Finally Gets Its First Bus, Watch Viral Video

Video: స్వాతంత్య్రం వచ్చిన 79 ఏళ్లకు ఆ గ్రామానికి బస్సు.. వాళ్ల ఆనందం చూస్తే గుండె ఉప్పొంగాల్సిందే.. | After 79 Years of Independence, This Indian Village Finally Gets Its First Bus, Watch Viral Video

ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంలో రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. డ్రైవర్ లేని కార్లు, గాల్లో ఎగిరే వాహనాలు వాడుకలోకి వస్తున్న ఈ డిజిటల్ యుగంలో.. కనీస రవాణా సదుపాయాలు లేక అల్లాడుతున్న గ్రామాలు మన దేశంలో ఇంకా ఉన్నాయంటే నమ్మగలరా? అలాంటి ఒక గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చిన 79 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఒక ప్రభుత్వ బస్సు అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని కుర్దల్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది….

Read Full News
Rajendra Prasad: ఆ హీరోతో నటించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.. మా ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది.. రాజేంద్రప్రసాద్.. | Veteran Actor Rajendra Prasad on His Special Bond with Mahesh Babu and Lessons from a 40 Year Career

Rajendra Prasad: ఆ హీరోతో నటించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.. మా ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది.. రాజేంద్రప్రసాద్.. | Veteran Actor Rajendra Prasad on His Special Bond with Mahesh Babu and Lessons from a 40 Year Career

తెలుగు సినీ పరిశ్రమలో తన విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నవరస నటనా సార్వభౌమ రాజేంద్ర ప్రసాద్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, యువతారలతో అనుబంధం, తనను తీర్చిదిద్దిన కీలకమైన పాఠాల గురించి ఆయన పలు విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా అనుభవాలను రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబుతో దాదాపు 90 రోజులకు…

Read Full News
Ramya Krishna: డైరెక్టర్ కృష్ణ వంశీ, రమ్యకృష్ణ ప్రేమకథ ఎలా మొదలైందో తెలుసా.. ? 7ఏళ్లు ప్రేమించుకుని.. | Director Krishna Vamsi revealed his love story with Ramya Krishna

Ramya Krishna: డైరెక్టర్ కృష్ణ వంశీ, రమ్యకృష్ణ ప్రేమకథ ఎలా మొదలైందో తెలుసా.. ? 7ఏళ్లు ప్రేమించుకుని.. | Director Krishna Vamsi revealed his love story with Ramya Krishna

దర్శకుడు కృష్ణవంశీ తన వ్యక్తిగత జీవితం, రమ్యకృష్ణతో తన ప్రేమకథ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో జెడి చక్రవర్తి, మహేశ్వరిల విషయమై ఏర్పడిన గొడవ కేవలం అపరిపక్వత వల్ల జరిగిందని, ఆ సమయంలో తమకు మెచ్యూరిటీ లేదని, ప్రస్తుతం వారంతా స్నేహితులుగా ఉన్నారని స్పష్టం చేశారు. అలాగే తన ఆలస్య వివాహానికి ఆ ప్రేమకథ కారణం కాదని పేర్కొన్నారు. రమ్యకృష్ణతో తన ప్రేమాయణం ఎలా మొదలైందో కృష్ణవంశీ వివరించారు. అప్పుడప్పుడే టీవీలు వస్తున్న రోజుల్లో రమ్యకృష్ణ…

Read Full News