Headlines
నెలకు రూ.85,920 జీతంతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఆగస్ట్ 24 వరకే ఛాన్స్! డిగ్రీ పాసైతే చాలు.. | IOB Recruitment 2026: 250 Local Bank Officer Posts, Apply Online by August 24

నెలకు రూ.85,920 జీతంతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఆగస్ట్ 24 వరకే ఛాన్స్! డిగ్రీ పాసైతే చాలు.. | IOB Recruitment 2026: 250 Local Bank Officer Posts, Apply Online by August 24

బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ (IOB) గుడ్‌న్యూస్‌ చెప్పింది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 250 పోస్టులను జేఎంజీఎస్‌-I (Scale-I) కేడర్‌లో భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసిన రాష్ట్రంలోనే పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 24, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 250 లోకల్ బ్యాంక్…

Read Full News
బోనాల స్పెషల్ : పల్లెటూరి స్టైల్ యాటకూర.. ఎలా వండాలో తెలుసా?

బోనాల స్పెషల్ : పల్లెటూరి స్టైల్ యాటకూర.. ఎలా వండాలో తెలుసా?

యాట కూర వండటానికి కావాల్సిన పదార్థాలు : యాటక కూర, ఉల్లిపాయలు అరకేజీ, పచ్చి మిర్చీ పావు కేజీ, వెల్లుల్లి రెబ్బలు, 8 , పల్లీలు వేయించినవి కప్పు, పసుపు, కారం, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన ధనియాల పౌడర్, బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, నిమ్మకాయ, కొత్తిమీర, పూదీనా, కస్తూరీ మేతి. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మేక లేదా…

Read Full News
ఫుట్‌పాత్‌ల మీద నిద్ర.. ఆకలి కేకలతో ఏడుపులు..! కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు | Bollywood Star Hero Mithun Chakraborty Untold Story: Struggle, Survival, and Superstar Success.

ఫుట్‌పాత్‌ల మీద నిద్ర.. ఆకలి కేకలతో ఏడుపులు..! కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు | Bollywood Star Hero Mithun Chakraborty Untold Story: Struggle, Survival, and Superstar Success.

సినీ పరిశ్రమలో ఎంతోమంది నటులు జీరో నుండి హీరోలుగా ఎదిగారు. వారిలో ఈ దిగ్గజ నటుడు ఒకరు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఆయన జీవిత ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. అన్నం లేక, డబ్బుల్లేక తీవ్ర కష్టాలను ఎదుర్కొని, అడుగడుగునా ఆకలి, నిరాశలను జయించి ఆయన స్టార్‌డమ్‌ను చేరుకున్నాడు. ఈ కష్టాల కడలిని ఈదుకుంటూ ముందుకు సాగిన ఆయన జీవిత కథ అనేకమందికి ఆదర్శం. ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ మిథున్ చక్రవర్తి….

Read Full News
ఇది ఇండియన్ టీమా లేక హాస్పిటల్ వార్డా..? ఆ దెబ్బకు రంగంలోకి బిగ్ బాస్..! | Indian cricket injury crisis bcci secretary devajit saikia vvs laxman coe meeting

ఇది ఇండియన్ టీమా లేక హాస్పిటల్ వార్డా..? ఆ దెబ్బకు రంగంలోకి బిగ్ బాస్..! | Indian cricket injury crisis bcci secretary devajit saikia vvs laxman coe meeting

Indian Cricket Team Injuries: టీమిండియా క్రీడాకారుల గాయాల సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఏకంగా ఒక ప్రధాన జట్టునే ఏర్పాటు చేసేంత మంది కీలక ఆటగాళ్లు గాయపడటంతో బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ)కు చేరుకుని వివిఎస్ లక్ష్మణ్‌తో అత్యవసరంగా భేటీ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. భారత జట్టును వరుస గాయాలు వెంటాడుతున్న తీరుపై బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్న ఆటగాళ్ల…

Read Full News
Thalliki Vandanam: తల్లికి వందనం అందని విద్యార్థులకు మరో ఛాన్స్.. అరోజే అకౌంట్లోకి డబ్బులు! | AP Talliki Vandanam Second Phase Update: Check Eligibility and Money Release Status

Thalliki Vandanam: తల్లికి వందనం అందని విద్యార్థులకు మరో ఛాన్స్.. అరోజే అకౌంట్లోకి డబ్బులు! | AP Talliki Vandanam Second Phase Update: Check Eligibility and Money Release Status

పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు కూటమి సర్కార్ ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది ఇవ్వాల్సిన తల్లికి వందనం డబ్బులను తొలి విడతగా ఇప్పటికే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది. అయితే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా తొలి విడతలో డబ్బులు…

Read Full News
Andhra News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. 20 మందికి తీవ్ర గాయాలు.. | Major Road Accident in Anantapur: Private Travel Bus and Eicher Vehicle Collide, 20 Injured

Andhra News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. 20 మందికి తీవ్ర గాయాలు.. | Major Road Accident in Anantapur: Private Travel Bus and Eicher Vehicle Collide, 20 Injured

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తొలుత పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా..  అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే.. ఆదివారం తెల్లవారుజామున…

Read Full News
మన దేశంలోని ఈ హోటల్‌లో 14 వేల మంది చనిపోయారు! అయినా అక్కడికే క్యూ కడుతున్న జనాలు | Kashi Moksha Bhavan: The Special Place Where People Spend Their Final Days Seeking Moksha

మన దేశంలోని ఈ హోటల్‌లో 14 వేల మంది చనిపోయారు! అయినా అక్కడికే క్యూ కడుతున్న జనాలు | Kashi Moksha Bhavan: The Special Place Where People Spend Their Final Days Seeking Moksha

సాధారణంగా మనం హోటల్‌కు ఎందుకు వెళ్తాం? వేరే ప్రాంతానికి పనిమీద వెళ్లినప్పుడో, విహారయాత్రకు వెళ్లినప్పుడో బస చేసేందుకు హోటల్‌కు వెళ్తాం. కానీ, మన దేశంలో ఓ ప్రత్యేకమైన హోటల్ ఉంది. అక్కడికి చనిపోవడానికే వెళ్తారు. ఇప్పటి వరకు అలా వెళ్లి ఆ హోటల్‌లో 14 వేల మంది వరకు చనిపోయారు. వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మరి ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. వారణాసి.. హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసాల్లో అత్యంత పవిత్రమైన నగరాల్లో…

Read Full News
Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..

Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..

పెళ్లి పేరుతో ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలు ఉన్న 35 ఏళ్ల మహిళను మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. వివారల్లోకి వెళ్తే.. బాధిత మహిళ సినిమా పరిశ్రమలో షూటింగ్ ఈవెంట్స్ వర్కర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు మహమ్మద్ మతీన్, మహమ్మద్ ఆమిర్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో 2013లో మతీన్‌ను ఆమె వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానం. అయితే దాంపత్య జీవితంలో విభేదాలు కారణంగా…

Read Full News
SSY: సుకన్య సమృద్ది యోజన పథకం రూల్స్.. ఎన్నారైలు అకౌంట్ ఓపెన్ చేయవచ్చా..? నిబంధనలు ఇవే..

SSY: సుకన్య సమృద్ది యోజన పథకం రూల్స్.. ఎన్నారైలు అకౌంట్ ఓపెన్ చేయవచ్చా..? నిబంధనలు ఇవే..

దేశంలో సుకన్య సమృద్ది యోజన పథకం ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుమార్తెల భవిష్యత్ కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు ఇది మంచి సేవింగ్స్ స్కీముగా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పొదుపు పథకం నడుస్తుండటంతో.. డబ్బులకు భద్రత ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్‌తో లింక్ అయి ఉండకపోవడంతో మీరు పెట్టే పెట్టుబడికి ఎలాంటి రిస్క్ ఉండదు. ప్రస్తుతం సుకన్య సమృద్ది యోజన పథకం వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. బ్యాంక్…

Read Full News
మీ వైఫై స్లోగా ఉందా..? ఇంటి గోడలతోనే ఇంటర్నెట్ స్పీడ్ పెంచే టెక్నాలజీ గురించి తెలుసా | Jio Smart Wall Technology Set To Revolutionize Internet Connectivity In Every Home

మీ వైఫై స్లోగా ఉందా..? ఇంటి గోడలతోనే ఇంటర్నెట్ స్పీడ్ పెంచే టెక్నాలజీ గురించి తెలుసా | Jio Smart Wall Technology Set To Revolutionize Internet Connectivity In Every Home

సమకాలీన ప్రపంచంలో వేగవంతమైన ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక భాగం అయింది. సిగ్నల్ లేని ప్రాంతాలలో నెట్ వాడకం కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు సరికొత్త పద్ధతులను అన్వేషిస్తున్నారు. గోడలే సిగ్నల్ పెంచితే.. సాధారణంగా వై-ఫై పరిధిని పెంచడానికి మనం బూస్టర్లు లేదా ఎక్స్‌టెండర్లు వాడుతుంటాం. కానీ జియో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ వాల్ పూర్తి భిన్నమైనది. ఇది ఎలాంటి కొత్త సిగ్నల్స్‌ను ఉత్పత్తి చేయదు. మన ఇంట్లో ఇప్పటికే…

Read Full News