ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ బిగ్ గిఫ్ట్.. కొత్త టెక్నాలజీతో భూ రికార్డులకు శాశ్వత రక్షణ! | Enhanced security for land records in AP: CM Chandrababu virtually launched Mee Bhumi Blockchain pilot project on July 23
ఆంధ్రప్రదేశ్లో భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ వివరాలకు శాశ్వత భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘మీ భూమి–బ్లాక్ చెయిన్’ పైలట్ ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (జూలై 23) వర్చువల్గా ప్రారంభించనున్నారు. భూ రికార్డులకు ‘సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్’గా పనిచేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో ఏడు జిల్లాల కలెక్టర్లు వర్చువల్గా పాల్గొననున్నారు. తొలి దశలో కర్నూలు,…