Headlines

cwcuppal@gmail.com

దొంగలు ఎత్తుకెళ్తారనీ.. ఏకంగా ఇంటి పైకప్పుపైకి కారు ఎక్కించిన యజమాని! వీడియో వైరల్ | Worried About Car Theft, Bihar Man Parks Scorpio on Rooftop Before Leaving for Abroad; Video Goes Viral

బీహార్, సెప్టెంబర్ 4: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌ను భారీ క్రేన్‌ సాయంతో పైకి ఎత్తి, నివాస భవనం పైకప్పుపై జాగ్రత్తగా ఉంచడం కనిపిస్తోంది. వాహనాన్ని క్రేన్‌ ద్వారా పైకి లేపి, ఇంటి పైకప్పుపైకి చేర్చిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాహనం యజమాని ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లనున్నాడు. తాను లేని సమయంలో వాహనాన్ని ఇంటి ముందుగానీ, రోడ్డుపైగానీ పార్క్ చేస్తే దొంగతనానికి గురయ్యే అవకాశం ఉందని…

Read Full News

Pachimirapa Nuvvula Annam: లంచ్‌లోకి 10 నిమిషాల్లో కమ్మని పచ్చిమిరపకాయ నువ్వుల అన్నం | Pachimirapa Nuvvula Annam Recipe: 10 Minute Spicy Sesame Green Chilli Rice in Telugu

కావలసిన పదార్థాలు: సుమారు 200 గ్రాముల ఉడికించిన పొడిపొడి అన్నం, రెండున్నర టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, ఒక టీస్పూన్ జీలకర్ర, 4 నుండి 6 – కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, సుమారు 20 వెల్లుల్లి రెబ్బలు, పావు కట్ట కొత్తిమీర తరుగు, తాలింపు దినుసులు, ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్లు / పల్లీలు,  రెండు రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు మరియు సరిపడినంత నూనె.

Read Full News

Garuda Purana: మరణం తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై ఎందుకు ఉంచుతారు? | Garuda Purana: Why Is the Body Placed on the Ground After Death? Know the Spiritual Significance

Garuda Puranam Telugu: ఒక వ్యక్తి మరణించిన తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై పడుకోబెట్టడం చాలా హిందూ కుటుంబాల్లో కనిపించే సంప్రదాయం. తరతరాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నప్పటికీ, అసలు ఇలా ఎందుకు చేస్తారనే విషయం చాలామందికి తెలియదు. ఇది కేవలం పాతకాలం నుంచి వస్తున్న సంప్రదాయమా? లేక దీని వెనుక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రతీకాత్మక భావనలు ఉన్నాయా? హిందూ సంప్రదాయాల్లో మరణం అనేది జీవితం ముగియడం మాత్రమే కాదు.. ఆత్మ తన తదుపరి ప్రయాణాన్ని…

Read Full News

గన్నేరు ఆకులతో పప్పు కూర.. అంగన్‌వాడీలో భోజనం తిని ఐదుగురికి అస్వస్థత! | Oleander Leaves Accidentally Mixed in Anganwadi Meal in Khammam; Three Children, Two Women Fall Sick

ఖమ్మం, సెప్టెంబర్ 4: గన్నేరు ఆకులు పొరపాటున పప్పులో కలవడంతో ఆ భోజనం తిన్న ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంగన్‌వాడీ కేంద్రం 3లో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న నాగమణి అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నారు. దీంతో…

Read Full News

Tomato Pickle: నెల రోజులైనా చెక్కుచెదరని ఇన్‌స్టంట్ టమోటా పచ్చడి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతం! | Instant Tomato Nilva Pachadi Recipe: Andhra Village Style Tomato Pickle in Telugu

పప్పుగుత్తితో లేదా గరిటెతో మెదిపి, తాజా ఆవ-మెంతుల పొడి వేసి నూనెలో మగ్గించే ఈ విలేజ్ స్టైల్ టమోటా పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: అర కిలో నుండి ముప్పావు కిలో మంచి ఎర్రటి గట్టి టమోటాలు,  నిమ్మకాయ సైజు అంత – పీచు, గింజలు తీసిన చింతపండు, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల కారం , అర టీస్పూన్ పసుపు ,  రుచికి సరిపడా ఉప్పు, ఆవాలు, దోరగా వేయించి పొడి చేయడానికి…

Read Full News

విద్యార్థులకు అదిరిపోయే స్కాలర్‌షిప్‌లు.. నెలకు రూ.15 వేలు, ఏడాదికి రూ.1 లక్ష | Big Scholarship Opportunities for Students: Get Up to Rs 1.5 Lakh Financial Aid

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు అందిస్తున్న స్కాలర్‌షిప్‌లు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడనున్నాయి. పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు నెలకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే నేషనల్ స్కాలర్‌షిప్ ఫర్ పోస్టు గ్రాడ్యుయేట్ స్టడీస్ (NSPG)తో పాటు దివ్యాంగ డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష అందించే కొటాక్ సురక్షా స్కాలర్‌షిప్, పాఠశాల విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున ఇచ్చే దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన అందుబాటులో ఉన్నాయి….

Read Full News

బుర్ర పాడు టేస్ట్ మావ.. కీమా దోశ ధర ఇంత తక్కువా..? ఎక్కడంటే..? | Mutton Keema Pesarattu: A Must Try Traditional Dish on Vijayawada Vizag Highway

విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లే మార్గంలో, లేదా వైజాగ్ నుంచి విజయవాడకు ప్రయాణించేటప్పుడు, యర్రవరం సమీపంలోని యస్.తిమ్మాపురం అనే గ్రామంలో ఒక ప్రత్యేకమైన రుచి గల టిఫిన్స్ అందించే చిన్న పాక ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం కట్టెల పొయ్యి మీద తయారుచేసే మటన్ కీమా పెసరట్లకు పేరు పొందింది. ఇక్కడ ఇంట్లో వాళ్లే స్వయంగా రుబ్బుకున్న పిండితో పెసరట్లు వేస్తారు. కట్టెల పొయ్యిపై చేసే ఈ పెసరట్ల రుచి ఎంతో అద్భుతంగా ఉంటుందని చెబుతారు. ఈ…

Read Full News

Local Body Elections: ఏపీలో స్థానిక సమరానికి ముందడుగు.. మూడు దశల్లో మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్ | AP Local Body Elections: Delimitation Schedule Announced for 39 Urban Local Bodies

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మరో కీలక ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల నేపథ్యంలో వార్డుల పునర్విభజనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల హద్దులను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియను పూర్తి చేసేందుకు మున్సిపల్ శాఖ టైమ్‌లైన్ రూపొందించింది. మొత్తం 39 పట్టణ స్థానిక సంస్థల్లో దశలవారీగా డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో 26 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్ ప్రక్రియకు సెప్టెంబర్ 3ను గడువుగా నిర్ణయించారు. పార్వతీపురం,…

Read Full News

Chamanti Plant Care: వాడిపోయిన చామంతి మొక్కలకు ప్రాణం పోయండిలా! సీజన్ మొత్తం గుత్తులు గుత్తులుగా పూస్తాయి

రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే గార్డెన్ మరియు కిచెన్ వేస్ట్‌తో తేలికపాటి కుండీలను సిద్ధం చేసి పాత చామంతికి తిరిగి ప్రాణం పోసే సమగ్ర విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గార్డెన్ వేస్ట్‌తో లైట్ వెయిట్ కుండీల తయారీ: టెర్రస్ గార్డెన్ చేసేవారికి కుండీ బరువు తగ్గించుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మంచి డ్రైనేజ్ హోల్స్ ఉన్న కుండీని తీసుకుని, అడుగున పల్చటి మట్టి పొరను వేయాలి. ఆపై తోటలో వచ్చే ఎండిన ఆకులు, రాలిన పువ్వులు లేదా…

Read Full News

India vs Japan: భారత్, జపాన్ క్రికెట్ చరిత్రలోనే అపూర్వ ఘట్టం.. ఆ రోజే టీమిండియా టీ20 మ్యాచ్ | India vs japan historical t20 match date venue complete details

India vs Japan: బీసీసీఐ క్రీడాభిమానులకు ఒక ఊహించని సంచలన వార్త అందించింది. భారత్, జపాన్ పురుషుల జట్ల మధ్య సెప్టెంబర్ 22న ఒక చారిత్రాత్మక టి20 అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. ఇరు దేశాల దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చారిత్రాత్మక మ్యాచ్‎ను నిర్వహిస్తున్నారు. భారత క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక నూతన అధ్యాయానికి నాంది కానుంది. జపాన్, భారత్ పురుషుల క్రికెట్ జట్లు అంతర్జాతీయ స్థాయిలో ఒక మ్యాచ్‌లో తలపడటం ఇదే తొలిసారి….

Read Full News