Headlines

నన్ను పిలవరు.. పిలిచినా వెళ్ళాను..! ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్ విజయశాంతి

లేడీ అమితాబ్ గా పేరుగాంచిన ప్రముఖ నటి విజయశాంతి తన సినీ, రాజకీయ ప్రస్థానం గురించి, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె 80ల నాటి నటీనటుల రీయూనియన్ పార్టీ, తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలు, తన విజయాలకు కారణమైన వ్యక్తుల గురించి మాట్లాడారు. చిరంజీవి ఏర్పాటు చేసిన 80ల రీయూనియన్ పార్టీకి తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ ఆహ్వానించినా తాను వెళ్ళేదాన్ని కాదని విజయశాంతి స్పష్టం చేశారు….

Read Full News

అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు.. | Actor jayaprakash reddy Intresting comments about Nandamuri Balakrishna

నటుడు జయప్రకాశ్ రెడ్డి గతంలో ఒక ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి, అలాగే తన సొంత అనుభవాలను, ఆచారాలను వివరంగా పంచుకున్నారు. నందమూరి బాలకృష్ణలోని గొప్ప లక్షణాలను, ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణను గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. “సమరసింహా రెడ్డి” చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, బాలకృష్ణ మర్యాదపూర్వక స్వభావాన్ని వివరించారు. సెట్‌లో తాను అడుగుపెట్టగానే, కుర్చీలో కూర్చున్న బాలకృష్ణ వెంటనే లేచి…

Read Full News

భారత్‌ను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ.. 17 రోజుల్లోనే 1,268 కేసులు నమోదు..! రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న.. | Swine Flu Cases Surge in India: 1,268 New H1N1 Cases Reported in Delhi in Just 17 Days

భారతదేశంలో స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో కేవలం 17 రోజుల వ్యవధిలోనే 1,268 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 2,612కి చేరింది. ఈ పెరుగుదల జాతీయ రాజధానికే పరిమితం కాలేదు.. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్‌లలో కూడా కేసులు పెరిగాయి. మహారాష్ట్ర (1,109 కేసులు), కర్ణాటక (4,212 కేసులు), ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి…

Read Full News

అలా ఎలా కొట్టావ్ అన్న.. ఒకే ఓవర్‌లో 39 పరుగులా! ప్రపంచ రికార్డు బద్దలు | Darius Visser Creates T20I World Record with 39 Runs in One Over

క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 39 పరుగులు సాధించడం సాధ్యమేనా? అలా ఎలా.. ఒక ఓవర్‌కు 6 బంతులు. ప్రతి బాల్ సిక్స్ కొట్టినా.. 36 పరుగులు మాత్రమే వస్తాయి. అలా జరిగిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. కానీ ఒక్క ఓవర్‌లో 39 పరుగులు ఎలా సాధ్యం. అయితే ఈ స్టోరీ పూర్తిగా చదివేయండి. సమోవా బ్యాటర్ డారియస్ విస్సర్ అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేశాడు. వనువాటుతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఈస్ట్ ఏషియా-పసిఫిక్ రీజినల్ క్వాలిఫయర్‌లో ఒకే…

Read Full News

Meenakshi Chaudhary: ఆ హీరో అంటే పిచ్చి.. అతనితో మూవీ డేట్‌కు వెళ్తా..! ఓపెన్‌గా చెప్పిన మీనాక్షి | Meenakshi Chaudhary says that she really likes Kollywood star hero Simbu

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది పంజాబీ ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ‘హిట్ 2’, ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, అనగనగా ఒక రాజు వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ‘లక్కీ ఛామ్’గా మారిపోయింది. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ విజయ్ దళపతి సరసన నటించి అక్కడి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆచి తూచి సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. కాగా గతంలో ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో…

Read Full News

Andhra Pradesh: పుస్తలమ్మేలా చేసింది ఈ పులసేనా.. యానాం వేలంలో ఎంత ధర పలికిందంటే..? | Record Price for Godavari Pulasa Fish: Single Fish Sold for Rs 24,000 at Yanam

రుచికి రారాజుగా పేరుగాంచిన ప్రసిద్ధ గోదావరి పులస చేపలకు మార్కెట్‌లో డిమాండ్ ఆకాశాన్నంటుంది. తాజాగా పుదుచ్చేరి పరిధిలోని యానాం రేవులో నిర్వహించిన బహిరంగ వేలంలో పులస చేపలు రికార్డు స్థాయి ధర పలికాయి. కేవలం 1.300 కేజీల బరువున్న ఒక్క మగ పులస చేప ఏకంగా రూ. 24,000 పలకడం ఈ సీజన్‌లోనే సరికొత్త రికార్డుగా నిలిచింది. యానాం మత్స్యకారుల వలకు చిక్కిన రెండు పులస చేపలకు శుక్రవారం రేవులో వేలం పాట నిర్వహించారు. వీటిలో 1.300…

Read Full News

పసికూన చేతిలో ఫసక్.. ఒక్కసారి కాదు, ఏకంగా 2సార్లు ఛాంపియన్ టీం ఇజ్జత్ పాయే..! | Namibia beats south africa t20i tri series opener

Namibia vs South Africa: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. నాంబియా (Namibia)తో జరిగిన టీ20ఐ మ్యాచ్‌లో ప్రోటీస్ టీం 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2026 నాంబియా టీ20ఐ ట్రై సిరీస్‌లో భాగంగా శుక్రవారం విండ్‌హోక్‌లో ఈ మ్యాచ్ జరిగింది. స్వదేశంలో నాంబియా అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికాపై టీ20ఐల్లో నాంబియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన టీ20ఐల్లో…

Read Full News

కూరగాయలు లేకపోయినా పర్లేదు! అన్నం, చపాతీల్లోకి నోరూరించే వెల్లుల్లి మసాలా కారం.. ఎలా చేయాలంటే? | No Vegetables at Home? Try This Spicy Garlic Masala Curry for Rice, Chapati and Dosa!

రోజూ ఒకే రకమైన కూరలు తిని బోర్ కొట్టినప్పుడు లేదా ఇంట్లో వంట చేయడానికి కూరగాయలు ఏమీ లేనప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాం. అలాంటప్పుడు తక్కువ సమయంలో, ఇంట్లో ఉండే సాధారన దినుసులతో నోటికి ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి మసాలా కారం తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కారంతో తింటే కడుపు నిండా భోజనం చేయవచ్చు. కావాల్సిన పదార్థాలు: పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు: 20 నూనె:…

Read Full News

New Rules: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న రూల్స్.. ఎల్పీజీ గ్యాస్ నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ల వరకు.. కొత్త నిబంధనలు తెలుసుకోండి.. | September 1 Rules: LPG, ITR, Fixed Deposits and International Travel Rules Set to Change

నెల మారుతుందంటే చాలు.. అనే కొత్త మార్పులు అమల్లోకి వస్తూ ఉంటాయి. ఆగస్ట్ ముగియడానికి మరో కొద్ది రోజులే ఉండగా.. సెప్టెంబర్ నెల వచ్చేస్తోంది. రాబోయే నెలలో దేశ ప్రజలను ఆర్ధికంగా ప్రభావితం చేసే అనేక కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. రోజువారీ ఖర్చులతో పాటు ఎల్పీజీ గ్యాస్ ధరలు, ఎల్పీజీ ఈకేవైసీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సంబంధించి మార్పులు వస్తున్నాయి. వీటిని ముందే తెలుసుకోవడం వల్ల మీరు జాగ్రత్త పడవచ్చు. తెలుసుకోకపోవడం వల్ల నష్టపోయే…

Read Full News

దేవుడి దయ అంటే ఇదేనేమో.. మృత్యువుకు 100 మీటర్ల దూరంలో ఏపీ వాసులు.. నేపాల్ వరదల్లో ఎలా బతికారంటే..? | Miracle in Nepal Floods: How a Short Tea Break Saved 26 Pilgrims from Andhra Pradesh

భగవంతుడు కాపాడాలని అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు అనే నానుడి నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ భక్తుల విషయంలో అక్షరాలా నిజమైంది. నేపాల్‌లో ముంచెత్తిన భీకర జలప్రళయంలో కేవలం 100 మీటర్ల దూరం నుంచి మృత్యుంజయులుగా బయటపడ్డారు తిరుపతికి చెందిన 26 మంది యాత్రికులు. స్థానికుల అప్రమత్తత, బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో పాటు వాళ్లు ఆగిన ఒక చిన్న టీ బ్రేక్ 26 నిండు ప్రాణాలను కాపాడింది. కైలాస మానససరోవర్ యాత్ర నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుంచి…

Read Full News