Auto News: కార్ల ప్రియులకు షాక్.. సెప్టెంబర్ నుంచి మారుతి, హ్యుందాయ్ కార్ల ధరల పెంపు! | Hyundai, Maruti will increase the prices of its vehicles by up to 1 percent across its portfolio effective september
Auto News: మీరు హ్యుందాయ్ కారు కొనాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు మీరు మరింత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు పెద్ద షాక్ ఇస్తూ, హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మొత్తం కార్ల శ్రేణి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ 2026లో రెండవసారి ధరలను సవరించబోతోంది. సెప్టెంబర్ 2026 నుండి హ్యుందాయ్ వాహనాల ధరలు 1% మేర పెరగనున్నాయి. అయితే ప్రతి మోడల్, వేరియంట్ను బట్టి ఈ ధరల పెంపు వేర్వేరుగా ఉంటుంది. ఈ కంపెనీ…