Headlines

iPhone 17 Pro: ఆపిల్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌..! | Flipkart is giving a discount of Rs 39,000 on iPhone 17 Pro.. Know how to get this great deal

ఏదైనా ఆపిల్ యూజర్ ఐఫోన్ 17 ప్రో కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి ఐఫోన్ 17 ప్రో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.93,900 ప్రభావవంతమైన ధరకు అందుబాటులో ఉంది. దీనితో దాని 256GB మోడల్, దాని జాబితా ధర కంటే రూ.39,000 తక్కువకే లభిస్తోంది. ఈ డీల్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు రెండూ ఉండటం వల్ల మొత్తం ధర మరింత తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 ప్రో 256GB…

Read Full News

Actress Meena: మీనా భర్త ఎలా చనిపోయారో తెలుసా? అసలు విషయం చెప్పిన సీనియర్ హీరోయిన్ | Actress Meena Gets Emotional While Remembering Her Husband Tragic Death

ఛైల్డ్‌ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైంది మీనా. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం తదితర భాషల్లో వందలాది సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో తిరుగులేని హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, రజనీ కాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ లాంటి దక్షిణాది స్టార్‌ హీరోలతో జోడి కట్టింది మీనా. స్టార్ హీరోయిన్ గా సుమారు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. విద్యాసాగర్…

Read Full News

Toxic Movie: ఇన్‌స్టాగ్రామ్‌లో14 మిలియన్ల ఫాలోవర్లు.. కానీ హీరో యశ్ ఫాలో అయ్యేది ఆ ఒక్కరిని మాత్రమే | Yash Has 14 Million Followers His Instagram But Follows Only One Person, Details Here

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యశ్. ఇప్పుడీ హీరోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ ‘రామాయణం’లో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు యశ్. ఈ రెండు సినిమాలతో…

Read Full News

కేవలం 46 పైసల బకాయికి రూ. 1,200 జరిమానా! క్రెడిట్ కార్డ్ హోల్డర్ పోస్ట్ వైరల్.. ఆర్‌బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి? | 46 Paise Due, Rs.1,200 Charged! HDFC Credit Card Holder’s Viral Post Raises Questions Over RBI Rules

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో కేవలం 46 పైసల తేడాకు గాను, ఒక బ్యాంకు రూ. 1,200 పైగా జరిమానా విధించిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్ తన నెలవారీ బిల్లును చెల్లించే క్రమంలో పొరపాటున కేవలం 46 పైసలు తక్కువగా చెల్లించాడు. అయితే, తర్వాతి బిల్లు ప్రకటన వచ్చేసరికి ఆ 46 పైసల బకాయికి గాను బ్యాంక్ అతనికి రూ. 1,200 వరకు లేట్‌ ఫీజు, దానిపై వడ్డీ,…

Read Full News

Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లలోనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ తరహా కంటెంట్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సాధారణంగా ఒక సినిమా డిజిటల్ హక్కులను పొందిన ఓటీటీ సంస్థలు, వాటిని తమ సబ్‌స్క్రైబర్ల కోసం కేటాయిస్తాయి. అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందిన ఒక అద్భుతమైన హారర్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా…

Read Full News

Lalithaa Jeweller: చదివింది 5వ తరగతే.. కట్ చేస్తే రూ. 11,000 కోట్ల అధిపతి! లలితా జ్యువెలరీ ఓనర్ సక్సెస్ స్టోరీ | School Dropout to Rs 11,000 Crore Empire: The Inspiring Story of Lalithaa Jewellery Owner

Lalithaa Jeweller Kiran Kumar Success story: ఈ బంగారు వెలుగు కేవలం పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెట్టుబడిదారులకే పరిమితం కాదు. కేవలం కూలీగా మొదలై, వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలుగా ఎదిగిన కథలు కూడా ఉన్నాయి. లలితా జ్యూవెలరి ఎండీ ఎం. కిరణ్ కుమార్ జైన్ కథ కూడా అలాంటిదే. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన కిరణ్.. ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 12 ఏళ్ల వయసులో కుటుంబాన్ని పోషించడానికి…

Read Full News

మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే విచిత్ర సంప్రదాయం..! | Vietnam’s Love Market Where Ex Lovers Meet Once a Year With Their Partners’ Consent

వియత్నాంలోని కొండ ప్రాంతాలలో ఖామ్ ఖౌ లవ్ మార్కెట్ పేరుతో ఒక విచిత్రమైన సాంప్రదాయ ఉత్సవం జరుగుతుంది. ఏటా జరిగే ఈ మార్కెట్‌కు ఒకనాటి పాత ప్రేమికులు, బ్రేకప్ అయిన జంటలు లేదా పెళ్లయి విడిపోయినవారు ఒకచోటకు చేరుకుంటారు. విధి వశాత్తూ పెళ్లిపీటల వరకు వెళ్లలేకపోయిన మాజీ ప్రేమికులు, ఇక్కడ కలుసుకుని తమ పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. ప్రస్తుత భాగస్వాముల సమ్మతితోనే ఈ కలయిక జరగడం దీని ప్రత్యేకత. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఒకరినొకరు గౌరవించుకుంటూ సాగే…

Read Full News

ఏపీలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు! పట్టణ కోటపై ఎవరి జెండా? | AP Local Body Elections 2026: Polls in 123 Urban Local Bodies, Alliance vs YSRCP Battle Intensifies

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 87 మున్సిపాలిటీలు, ఇతర పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు పూర్తయింది. నవంబర్‌లో మరో 13 పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ…

Read Full News

OTT Movie: అడవిలో అదృశ్య శక్తి.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది | Malayalam Psychological Survival Thriller Forest Guard Movie Trending Top On Aha OTT

ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ సినిమాలకు ఆడియెన్స్ నుంచి ఆదరణ ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం సినిమానే. ఇదొక సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్. గత వారమే మలయాళంతో సహా వివిధ భాషల్లో ఓటీటీలోకి వచ్చేసింది. ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠరేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగిపోయే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్…

Read Full News

Free Online Coaching: ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై విద్యాశాఖ సమీక్ష.. పోటీ పరీక్షల అభ్యర్థులకు డిజిటల్ ఊరట | Education Minister Joshi Reviews Implementation Of Prime Minister’s Free Online Coaching Initiative

Free Online Coaching: దేశంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనను వేగవంతం చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అమలు పురోగతిపై కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. దేశంలోని ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయి డిజిటల్ వేదిక: పోటీ పరీక్షలకు…

Read Full News